Home / TELANGANA (page 1018)

TELANGANA

అబ‌ద్దాల భ‌వ‌న్‌గా మారిపోయిన గాంధీభ‌వ‌న్..!

తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై దేశ‌వ్యాప్తంగా ప్రశంసలు ద‌క్కుతుంటే… కాంగ్రెస్ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, భానుప్ర‌సాద్ అన్నారు. అవాకులు చెవాకుల‌తో గాంధీ భ‌వ‌న్‌ను అబ‌ద్దాల భ‌వ‌న్‌గా మార్చార‌ని ఎద్దేవా చేశారు. విమ‌ర్శ‌లు చేస్తున్న కాంగ్రెస్ నేతలు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు 24 గంటల కరెంటు ఇవ్వలేకపోతున్నారని వారు సూటిగా ప్ర‌శ్నించారు. `విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు తెలంగాణ వచ్చాక రెండే కుదిరాయి. …

Read More »

రేవంత్ అబ‌ద్దాలు నిరూపించు..చ‌ర్చ‌కు మేం రెడీ..ఎంపీ బాల్క

రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం 24గంట‌ల‌విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డంపై కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ తిప్పికొట్టారు. నూతన సంవత్సర కానుకగా తెలంగాణ లో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను ప్రవేశ పెడితే కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతోందని మండిప‌డ్డారు. కాంగ్రెస్ కళ్ళలో నిప్పులు పోసుకుంటోందని ఆక్షేపించారు. .గాంధీ భవన్ అబద్దాల భవన్ గా మారిందని వ్యాఖ్యానించారు. …

Read More »

భోగి పళ్లు ఎలా పోయాలో తెలుసా..?

తెలుగు ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే సంక్రాంతి పండుగ మరో మూడు రోజుల్లో రానుంది.తెలుగు పండుగలో సంక్రాతిని పెద్దపండుగ అంటారు .బోగీ , సంక్రాతి,కనుమా అంటూ.. మూడు రోజులు పాటు జరిగే పండుగా ఇది.బోగి పండుగ రోజు చిన్న పిల్లల నెత్తి మీద బోగి పండ్లు పోయడం అనే ఆచారం వుంది.భోగి రోజు సాయంత్రం సంది గొబ్బెమ్మలను పిల్లల చేత పెట్టించిన తరువాత ఈ కార్యక్రమం చేస్తారు.దీ ని కోసం …

Read More »

కేంద్ర జ‌ల‌సంఘం ప్ర‌తినిధులు ప్ర‌శంస‌లు..!

కాళేశ్వరం పనులపై కేంద్ర జల సంఘం ప్ర‌తినిధులు ప్ర‌శంస‌లు కురిపంచారు. ప్రాజెక్టు ప‌నితీరుపై సంతృప్తిని వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు దేశ చరిత్రలోనే  విభిన్నమైనదని కేంద్ర జలసంఘం ప్రతినిధుల బృందం వ్యాఖ్యానించింది. రెండు రోజులపాటు కాళేశ్వరం పనులు పరిశీలించిన ఈ బృందం సభ్యులు బుధవారం నాడు జలసౌధలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర జలసంఘం డైరెక్టర్లు ముఖర్జీ, రాజీవ్ కుమార్, కాళేశ్వరం సి.ఈ.లు ఎన్.వెకటేశ్వర్లు, హరి రామ్ తదితరులు విలేకరుల సమావేశంలో …

Read More »

కేంద్ర మంత్రితో మంత్రి కేటీఆర్ భేటీ…కీల‌క డిమాండ్ల‌పై విన‌తి

కేంద్ర ప‌రిశ్ర‌మ‌ల శాకా మంత్రి సురేష్ ప్ర‌భుతో రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్ స‌మావేశం అయ్యారు. హైదరాబాద్ ఫార్మా సిటీకి నిమ్జ్‌  స్టేటస్ ఇవ్వాలని కోరారు. ఫార్మా సిటీ అభివృద్ధికి 1500 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు. నిజామాబాద్ స్పైస్ పార్క్‌కు రూ. 20 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చార‌ని పేర్కొంటూ…దానికి ఆదేశాలు త్వరగా ఇవ్వాలని ప్ర‌తిపాదించారు. కేంద్ర మంత్రితో స‌మావేశం అనంత‌రం మంత్రి కేటీఆర్ మీడియాతో …

