Home / TELANGANA (page 1040)

TELANGANA

మానవత్వం చాటుకున్న రాచకొండ పోలీసులు

రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రార్థన చేసేందుకు ఓ వ్యక్తి సరూర్‌నగర్‌లోని చర్చికి వచ్చాడు. కాగా ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ వ్యక్తికి మూర్ఛరావడంలో కిందపడిపోయాడు. దీంతో అతడి తలకు బలమైన గాయమైంది. వెంటనే అప్రమత్తమైన రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి తమ మానవత్వం చాటుకున్నారు . తమ …

Read More »

ఆ రాత్రి ..అక్కడ జాగ్రత్త

కొత్త సంవత్సరం వేడుకులకు గాను ఆయా పోలీస్ కమిషనరేట్ లు నిర్దిష్ట చర్యలుచేపడుతున్నాయి. ముఖ్యంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూడడం కోసం పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.అవుటర్ రింగ్ రోడ్డును సాదారణ ప్రయాణికులకు మూసివేస్తున్నారు. కేవలం శంసాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారికి మాత్రమే అనుమతిస్తారు.ఈ మేరకు రాజకొండ పోలీస్ కమిషనరేట్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.అలాగే తమ పరిదిలోని అన్ని ప్లైఓవర్ లను మూసివేస్తున్నట్లు కూడా తెలిపింది.పబ్ లలో సిసిటీవీలను …

Read More »

“మనం సైతం” కు సంపూర్ణ సహకారం..టీన్యూస్ ఎండీ సంతోష్‌కుమార్

మనం సైతం సేవా కార్యక్రమానికి తను సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తానని “టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, టీన్యూస్ ఎండీ జోగినపల్లి సంతోష్‌కుమార్” భరోసా ఇచ్చారు. మాటల్లో కాకుండా చేతల్లో ఈ కార్యక్రమ ఉన్నతికి తోడ్పాటునందిస్తానని ప్రకటించారు. చలనచిత్ర పరిశ్రమలోని 24 విభాగాల కార్మికులతోపాటు కష్టాల్లో ఉన్న సామాన్యులకు తోడ్పాటునందించే ఉద్దేశంతో సినీనటుడు కాదంబరి కిరణ్ బృందం మనం సైతం పేరుతో ఓ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అనారోగ్యంతోపాటు వివిధ సమస్యలతో బాధపడుతున్న …

Read More »

గోరటి వెంకన్నకు అరుణ్‌సాగర్ పురస్కారం

ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న ఈ ఏడాది అరుణ్‌సాగర్ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. అరుణ్‌సాగర్ జయంతి సందర్భంగా జనవరి 2న తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో గోరటి వెంకన్నకు ఈ పురస్కారం ఇచ్చి సత్కరించనున్నారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు కే శ్రీనివాస్, ప్రముఖ కవులు కే శివారెడ్డి, డాక్టర్ ప్రసాదమూర్తి, మువ్వా శ్రీనివాసరావు, ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మతో కూడిన జ్యూరీ గోరటి వెంకన్నను అరుణ్‌సాగర్ సాహితీ పురస్కారానికి ఎంపికచేసింది. అరుణ్‌సాగర్ …

Read More »

రాజ్ భవన్ లో రాష్ట్రపతికి గవర్నర్ విందు

శీతాకాల విడిదికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే .ఈ క్రమంలో హకీంపేట్ ఎయిర్‌పోర్టులో కోవింద్‌కు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు, సీఎం కేసీఆర్, శాసనసభా స్పీకర్ మధుసూదనా చారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇవాళ సాయంత్రం గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం …

Read More »

రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు.. సీఎం కేసీఆర్‌

రేపు క్రిస్మస్ ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ ద్వరా మానవాలిలో ఆనందం నింపిన ఏసు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని సిఎం ఆకాంక్షించారు.

Read More »

ఏకగ్రీవానికి అన్ని పార్టీలు సహకరించాలి – మేయర్ నరేందర్…

ఇటీవలే గ్రేటర్ వరంగల్  44వ డివిజన్ కార్పోరేటర్ అనిశెట్టి మురళి హత్యకు గురైన నేపద్యంలో దానికి గాను ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించిన సందర్బంగా ఈ రోజు వరంగల్ అర్బన్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్దిని ప్రకటించింది.అనిశెట్టి మురళి భార్య అనిశెట్టి సరితని టీఆర్ఎస్ అభ్యర్దిగా ప్రకటించారు.ఈ సందర్బంగా మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రంలో గెలిచి ప్రజలకోసం పనిచేసి హత్యకు గురైన మా కార్పోరేటర్ అనిశెట్టి మురళి …

Read More »

హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో గవర్నర్‌ నరసింహన్‌ , సీఎం కేసీఆర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనస్వాగతం పలికారు. అనంతరం రా­పతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయలుదేరి వెళ్లారు. ఈరోజు రాత్రి గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో ఏర్పాటుచేసిన విందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌,సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు.

Read More »

తెలంగాణ అభివృద్ధి దిశ‌గా ఎన్నో ప‌థ‌కాలు..ఎమ్మెల్సీ క‌ర్నె

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి…స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమానికి తెలంగాన ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఎమ్మెల్సీ క‌ర్నె ప్ర‌భాక‌ర్ తెలిపారు. రవీంద్రభారతిలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్-USA ఆధ్వర్యంలో 5వ ప్రవాసి తెలంగాణ దివస్ జ‌రిగింది. మండలి చైర్మెన్ స్వామి గౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ప్ర‌ముఖ క‌వి, ర‌చ‌యి అందె శ్రీ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడారు. తెలంగాణ సంస్కృతిని కాపాడటానికి అనేక సంస్థలు పుట్టాయని అందులో టీడీఎఫ్ …

Read More »

కాసుల కాన్పుకు చెల్లు..!

సాధారణ ప్రసవాలతో తల్లుల ఆరోగ్యాన్ని కాపాడాలన్న గొప్ప సంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. తెలంగాణ ఉద్యమంలో క్షేత్రస్థాయిలో సామాన్యుల జీవితాలను దగ్గరి నుంచి చూసి న నేత తెలంగాణకు పాలకుడు కావడం మూలంగానే ఇలాంటి పథకాలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయన్నది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. భాస్కర్. పెళ్లిళ్లకు, సభలకు డెకరేషన్ చేయడం వృత్తి. రెక్కాడితే గాని డొక్కాడని బతుకు. భార్య గర్భవ తి. ఆమెకు గుండె జబ్బు ఉండటంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat