Home / TELANGANA (page 1030)

TELANGANA

ట్వీట్ట‌ర్‌లో విన‌తి…ఇద్దరు ఆపన్నులకు సహాయం చేసిన మంత్రి కేటీఆర్‌

ఆపన్నులకు సహాయం చేయడంలో ముందుండే తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మరోమారు తన పెద్ద మనసును చాటుకున్నారు. సహాయం కోరుతూ ట్వీట్‌ చేసిన వెంటనే స్పందించి ప్రాణం నిలిపేలా చేశారు. ఓ చిన్నారి సహా మహిళకు కావాల్సిన సహాయం చేయడంలో తక్షణం స్పందించారు. రెండేండ్ల వయస్సున్న ఓ చిన్నారికి అత్యవసర వైద్య సేవలు అందించాల్సి ఉంది. ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థిక స్థోమత లేకపోవడాన్ని జువ్వాడి వినాయక్‌రావ్‌ …

Read More »

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఎర్రోళ్ల శ్రీనివాస్…

తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. చైర్మన్ గా సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గణపూర్ కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ నియామకయ్యారు. సభ్యులుగా బోయిళ్ల విద్యాసాగర్ (సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎడవల్లి), ఎం.రాంబాల్ నాయక్ ( రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోడగుట్ట తండా), కుర్సం నీలాదేవి …

Read More »

రేవంత్ పై కాంగ్రెస్ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంచలనం చోటు చేసుకుంది .ఏకంగా ఇటివల టీడీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు .మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ అసలు తమ పార్టీలో బాహుబ‌లి ఎవ‌రని, రేవంత్ రెడ్డి వ‌చ్చాకే కాంగ్రెస్ పార్టీలో ఊపు వ‌చ్చిందన‌డాన్ని తాను అంగీకరించనని ఆమె …

Read More »

సీఎం కేసీఆర్‌,పవన్‌ కల్యాణ్‌ల భేటీ పై పల్లా క్లారీటీ

నూతన సంవత్సర సందర్బంగా నిన్న జనసేన అధినేత , ప్రముఖ సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో పవన్ సీఎంతో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపింది. అయితే ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదంటూ టీఆర్‌ఎస్‌ నేతలు కొట్టిపారేస్తున్నారు.ఈ నేపధ్యంలో ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మీడియా తో మాట్లాడారు . ముఖ్యమంత్రి కేసీఆర్‌, …

Read More »

 రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం గొప్ప విషయం.. మంత్రి పోచారం

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే తొలిసారిగా మిషన్ భగీరథ పథకంలో భాగంగా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో ఇంటింటికి త్రాగునీటి సరఫరాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశాయిపేట గ్రామంలో మొత్తం 704 ఇండ్లకు మంచినీటి సరఫరాను ప్రారంభించామని తెలిపారు. ఇక నుంచి మహిళల మంచినీటి కష్టాలకు తెరపడిందన్నారు. మరో నెల రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మిషన్ …

Read More »

ప్రజాక్షేత్రంలో పుట్ట మధు..!

ప్రజా సమస్యలు తీర్చడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలోని మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్ట మధు చేపట్టిన మన ఊరు -మన ఎమ్మెల్యే కార్యక్రమానికి అన్ని వర్గాల నుండి మంచి స్పందన  లబిస్తుంది . ప్రతిక్షణం ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను తెలుసుకోవడం తో పాటు వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ వెంటనే పరిష్కారానికి చొరవ చూపుతున్నారు .తమ సమస్యలను తమ ఎమ్మెల్యే నే దగ్గరుండి మరి పరిష్కరిస్తుండటంతో అన్ని వర్గాల ప్రజలు …

Read More »

టీఆర్ఎస్ లోకి మాజీ సీనియర్ మంత్రి ..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏడాది ప్రారంభంలోనే బిగ్ షాక్ తగలనున్నది .మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తిష్ట వేయాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీ నేతల ఆశలు అడియాశలు అయ్యే సూచనలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.ఇప్పటికే కేంద్రంలో ప్రధాన ప్రతి పక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అధికారం దక్కే అవకాశాలు కనుచూపు మేర కూడా లేనట్లు …

Read More »

ఈ రైలు డ్రైవర్ చాలా గ్రేట్..!

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.స్వయంగా రైలు డ్రైవరే రైలు ఆపి తన మానవత్వాన్ని చాటుకున్నాడు..వివరాల్లోకి వెళ్తే మానకొండూర్‌ మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన ఎరుకల సత్యరవీందర్‌గౌడ్‌కు 16 సంవత్సరాల క్రితం పెద్దపల్లి జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్‌ మండలం కూనారం గ్రామానికి చెందిన శోభారాణితో వివాహమైంది. అయితే కుటుంబ౦లొ తలెత్తెన చిన్న చిన్న వివాదాల కారణంగా దంపతులు పదిహేనేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. గత కొంతకాలం క్రితం …

Read More »

ఒకే వేదిక పై కమల్ హాసన్ ,కేటీఆర్..!

ఈ ఏడాది వచ్చే నెల ( ఫిబ్రవరి) 10, 11వ తేదీల్లో అమెరికాలోని ప్రముఖ హార్వర్డ్‌ యూనివర్సిటీలో జరగనున్న 15వ భారత వార్షిక సదస్సుకు కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభు, పంజాబ్‌ సీఎం అమరీందర్, సినీ నటుడు కమల్‌ హాసన్‌ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని నిర్వాహకులు  ఒక ప్రకటనలో తెలిపారు . ఈ సదస్సులో ‘భారత్‌ – అద్భుత ఆవిష్కరణలు’ అనే అంశంపై చర్చ జరగనుంది.అయితే ఈ  సదస్సుకు …

Read More »

పోలీసుల కొత్త యాప్…ఫిర్యాదుదారులకు మరింత ప్రయోజనకరం

కొత్త సంవత్సరం ఇయర్ ఆఫ్ టెక్నాలజీగా తెలంగాణ పోలీస్ శాఖ పనిచేస్తుందని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ లోని తన కార్యాలయంలో టీఎస్ కాప్ మొబైల్ యాప్ ని ఆయన ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారి తెలంగాణలో పోలీస్ శాఖ మొబైల్ యాప్ ప్రారంభించిందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. టెక్నాలజీ వినియోగంతోనే రియల్ టైమ్ పోలీసింగ్ సాధ్యమన్నారు. టీఎస్ కాప్ యాప్ లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat