Home / TELANGANA (page 1032)

TELANGANA

ఔదార్యాన్ని చాటుకున్న ఎమ్మెల్యే సతీమణి..!

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సతీమణి మంథని సర్పంచ్ పుట్ట శైలజ తన మానవత్వం చాటుకున్నారు .నియోజకవర్గంలోని అడవి సోమన్ పల్లి బ్రిడ్జ్ దగ్గర ప్రమాదం జరిగి బైక్ పై నుండి క్రింద పడ్డాడు .ఈ నేపధ్యంలో కాటారం నుండి వస్తున్న పుట్ట శైలజ చూసి.. వెంటనే తన డ్రైవర్ సహాయంతో వేరే వాహనంలో దగ్గరిలోని ఆసుపత్రి కి పంపించి తన ఔదర్యాన్ని …

Read More »

మంత్రి జగదీష్ రెడ్డి కొత్త ఏడాది విషెస్ ..

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కుడకుడలో ఆయన కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. గిరిజన బాలుర వసతి గృహంలో విద్యార్థులతో కలిసి మంత్రి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులతో మంత్రి కేక్ కట్ చేయించి.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు.

Read More »

లోకమంతా న్యూ ఇయర్ కోసం ..ఈ పాప మాత్రం మంత్రి హరీష్ కోసం..?.

తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా కేంద్రంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.ఒకవైపు ప్రపంచం అంతటా కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతుంటే మరోవైపు ఒక పాప మాత్రం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తో ఫోటో దిగడానికి ఎన్నో ఏండ్లు నుండి ఎదురుచూస్తుంది. ఇలాంటి తరుణంలో ఏకంగా ఆ మంత్రే స్వయంగా ఆ పాప చదువుతున్న బడికి వెళ్ళితే ఎలా ఉంటుంది.దేవుడే దిగొచ్చి వరమిచ్చినట్లు …

Read More »

న్యూ ఇయర్ ఎఫెక్ట్..కాంగ్రెస్ శ్రేణులకు బ్యాడ్ న్యూస్ ..టీఆర్ఎస్ శ్రేణులకు గుడ్ న్యూస్..

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి .ప్రధాన ప్రతి పక్ష పార్టీ కాంగ్రెస్.అయితే 2019ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కలలు కంటున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఈ ఏడాదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగలనున్నది.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2 తారిఖుతో ముగియనున్నది. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభపై ఆశలు పెట్టుకున్న నేతల ఆశలు గల్లంతై సూచనలే ఎక్కువగా …

Read More »

తెలంగాణలో బడుగు బలహీన వర్గాల నామ సంవత్సరంగా 2017…

తెలంగాణ రాష్ట్రంలో నేడు అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటికీ తెలంగాణ ఉద్యమ సమయంలోనే రూపకల్పన చేశామని కరీంనగర్‌ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. సిరిసిల్లలోని మంత్రి కేటీఆర్‌ నివాసంలో టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డితో కలిసి ఎంపీ వినోద్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న చాలా కార్యక్రమాలు నాడు రాష్ట్ర ఏర్పాటు కోసం వేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పొందుపరిచామన్నారు. రాష్ట్రంలో అధిక శాతమున్న బలహీనవర్గాలు …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో 40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు …

పేదల అభి­వృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథ­కా­లను అమలు చేస్తు­న్న­దని వైద్యారోగ్య శాఖ మంత్రి సీ లక్ష్మా­రెడ్డి అన్నారు.  రంగారెడ్డి జిల్లా షాద్‌­న­గ­ర్‌­లో ­నూ­త­నంగా నిర్మిం­చిన రెడ్డి సేవా సమితి భవ­నాన్ని ఆది­వారం ఆయన మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వ్యవ­సా­యా­నికి ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరంతర విద్యు­త్‌ను అంది­స్తు­న్నా­మని చెప్పారు. కులాల ప్రాతి­ప­ది­కన కాకుం­డా ­పే­దల ఆధా­రంగా రిజ­ర్వే­షన్లు ఉంటే బాగుం­టుం­దని …

Read More »

ఇవాళ అర్ధరాత్రి నుంచే వ్యవసాయానికి నిరంతర విద్యుత్..!

భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ను ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎటువంటి చార్జీలు లేకుండా ఉచితంగా వ్యవసాయానికి 24 గంటలపాటు విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ తనపేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకోనున్నది. తెలంగాణ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరబోతున్నది. ఈ క్రమంలో రైతాంగానికి నిరంతరం ఉచితంగా విద్యుత్ సరఫరాను నూతన సంవత్సర కానుకగా తెలంగాణ సర్కారు అమలు చేస్తున్నది. …

Read More »

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో గడపాలని భగవంతుడిని ప్రార్థించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ది కోసం చేపట్టే కార్యక్రమాలన్నీ 2018 సంవత్సరంలో కూడా విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Read More »

కాంగ్రెస్ ఎంపీకి ప్రమోషన్…

తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంఏ ఖాన్ కు ప్రమోషన్ వచ్చింది.పార్లమెంటు ప్రజా పద్దుల సంఘం సభ్యుడిగా ఆయనకు ప్రమోషన్ వచ్చింది.దీనికి సంబంధించిన రాజ్యసభకు చెందిన సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ ఉత్తర్వులు జారిచేశారు.కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే చైర్మన్ గా ఉన్న కమిటీలో సభ్యుడిగా ఉన్న రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ శాంతారాం నాయక్ రిటైర్ కావడంతో ఖాన్ ను నియమించారు .

Read More »

మిషన్‌ కాకతీయ నాలుగో దశ .. ఒక్కరోజే 968 చెరువులకు అనుమతులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ నాలుగో దశకు నీటిపారుదల శాఖ భారీ ఎత్తున సమాయత్తం అవుతోంది. ఈ దశ కింద 5073 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా ఎంచుకున్న అధికారులు ఆ మేరకు యుద్ధప్రాతిపదికన ప్రతిపాదనల రూపకల్పన, ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కూడా వేగంగా పాలనా అనుమతులను కల్పిస్తున్నది. శనివారం ఒక్కరోజే ఏకంగా రూ.223.32 కోట్ల విలువైన చెరువుల పునరుద్ధరణ పనులకు పాలనాపరమైన అనుమతులిస్తూ జీవోలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat