Home / TELANGANA (page 1022)

TELANGANA

నా ర‌క్ష‌ణ బాధ్య‌త కేసీఆర్‌దే.. క‌త్తి మ‌హేష్‌

సినీ క్రిటిక్‌, బిగ్ బాస్‌(తెలుగు) మొద‌టి సీజ‌న్ పాటిస్పెంట్ క‌త్తి మ‌హేష్ మ‌రోసారి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విరుచుకుప‌డ్డాడు. ఇప్ప‌టి వ‌ర‌కు టీవీ ఛానెళ్ల‌ల్లో, ఫేస్‌బుక్‌లో కామెంట్లు పెడుతూ.. తీవ్ర‌మైన ప‌ద‌జాలంతో ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించే క‌త్తి మ‌హేష్ ఆదివారం మొద‌టిసారిగా మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఇందుకు భాగ్య‌న‌గ‌ర ప‌రిధిలోగ‌ల సోమజిగూడా ప్రెస్ క్లబ్ వేదికైంది. మీడియా స‌మావేశంలో మీ ర‌క్ష‌ణ బాధ్య‌తపై పోలీసులు ఏమైనా చ‌ర్య‌లు …

Read More »

డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌లో విక‌లాంగుల‌కు 5 శాతం కోటా దేశంలోనే ఆదర్శం

డబుల్ బెడ్  రూమ్ ఇండ్లలో  విక‌లాంగుల‌కు 5 శాతం కేటాయించాల‌ని టీఆర్ఎస్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం దేశానికే ఆద‌ర్శ‌మ‌ని విక‌లాంగుల నెట్ వ‌ర్క్ రాష్ట్ర అధ్య‌క్షులు, తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఎం శ్రీనివాసులు ప్ర‌శంసించారు. డ‌బుల్ బెడ్రూంలో 5శాతం కోటా ఇస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇవ్వ‌డం ప‌ట్ల విక‌లాంగులు సంతోషప‌డుతున్నార‌ని ఆయ‌న తెలిపారు. వికలాంగుల‌కు 5 శాతం కోటా ఇవ్వాల‌ని ఆలోచ‌న చేసిన సీఎం కేసీఆర్‌, కృషి చేసిన నిజామాబాద్ …

Read More »

గులాబీ జెండా క‌ప్పుకున్నది ప్ర‌జ‌ల కోసం, కార్మికుల కోసం..ఎంపీ క‌విత‌

గుండెల‌పై గులాబీ జెండా క‌ప్పుకున్న‌మంటేనే ప్ర‌జ‌ల కోసం, కార్మికుల కోసం ప‌నిచేస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేసిన‌ట్ల‌ని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్‌వికెఎస్‌) క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు.  ఆదివారం తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో వివిధ విద్యుత్ సంఘాల్లో వివిధ హోదాల్లో ఉన్న నాయ‌కులు టీఆర్‌వీకేఎస్‌లో చేరారు. ఈ సంద‌ర్భంగా వారిని ఉద్దేశించి ఎంపి క‌విత మాట్లాడారు. టీఆర్‌వీకేఎస్ అంటేనే బాధ్య‌త అన్నారు. విద్యుత్ ఉద్యోగుల‌పై టీఆర్‌వీకెస్‌, …

Read More »

క‌రీంన‌గ‌ర్ ఐటీ హ‌బ్‌..ప్ర‌త్యేక‌త‌లు ఇవే

ఐటీ రంగంలో తెలంగాణ తిరుగులేని శక్తిగా దూసుకుపోతోంది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ చొరవతో హైదరాబాద్ ఐటీకి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఐటీ పరిశ్రమని రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడంపై కేసీఆర్ ప్రభుత్వం సీరియస్ గా కృషి చేస్తోంది. స్థానిక విద్యార్థులకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో.. ఈ రంగాన్ని క్రమక్రమంగా జిల్లాలకు విస్తరిస్తున్నది. కరీంనగర్ కు ఐటీ హబ్ ను కేటాయించడమే అందుకు నిదర్శనం. తాజా …

Read More »

దళితుల జీవితాల్లో వెలుగులు నింపదమే కేసీఆర్ లక్ష్యం..మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