Read More »

గ‌ల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం..ఏడు దేశాల్లో ప్ర‌త్యేక అధికారులు

విదేశాల్లో ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యల ప‌రిష్కారానికి తెలంగాణ ప్ర‌భుత్వం ఎల్ల‌ప్పుడూ కృషిచేస్తున్న‌దని రాష్ట్ర ఎన్నారై వ్య‌వ‌హారాల శాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వ‌రాజ్ ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం జ‌రిగిన భారత సంతతి పౌరుల సమావేశం అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. విదేశాల్లో నివ‌సిస్తున్న భార‌తీయుల స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రించేందుకు కేంద్ర‌మంత్రి  సుష్మాస్వరాజ్ అన్నీ రాష్ట్రాల మంత్రులతో చర్చించారని వివ‌రించారు. ఒకసారి విదేశాల్లో చిక్కుకుని తిరిగి వచ్చి …

Read More »

భోగినాడు భోగి మంటలు ఎందుకు వేస్తారు?

తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ.. ఎందుకంటే భోగి ,సంక్రాతి,కనుమ వరుసగా మూడు రోజులు మూడు ప్రాధాన్యమైన పండుగలు వస్తున్నాయి కాబట్టి దీన్ని పెద్ద పండుగ అని పిలుస్తారు.ఇది అందరికి పెద్ద పండుగే..పిల్లల నుండి పెద్దలు,రైతుల వరకు అందరికి పెద్ద పండుగే.ఈ పెద్ద పండుగ ఆరంభం రోజైన భోగి నాడు మనం భోగి మంటలు వేసుకోవడం ద్వారా మనం పండుగ వేడుకలను ప్రారంబిస్తాం. భోగి మంటలనేవీ …

Read More »

భోగి పండ్లు ఎందుకు పిల్లల నెత్తి మీద పోస్తారు..?

కొత్త సంవత్సరం లో ( ఆంగ్ల సంవత్సరం )  మొదటగా వచ్చేది సంక్రాంతి పండుగ .తెలుగు పండుగలో సంక్రాతిని పెద్దపండుగ అంటారు .బోగీ , సంక్రాతి,కనుమా అంటూ.. మూడు రోజులు పాటు జరిగే పండుగా ఇది.మన సంస్కృతికి , సంప్రదాయాలకు ఈ పండుగా అద్దం పడుతుంది.బోగి పండుగ రోజు చిన్న పిల్లల నెత్తి మీద బోగి పండ్లు పోయడం అనే ఆచారం వుంది.ఇరుగు పొరుగు వారిని పేరంటానికి పిలిచి.చిన్న రేగి పండ్లు …

Read More »

భోగి మంటలు వేయడం వెనక దాగున్న అసలు రహస్యం ఇదే..!

తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా మూడురోజు జరుపుకునే పండుగ సంక్రాంతి.ఈ పండుగలో మొదటిరోజును భోగి పండుగ గా జరుపుకుంటారు.ధక్షనయనంలో సూర్యుడు రోజురోజుకు భూమికి దక్షణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ..దక్షణ అర్ధగోలంలో భుమికి దూర మావ్వడం వల్లన భూమి పై భాగా చలి పెరుగుతుంది .ఈ చలి వాతవరనాన్ని తట్టుకునేందుకు ప్రజా సెగ కోసం భగ భగ మండే చలిమంటలు వేసుకునే వారు.ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీ తంగా …

Read More »

ఢిల్లీలో మంత్రి కేటీఆర్..కీల‌క స‌మావేశంలో ప్ర‌సంగం

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, ఎన్నారై వ్య‌వ‌హారాల శాఖా మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అధ్యక్షతన జవహార్ వవన్ లో ప్రారంభమైన పిఐఓ ( భారత సంతతి పౌరులు) సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పలు రాష్ట్రాల ఎన్ఆర్ఐ సంక్షేమ శాఖ మంత్రులు హాజ‌రుకాగా, తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్ హాజ‌ర‌య్యారు. వివిధ దేశాలకు చెందిన వంద మంది సభ్యలతో కూడిన సమావేశం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat