అన్నదాతల సంక్షేమం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషికి మరో ప్రశంస దక్కింది. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న సీఎం కేసీఆర్ ను ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ప్రశంసించారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన అభినందన లేఖ రాశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నందుకు తెలంగాణ రైతుల తరపున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉండి, బోరుబావులపై …
Read More »వ్యవసాయాన్ని పండగ చేస్తున్నాం..కడియం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగ చేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ వరంగల్ జిల్లా పరిషత్ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇవాళ జరిగిన జడ్పీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. ఈ సందర్భంగా కడియం శ్రీహరి జడ్పీ సమావేశంలో మాట్లాడారు.విద్యుత్ సమస్యల పైన అసెంబ్లీలో, జడ్పీలో చర్చ …
Read More »టీన్జీఓ డైరీ,క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎంపీ కవిత..
తెలంగాణ నాన్ గజిటెడ్ అధికారుల సంఘం నూతన సంవత్సరo- 2018 డైరిని ఆవిష్కరించారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శనివారం నిజామాబాద్ శాఖ వారి స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వి.జి గౌడ్, నిజామాబాద్ అర్భన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, అర్ముర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి , టిఎన్జీవోస్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ …
Read More »మంత్రి కేటీఆర్ ని కలిసిన గుడి వంశీధర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుని తెలంగాణ రాష్ట్ర యువజన నాయకులు గుడి వంశీధర్ రెడ్డి కలిశారు.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ కు వంశీధర్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
Read More »మన నగరం లక్ష్యం ఏంటో చెప్పిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలులో నగరవాసులను భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ‘మన నగరం’ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే! ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి నేరుగా స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవటంతో పాటు జరుగుతున్న అభివృద్ధిపై వారి అభిప్రాయాలను స్వీకరించి, …
Read More »దమ్మున్ననాయకుడు సీఎం కేసీఆర్..మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు..పర్యటనలో భాగంగా అశ్వాపురం మండలం పాములపల్లి గ్రామం దగ్గర జరుగుతున్న మిషన్ భగీరథ పనులను మంత్రి శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.మిషన్ భగీరథ కింద తాగునీరు అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని సాహసోపేతమైన ప్రకటన చేసిన దమ్మున్న నాయకుడు …
Read More »గంగిరెద్దుల ఆడించేవారు అపోహలు నమ్మవద్దు..!
గంగిరెద్దుల ఆడించేవారు ఎలాంటి అపోహలు నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్లు స్పష్టంచేశారు. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో హైదరాబాదు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీసు వీవీ శ్రీనివాస రావు పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఇందులో పూర్తి స్పష్టత ఇచ్చారు. `సంక్రాంతి పర్వదిన సందర్భంగా గంగిరెద్దుల ఆట ఆడించటం హిందూ సంస్కృతిలో ఒక వారసత్వ చిహ్నం. మరియు గంగిరెద్దుల ఆట మన తెలుగువారి సంప్రదాయం లో ఒక భాగం. ఈ విధముగా …
Read More »ఈ ఏడాది రాష్ట్రావతరణ కానుక ఏంటో చెప్పిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ మెట్రో ఖాతాలో మరో ప్రత్యేకత నమోదు కానుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాబోయే జూన్ 2వ తేదీ ప్రజలకు కానుకగా ఎల్బీనగర్ వరకు మెట్రో మార్గాన్ని ప్రారంభించి తీరుతామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎల్బీనగర్ వరకు మెట్రో ప్రారంభించే దిశగా ప్రత్యేక లక్ష్యంతో నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మెట్రోను దశలవారీగా అందుబాటులోకి …
Read More »బీసీ డిక్లరేషన్ నివేదిక సిద్ధం.. మంత్రి ఈటల
బీసీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్నవిప్లవాత్మక చర్యలకు సంబంధించి సర్వం సిద్ధమైంది. బీసీల సమస్యలు, ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బీసీ నివేదికను సిద్ధం చేశామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు నివేదిక అందజేస్తామన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి జోగు రామన్న అధ్యక్షతన బీసీ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ సంచార జాతులకు …
Read More »టీ కాంగ్రెస్ నేతలకు దిమ్మతిరిగిగే షాక్..!
అనుకున్నది ఒకటి..అయినది ఒకటి ..పాపం కాంగ్రెస్ నేతలకు షాక్ ల పై షాకులు తగులుతున్నాయి..నిన్న సాక్షాత్తు ఉమ్మడి గవర్నర్ నరసింహన్ చేతోలో షాక్ తిన్నారు…వివరాల్లోకి వెళ్తేతెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, శాసనసభ, మండలిలో ప్రతిపక్షనాయకులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు నిన్న రాజ్ భవన్ కు వెళ్లి.. రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా పిట్లంలో ఇసుక మాఫియా సాయిలు అనే వీఆర్ఏని బలిగొన్నదని వారు గవర్నర్కు ఫిర్యాదు చేశారు .. రాష్ట్రంలో …
Read More »