దళితుల జీవితాల్లో వెలుగులు నింపదమే కేసీఆర్ లక్ష్యమ‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి అన్నారు. 1985లోనే మొట్టమొదట  దళితజ్యోతిని ప్రారంరంబించింది ముఖ్యమంత్రి కేసీఆరే అని తెలిపారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన దళిత బిడ్డలని అన్నారు. సూర్యాపేటలో జరిగిన దళితుల సదస్సులో మంత్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు యూరప్‌లో అత్యంత ఎతైన శిఖరాన్ని అధిరోహించింది నల్గొండ దళిత బిడ్డేన‌ని ఆయ‌న ఉద్ఘాటించారు. ప్రతి గ్రామంలో అంబేడ్కర్ భవనాలు, అంబేడ్కర్ భవనాలలో వ్యాయమశాలలు ఏర్పాటు …

Read More »

రేవంత్‌కు దిమ్మతిరిగే కౌంట‌ర్ ఇచ్చిన మంత్రి ల‌క్ష్మారెడ్డి

త‌న విద్యార్హ‌త‌ల విష‌యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మ‌రోమారు స్పందించారు. ఇప్పటికే త‌న‌ కాలేజ్, సర్టిఫికెట్ గురించి స్పష్టత ఇచ్చానని పేర్కొంటూ అయినప్పటికీ కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిదని పేర్కొంటూ…ఆరోపణలు చేసే వారే పది మంది జర్నలిస్టుల ను సెలెక్ట్ చేస్తే గుల్బర్గా యూనివర్సిటీకి తీసుకు వెళ్లేందుకు సిద్ధ‌మ‌ని …

Read More »

మేడారం జాతరకు 4వేల స్పెషల్ బస్సులు

జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతోంది. ఇందులో భాగంగా మేడారం జాతర కోసం స్పెషల్ గా నాలుగు వేల బస్సులను నడుపాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని 50 కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపాలని నిర్ణయించారు అధికారులు. ఈ సారి జాతర సమయంలో …

Read More »

కేసీఆర్ అంటే కొత్త నిర్వ‌చ‌నం చెప్పిన మంత్రి కేటీఆర్‌

కేసీఆర్ అంటే క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖ‌ర్ రావు అనే సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప‌దానికి మంత్రి కేటీఆర్ కొత్త నిర్వ‌చ‌నం చెప్పారు. తెలంగాణ‌లో ప్ర‌ధాన న‌గ‌ర‌మైన క‌రీంన‌గ‌ర్‌లో చేప‌ట్టే అభివృద్ధికి ఈ పేరును  ప‌థ‌కానికి కేసీఆర్ (క‌రీంన‌గ‌ర్ సిటీ రినోవేష‌న్) అని పేరుపెట్టారు. రూ.250 కోట్ల‌తో చేపట్ట‌బోయే ప‌నులు రేపు ప్రారంభించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. మౌళిక స‌దుపాయ‌లు మెరుగుప‌ర్చ‌డంతో భాగంగా పెద్ద ఎత్తున నిధులు ఖ‌ర్చుస్తున్న‌ట్లు తెలిపారు. కాగా, ఐటీని రాష్ట్రంలోని …

Read More »

కాంగ్రెస్‌కు అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ మ‌రోమారు కాంగ్రెస్ తీరును బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. ఓ నెటిజ‌న్ చేసిన‌ ట్వీట్‌కు స్పందిస్తూ కాంగ్రెస్ తీరును ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం 24 గంట‌ల విద్యుత్ ఇవ్వ‌డాన్ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన‌ కాంగ్రెస్ త‌మ ఘ‌న‌తగా ప్రచారం చేసుకోవ‌డాన్ని పుర‌స్క‌రిస్తూ ఓ నెటిజ‌న్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. `తెలంగాణ ఏర్ప‌డిన మొద‌టి ఏడాది పెద్ద ఎత్తున‌ విద్యుత్ …

Read More »

కాంగ్రెస్ డిక్ల‌రేష‌న్‌..కళ్ల‌బొళ్లి మాట‌ల‌కు నిద‌ర్శ‌నం..ఎమ్మెల్సీ భానుప్రసాద్

ఆర్మూర్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ నేత‌లు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశార‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే భానుప్ర‌సాద్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ప‌దేళ్లు అధికారంలో ఉండగా రైతుల సంక్షేమాన్ని విస్మరించి ఇపుడు వారి గురించి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని మండిప‌డ్డారు. పదేళ్లు అధికారంలో ఉండగా స్వామినాథన్ కమిటీ సిఫారసులను పెడచెవిన బెట్టిన కాంగ్రెస్ నేతలు ఇపుడు వాటి గురించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. `అధికారం లో ఉండగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat