Home / TELANGANA (page 1041)

TELANGANA

రేవంత్‌..గెలిపించిన ప్ర‌జ‌ల‌ను సిగ్గుప‌డేలా చేయ‌కు

త‌న‌కు ఓటు వేసి గెలిపించిన ప్ర‌జ‌లు సిగ్గుప‌డేలా  కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని టీఆర్ఎస్ శాస‌న‌స‌భ్యుడు గువ్వల బాలరాజు అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న విధానం బాగాలేదని…సభ్య సమాజం దాన్ని ఆమోదించదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన విలేక‌రుల స‌మావేశంలో బాల‌రాజు మాట్లాడుతూ రేవంత్ తీరుపై మండిప‌డ్డారు. ఇటువంటి నాయకుల వలన ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీ పలుచబడింద‌ని అన్నారు. ప్ర‌ధాని మోడీపై చేసిన హేయపూరిత వ్యాఖ్యలే …

Read More »

ఈ నెల 28నహైదరాబాద్ రానున్న జమ్మూ సీఎం

జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సయిద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పర్యటించనున్నారు ..ఈ నేపధ్యంలో ఈ నెల 28న జమ్ము కశ్మీర్ టూరిజం ప్రమోషన్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆమె భేటీ కానున్నారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీ ఆర్ తో కలిసి మెహబూబా ముప్తీ లంచ్ చేసే అవకాశముంది.ఈ క్రమంలో ఐటీసీ షెర్టన్ గ్రాండ్ కాకతీయలో జమ్ము సీఎం రాత్రి బస చేయనున్నారు.తిరిగి …

Read More »

సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్ చెప్తున్న‌ కస్తూరిభా విద్యార్థులు

వారంలో రెండు రోజులు మటన్, ఐదు రోజులు చికెన్..ప్రతిరోజూ గుడ్డుతోపాటు స్వీటు, నెయ్యి…ఇదీ కార్పొరేట్ హాస్ట‌ల్ల‌లోని మెనూ కాదు. కస్తూరిబా పాఠశాలల్లో త్వరలో అమలయ్యే మెనూ.. ఇప్పటికే సన్నబియ్యంతో భోజనం అందిస్తుండగా..ఇక కార్పొరేట్ విద్యాలయాలకు మిన్నగా అదిరిపోయే ఆహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మౌలిక వసతుల్లో లోటు లేకుండా వేడినీళ్ల కోసం సోలార్ గీజర్లను ఏర్పాటు చేయబోతున్నది. వచ్చే ఏడాది జనవరిలో ఈ మెనూ ప్రారంభించేందుకు సన్నాహాలు …

Read More »

తెలంగాణ పోలీస్‌..త్రిముఖ వ్యూహం స‌క్సెస్

శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో తెలంగాణ పోలీస్ అనుస‌రిస్తున్న త్రిముఖ వ్యూహం స‌క్సెస్ అయింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పోలీసు వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరించింది. నిధులు, నియామకాలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్న విషయం విదితమే! ఈ క్రమంలోనే పీపుల్ ఫ్రెండ్లీ పోలీసు అనే నినాదాన్ని తీసుకొచ్చింది. పోలీసులంటే ప్రజలు వణికిపోవాల్సి న అవసరంలేదని, ఇతర ప్రభుత్వ శాఖల తరహాలోనే పోలీసు శాఖ ప్రజలకు సేవలు అందించే ఒక …

Read More »

నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాక

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం ఈ ఉదయం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.ఈ సందర్బంగా ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నాలుగు రోజుల పాటు బస చేయనున్నారు. ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ శివార్లలోని హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారని అధికారులు తెలిపారు. రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం …

Read More »

మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్ రావు క్రేజీ ఫొటోలు చూశారా..?

తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్ రావు ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. రెండు వేర్వేరు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న ఈ ఇద్ద‌రు మంత్రులు స‌రదాగా ఫొటోల‌కు పోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు ప‌లువురు షేర్ చేస్తూన్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం 36లో  ప్రముఖ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ దినేష్‌  డీటీపీ (దినేష్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ప్రోగ్రామ్‌) పేరుతో ఏర్పాటు చేసిన ఫిట్‌నెస్‌ సెంటర్‌ను మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా …

Read More »

గంటలోనే సాయం చేసి..ప్రాణం కాపాడిన..కేటీఆర్

ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండే రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ మరోమారు తన గొప్ప మనసును చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తి గురించి ఆయన మిత్రుడు సహాయం చేయాలని కోరగా మంత్రి కేటీఆర్‌ గంట వ్యవధిలో స్పందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు సహాయం అందించి ఆయన ప్రాణాలు నిలిపేలా చేశారు. హైదరాబాద్‌ నగరానికి చెందిన …

Read More »

గతంలో కంటే ఘనంగా మేడారం జాతరను నిర్వహిస్తాం..కడియం

వచ్చే ఏడాది జవనరి 31 నుంచి ప్రారంభం కానున్న సమ్మక్క – సారలమ్మ జాతర ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, చందులాల్, అధికారులు హాజరయ్యారు. జాతర నిర్వహణ, సౌకర్యాలు, వసతుల కల్పనపై అధికారులతో మంత్రులు చర్చించారు. ఈ జాతరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాలు, దేశాల నుంచి దాదాపు కోటి మందికి పైగా …

Read More »

ఈసారి గజ్వేల్ నుండి పోటి చేస్తా-కోమటిరెడ్డి సంచలనం ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వం వహిస్తున్న నియోజకవర్గం గజ్వేల్ .గత సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజక వర్గం నుండి గెలుపొందిన సంగతి తెల్సిందే .అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటి చేస్తాను అని ఆయన తెలిపారు . మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో …

Read More »

ప్రో.కోదండరాం పోరాటం ..

తెలంగాణ రాష్ట్ర పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రో.కోదండరాం అమరుల స్పూర్తి యాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఆయన ప్రస్తుతం నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు .ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామిక తెలంగాణ సాధనకోసం పోరాడుతున్నాము అని ఆయన తెలిపారు .అధికారంలోకి వచ్చి బాధ్యతలు మరిచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడాలి .రైతులను ఆదుకోవడంలో సర్కారు విఫలమైంది .రైతన్నల ఆత్మహత్యలకు కారణం టీఆర్ఎస్ సర్కారు .గ్రామాస్థాయిలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat