గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ ఉప ఎన్నికలో బాగంగా ఈ రోజు కౌంటింగ్ జరిగిన విషయం తెలిసిందే..మూడు రౌండ్ లలో ఆదిక్యం కనబరిచి తెరాసా అభ్యర్ది అనిశెట్టి సరిత 835ఓట్ల మెజారిటీతో విజయం సాదించింది.ఈ సందర్బంగా తెరాసా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్బంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మేయర్ నరేందర్ మాట్లాడుతూ.. మా ప్రభుత్వ పాలనకు,నగర అభివృద్దికి ప్రజలు పట్టం కట్టారని,సానుబూతి మరిచి పోటీలో నిలిచిన పార్టీకి ప్రజలు సరైన …
Read More »టీ కాంగ్రెస్ నేతలకు మంత్రి హరీష్ రావు సవాల్..!
రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా రేగొండ మండలంలోని ఎస్సారెస్పీ కాలువల మరమ్మతు పనులను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు.ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లడారు.కాంగ్రెస్ పార్టీ నాయకులూ ప్రెస్ మీట్ లకే పరిమితం మయ్యరని అన్నారు . కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ భవన్ లో పూట కో ప్రెస్ మీట్ పెట్టి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.. …
Read More »భారీ మెజార్టీ తో గెలుపొందిన అనిశెట్టి సరిత
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ అర్బన్ జిల్లా 44వ డివిజన్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలిచింది.సుమారు 830 ఓట్ల మోజార్టీతో బీజేపీ అభ్యర్థి సంతోష్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనిశెట్టి సరిత గెలిచింది. 44వ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అనిశెట్టి మురళి మనోహర్ ఆరు నెలల క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ కార్పోరేటర్ స్థానం ఖాళీ అయ్యింది. రాష్ట్ర …
Read More »భారీగా టీఆర్ఎస్ పార్టీ లో చేరిన కాంగ్రెస్ పార్టీ నేతలు
తెలంగాణ రాష్ట్రంలోని పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామానికి చెందిన శాలివాహన(కుమ్మరి) సంఘానికి చెందిన సుమారు 45 మంది ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అద్యక్షులు మడికొండ ఉప్పలయ్య, కార్యదర్శి మడికొండ కృష్ణ లతోపాటు సంఘం సభ్యులకు గులాబీ కండువాలు కప్పి టిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. కార్యకర్తలను అన్ని విధాలుగా కాపాడుకుంటామని ఎమ్మెల్యే ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామానికి …
Read More »సంక్రాంతికి ఆడే ఆటలు ఇవే..!
తెలుగువారి ముచ్చటైన పండుగ సంక్రాంతి.పాడి పంటల సంబరం..పశువులను ఆరాధించే ఉత్సవం. పల్లె అల్లరికి ముద్దచ్చే రూపం.ఇవన్ని కలిస్తే సంకురాత్రి.దట్టమైన మంచు తెరల్లో ముద్దచ్చే పల్లె సోయగాలు రంగావల్లుల్లో దాగివున్న గొబ్బెమ్మల బుగ్గ చుక్కలు.చలి పొద్దుల్లో గంగిరెద్దుల మేలికోలుపులు .హరిదాసు కీర్తనలు.తొలి వేకువలో తలంటుల చలి చలికి భోగి మంటల నులువేచ్చ దనాల దుపట్లు. ఇంతకన్నా పెద్ద పండుగేముంది.సంక్రాంతి పండుగ తరుచుగా జనవరి 14 లేదా 15 వ తేది ల్లో …
Read More »సంక్రాంతికి చేసే పిండి వంటకాలు ఇవే..!
సంక్రాంతి అంటేనే సరదా..సిరులు తెచ్చే భోగి భాగ్యాల పండుగ .పల్లె పడుచుధనాన్ని సంక్రాంతి పండుగ శోభలోనే చూడాలి.భోగి కొత్త ధనాన్ని ఆహ్వానిస్తే.. పాడి పంటల సౌభాగ్యాన్ని సంక్రాంతి ఇస్తుంది.రంగుల రంగవల్లికల అల్లికలు పట్టు పరికిణీల్లో పండుగ అందాలు కొత్త అల్లుళ్ళు ,కొత్త బట్టలు..ప్రతీ సన్నివేశంలో కొత్త దానం కనిపించే పండుగ సంక్రాంతి.ఇది రైతుల పండుగ .పుడమి సంబరం .ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో వచ్చే ఈ పండుగ సకల శుభాల వేదిక. …
Read More »పాతూరు రైతు బజార్ ని సందర్శించిన మంత్రి హరీష్ రావు…
గజ్వేల్ నుండి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో రాజీవ్ రహదారి పక్కనే పాతూరు వద్ద ఉన్న మోడల్ మార్కెట్ రైతు బజార్ ని మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి సందర్శించారు. అక్కడున్న రైతులను ఆప్యాయంగా పలకరించి, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా మార్కెట్ లో కొన్ని పనులకు సూచనలు చేసారు. త్వరలోనే పూర్తి చేయాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.
Read More »సంక్రాంతి పండగ ప్రాముఖ్యత..!
తెలుగు వారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్ళ తోను..బంధు మిత్రులతోను కలకలలాడుతుంటాయి . సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటంటే ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.మకర సంక్రమణం జరిగింది కనుక దీ నిని మనం మకర సంక్రాంతి అని పిలుచుకుంటాం .సంక్రాంతి పండుగ తరుచుగా జనవరి 14 లేదా 15 వ తేది ల్లో …
Read More »సంక్రాంతి రోజు రాగి నాణెంతో ఇలా చేస్తే ధన వర్షం కురుస్తుంది
కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతీ ఒక్కరు ఎన్నో ఆశలతో కొత్త కళలను కంటూ వుంటారు.ఆ కలలు తీరాలని జీవితం ఆనందంగా గడవాలనికోరుకుంటారు .కొత్త సంవత్సరం లో మొదటగా వచ్చేది సంక్రాతి పండగా . సంక్రాతి పండగను కుటుంబ మంత చాలా సంతోషంగా గడుపుకుంటారు .సంక్రాతి పండగ ను నాలుగు రోజులపాటు జరుపుకుంటారు.సంక్రాతి రోజు కూతుళ్ళు , అల్లుళ్ళు మనవలతో ఇల్లంతా కళకళలాడుతూ వుంటుంది .అయితే సంక్రాతి రోజు ఒక రాగి …
Read More »కార్పోరేట్ స్కూల్ విద్యార్థులను మించిన ప్రతిభ గురుకుల విద్యార్థులది
కార్పోరేట్, ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులను మించిన ప్రతిభ గురుకుల విద్యార్థులదని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రశంసించారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అవకాశాలు కల్పిస్తే ఎవరికీ తీసిపోరని గురుకుల విద్యార్థులు నిరూపిస్తున్నారని అన్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ -2018ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేడు గచ్చిబౌలిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన స్వాగతవిన్యాసాలను కొనియాడారు. ఐదు …
Read More »