తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో తుమ్మిళ్లకు నెలనెలా వచ్చి.. ఆర్నెల్లలోగా ఈ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయనున్నట్టు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) ఆయకట్టుకు జీవం పోసే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు శంకుస్థాపన చేశారు..ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్ధన్రెడ్డి, ఆల …
Read More »గుండు హన్మంతరావుకి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం
గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ హాస్యనటుడు గుండు హన్మంతరావుకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఆస్పత్రి కోసం 5 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదల చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు. Rs. 5 lakhs for treatment of popular cube artist Gundu …
Read More »ఉద్యోగాలు కల్పించేలా యువత ఎదగాలి..మంత్రి కేటీఆర్
ఉద్యోగాలు ఆశించటం మాత్రమే కాకుండా . ఉద్యోగాలు కల్పించేలా యువత ఎదగాలని రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దిగువ మానేరు జలాశయం పరిధిలోని ఉజ్వల పార్క్ వద్ద రూ. 25 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్ నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ..ఐటీ …
Read More »రేవంత్ తెలంగాణ చీడపురుగు
తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి ఓ చీడ పురుగు అని రాష్ట్ర పరిశ్రమల, వౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఎస్-ఐఐసీ) చైర్మన్ గ్యాదరి బాలమల్లు విమర్శించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్ళినా ఇంకా పరివర్తన రావడం లేదని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్యవాదుల తరఫున పోరాడిన రేవంత్రెడ్డికి మంత్రి కేటీఆర్ పేరెత్తే అర్హత లేదన్నారు. రేవంత్రెడ్డి …
Read More »ఐటీలో దూసుకుపోతున్న తెలంగాణ
ఐటీలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోంది. ఐటీ రంగ అభివృద్ధి, నూతన అవకాశాలు ఒడిసిపట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసకువస్తున్న విధానాలతో…తెలంగాణలో తమ కంపెనీలను నెలకొల్పేందుకు ఐటీ దిగ్గజాలు క్యూ కడుతున్నాయి. 2020 నాటికి ఐటి ఎగుమతులు రూ.1.20 లక్షల కోట్లకు చేరుకోవాలనే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ఐటి విధానానికి విశేష స్పందన లభిస్తోంది. దేశంలోని ఐటీ రంగం ఉత్పత్తుల్లో తెలంగాణ వాటా 11 శాతంగా నిలిచింది. 2016-17 సంవత్సరంలో తెలంగాణ నుంచి …
Read More »మే 15 నుంచి పంట పెట్టుబడి పథకం అమలు..మంత్రి పోచారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన పంట పెట్టుబడి పథకాన్ని మే 15 నుంచి అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. ఇవాళ ఉదయం పంట పెట్టుబడి పథకంపై మంత్రి పోచారం అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై.. పథకం అమలు కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. ఈ సమావేశంలో మంత్రులు హరీష్రావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్రావు, కేటీఆర్ పాల్గొన్నారు. ఈ …
Read More »ఫలిస్తున్న మంత్రి కేటీఆర్ ప్రయత్నం..!
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి ఫలిస్తోంది. విభజన చట్టం ప్రకారం దక్కాల్సిన స్టీల్ ప్లాంట్ కోసం ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నం ఫలితాన్ని ఇస్తోంది. ఇటీవలే కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ ఏపీ, తెలంగాణ మంత్రులతో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ఏపీ కంటే ముందే… తెలంగాణ రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంతో పాటు పొరుగునే …
Read More »టీఆర్ఎస్ లోకి మాజీ ఎమ్మెల్యే..!
తెలంగాణ రాష్ట్రంలో వివిధ పార్టీ లనుండి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది.. గత మూడున్నర సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు .ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలోకి లో చేరేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఇవాళ …
Read More »నేడు కరీంనగర్లో ఐటీ టవర్కు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్
ఐటీ పరిశ్రమను హైదరాబాద్కే పరిమితం చేయకుండా ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించేందుకు ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు మరో ముందడుగు వేశారు. తెలంగాణ జిల్లాల్లోని యువతకు సైతం ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రంలోని కీలక జిల్లాకేంద్రాలకు ఐటీ పరిశ్రమను విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాకేంద్రంలోని దిగువ మానేరు జలాశయం పరిధిలోని ఉజ్వల పార్క్ వద్ద రూ.25 కోట్లతో ఏర్పాటుచేయనున్న ఐటీ టవర్ నిర్మాణ పనులకు సోమవారం …
Read More »డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిన రావు పద్మా
గ్రేటర్ వరంగల్ 44 డివిజన్ ఉప ఎన్నిక ప్రచారం నిన్న సాయంత్రం వరకు ముగిసిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో బీజేపీ అభ్యర్థి తరపున డబ్బులు పంచుతూ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మరియు అభ్యర్థి సంతోష్ రెడ్డి పోలిస్ లకు చిక్కారు.వారివద్ద ఒక జీప్ మరియు ఎర్టిగా కార్ (TS03ER6636 ) సుమారు ౩లక్షలు వరకు దొరికాయి . అయితే పోలీసులు రాకను …
Read More »