Home / TELANGANA (page 1042)

TELANGANA

తెలుగు మ‌హాస‌భ‌ల విమ‌ర్శ‌కుల‌కు నందిని సిధారెడ్డి అదిరిపోయే కౌంట‌ర్

ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. మహాసభల విజయవంతం అయ్యాయంటూ అన్నివ‌ర్గాలు వేనోళ్ల పొగుడుతున్నాయి. అయితే కొంద‌రు నిత్య విమ‌ర్శ‌కారులు త‌మ‌దైన శైలిలో అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌హ‌స‌భ‌ల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన‌ తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి కీలక కామెంట్లు చేశారు. అభివృద్ధిని, సాహితీ వైభవాన్ని చూడలేని వ్యక్తులు విమర్శలు చేస్తున్నారని ఓ మీడియా చాన‌ల్‌తో …

Read More »

ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా…అస‌లు నిజం ఇది

ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం వేదిక‌గా సాగాల్సిన ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా ప‌డ‌టం కొంద‌రు నిర‌స‌న కారుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసేందుకు అందివ‌చ్చిన అవ‌కాశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌ద‌స్సు వాయిదా వివిధ అంశాలకు ముడిపెట్టి విమ‌ర్శ‌లు చేస్తున్న‌వారు తెలుసుకోవాల్సిన నిజం తెర‌మీద‌కు వ‌చ్చింది. వచ్చేనెల 3 , 7 తేదీల మధ్య హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో జరుగాల్సిన సైన్స్ కాంగ్రెస్ 105వ వార్షిక సమావేశం ఇప్పటికే వాయిదా …

Read More »

పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్

తిరుపతి నుంచి నిజామాబాద్‌ వెళ్ళుతున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ శనివారం ఉదయం ఇందల్‌వాయ్‌ మండలం సిర్నాపల్లి వద్ద పట్టాలు తప్పింది. అయితే డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారుఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, సిబ్బంది ట్రాక్‌పైకి రైలును ఎక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే కాచీగూడ- నిజామాబాద్ ప్యాసింజర్ రైళ్లు, కాచిగూడ – నార్కేర్ ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్ రైలు, 11 గంటలకు నిజామాబాద్ …

Read More »

వారి ప్రమేయం లేకుండా నేరుగా రైతులు విక్రయించేందుకే ఈ పార్క్

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో వేల్పూర్ వద్ద నూతనంగా నెలకొల్పనున్న సుగంధ ద్రవ్యాల పార్క్ నిర్మాణ పనులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులు విక్రయించేందుకు పార్క్ ఉపయోగపడుతుందన్నారు. పార్క్ ఏర్పాటుకు అవసరమైన భూమిని రైతుల నుంచి సేకరించడం పూర్తయిందని మంత్రి పేర్కొన్నారు. సుగంధ ద్రవ్యాల పార్క్ కోసం రూ. 30 కోట్లు ఖర్చు చేస్తామని …

Read More »

దేశంలోనే రికార్డ్ సృష్టించిన ” కళ్యాణలక్ష్మి”

ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంతో ప్రయాస. చాలా ఖర్చుతో కూడుకున్న కార్యం. నిరుపేదలయితే అప్పులు చేసి వివాహాలు జరిపిస్తుంటారు. ఇలాంటి వారి కోసం తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా అధికారంలోకి వచ్చాకా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వారి ఇళ్లల్లో వెలుగులు నింపుతున్నాయి. ఇంటికి పెద్దదిక్కుగా, ఆడబిడ్డకు అన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న ఆర్థికసాయం కొండంత అండ అవుతోంది. గతంలో ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకే వర్తించిన ఈ పథకాన్ని ప్రస్తుతం …

Read More »

వచ్చే నెల నుంచే ఇంటింటికీ ఇంటర్నెట్‌

పౌరసేవలను నేరుగా ప్రజలకే అందుబాటులోకి తేవడం, సాంకేతిక విప్లవాన్ని ఇంటింటికీ చేరువ చేసేందుకు ఉద్దేశించిన తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నది. మిషన్‌ భగీరథతో సహా కార్యక్రమాలు చేపట్టడం వల్ల పనులు వేగంగా పూర్తవడంతో త్వరలోనే పైలెట్‌ ప్రాజెక్టు గ్రామాల్లో సేవలను ప్రారంభించనున్నారు. పైలెట్‌ ప్రాజెక్ట్‌ దశలోనే అంతర్జాతీయ దిగ్గజాలు పాలు పంచుకునేందుకు వేదికగా మారింది. కేంద్ర ప్రభుత్వంచే ప్రశంసలు పొందుతున్నది. సామాన్యుడు సాంకేతిక విప్లవ …

Read More »

తెలంగాణ ప్రభుత్వానికి సియామ్ ప్రశంసలు

తెలంగాణ ప్రభుత్వంపై మ‌రో ప్ర‌ఖ్యాత వేదిక ప్ర‌శంస‌లు కురిపించింది. సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) ప్రతినిధులు మ‌న రాష్ర్ట ప్ర‌భుత్వాన్ని మెచ్చుకున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న కార్యనిర్వాహక వర్గం సమావేశంలో పలువురు ప్రతినిధులు మాట్లాడారు. నగరంలోని బిర్యానీ, ఆతిథ్యం బాగున్నాయని, అంతకు మించి తెలంగాణ పాలసీలు మరింత బాగున్నాయని కొనియాడారు. దేశంలో ఏడాదికి 28 లక్షల వాహనాలు తయారవుతున్నాయని, ఇందులో 25 లక్షల వాహనాలు స్థానికంగా అమ్ముడవుతున్నాయని సియామ్ ప్రతినిధులు …

Read More »

టీహ‌బ్ అదుర్స్‌…ఎన్నారైల ప్ర‌శంస‌లు

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు తీర్చిదిద్దిన టీహ‌బ్‌కు అభినంద‌న‌ల వెల్లువ కొన‌సాగుతోంది. తాజాగా టీహ‌బ్ అదుర్స్ అని మ‌రో బృందం కొనియాడింది. అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు హైదరాబాద్ టీ-హబ్ ను సందర్శించి స్టార్టప్ ల సీఈఓలతో సమావేశమయ్యారు. పలువురు ప్రతినిధులు స్టార్టప్‌లు,యాప్ల‌ల‌లో ఇన్వెస్ట్ చెయ్యడానికి ఆసక్తి కనబర్చారు. టీ హబ్ అద్భుతంగా ఉందని, అదేవిధంగా ఔత్సాహికులకు మంచి వేదిక అని అమెరికాలోని నివ‌సిస్తున్న ఎన్నారైలు ప్ర‌శంసించారు. తెలంగాణ …

Read More »

తయారీ రంగానికి అధిక ప్రాధాన్యత..మంత్రి కేటీఆర్‌

మాన్యుఫాక్చ‌రింగ్ సెక్టార్‌కు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అన్నివిధాల సహకారం అందిస్తామన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) కార్యనిర్వాహక వర్గం సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఆటో కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోషియేషన్ ప్రతినిధులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ర్టంలో ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులకున్న అవకాశాలను మంత్రి …

Read More »

వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తల తాకట్టుపెట్టైన అభివృద్ధి చేసి చూపిస్తా

తెలంగాణ రాష్ట్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో పర్యటించారు . పర్యటనలో భాగంగా జిల్లాలోని నేలకొండపల్లిలోని సింగారెడ్డిపాలెంలో పేదల కోసం 30 ఇళ్లకు శంకుస్థాపన చేయగా, నిర్మాణం పూరైన 18 డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడారు .. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉన్నంత వరకు ప్రజల కోసమే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat