Home / TELANGANA (page 1049)

TELANGANA

కేసీఆర్ ఓ స‌వ్య‌సాచి… ఫిదా అయిన బాషాభిమానులు..!

సవ్య సాచి అంటే… పురాణాల్లో అర్జునిడిని సవ్య సాచి అనేవారు. అనగా, శరీరానికి కుడి, ఎడమ వైపులలో వున్న అనుబంధ అంగాలను (చేతులు, కాళ్ళు, కళ్ళు) సమాన స్థాయిలో ఉపయోగించగలిగే స్థితిని సవ్యసాచిత్వం అంటారు. రెండు చేతులను ఒకే సామర్థ్యం తో ఉపయోగించే బలం అర్జునుడికి ఉండేది. తను తన రెండు చేతులతో బాణాలను విసిరేవాడు. అందుకే అర్జునుడిని సవ్య సాచి అనే పేరొచ్చింది. అయితే ఇప్పుడు ఆ విష‌యం …

Read More »

ఈ రోజు మహాసభలకు హాజరుకానున్న టాలీవుడ్ ప్రముఖులు వీరే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి . ఈ రోజు సాయంత్రం 6గంటలకు మంత్రి తలసాని ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి జరగనుంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. ‘మా’ అధ్యక్షులు శివాజీరాజా, సినీ నటులు నాగార్జున, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళితో పాటు పలువురు ప్రముఖులు హాజరై కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. …

Read More »

సీఎం కేసీఆర్ ను దీవించండి.. మంత్రి హరీశ్

తెలంగాణ రాష్ట్ర  ప్రజల కోసం 36 నెలల్లో 365 సంక్షేమ పథకాలు రచించి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆశీస్సులు ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిండు మనస్సుతో  సీఎం కేసీఆర్ కు దీవెనలు ఇవ్వాలని కోరారు.స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి కాళేశ్వరం ప్రాజక్ట్ నుంచి సాగునీటిని అందించనున్నట్టు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.వచ్చే జనవరి చివరికల్లా దేవాదుల పంపులు నడిపేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఇరిగేషన్ మంత్రి …

Read More »

“లీడర్ ఆఫ్ ది ఇయర్” కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ అవార్డుకు మంత్రి కేటీఆర్  ఎంపికయ్యారు. ఆయనను బిజినెస్ వరల్డ్ “లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు” వరించింది. ఉత్తమ పట్టణ మౌలిక వసతులున్న రాష్ట్రంగా తెలంగాణకు మరో అవార్డు దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, పట్టణాల్లో హరితహారం, డబుల్ బెడ్‌రూమ్ …

Read More »

మా నాన్న “అది” కావాలని కోరుకునేవారు..సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా తెలంగాణ సారస్వత పరిషత్‌లో అవధాని జీఎం రామశర్మచే నిర్వహించబడిన శతావధానం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవధాని రామశర్మ.. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పద్యరూపంలో అద్భుతంగా వర్ణించారు. అనంతరం రామశర్మను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించి సన్మానించారు.అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ప్రపంచ తెలుగు మహాసభలు చరిత్రలో నిలిచిపోయేలా దేదీప్యమానంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి …

Read More »

ఆ మాట వాస్తవమే.. సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా తెలంగాణ సారస్వత పరిషత్‌లో అవధాని జీఎం రామశర్మచే నిర్వహించబడిన శతావధానం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవధాని రామశర్మ.. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పద్యరూపంలో అద్భుతంగా వర్ణించారు. అనంతరం రామశర్మను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించి సన్మానించారు.అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ తెలుగు మహాసభలకు 42 దేశాలు, 17 రాష్ర్టాలు, …

Read More »

అంగరంగ వైభవంగా కొమురవెళ్లి మల్లన్న కల్యాణోత్సవం..!

తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలో కొలువుదీరిన కొమురవెళ్లి మల్లన్న కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తోటబావి వద్ద నూతనంగా నిర్మించిన కల్యాణ మండపంలో ఉదయం 10.45 గంటలకు కల్యాణోత్సవం కన్నులపండువగా జరిగింది. ప్రభుత్వం తరపున మంత్రి హరీష్‌రావు పట్టువస్ర్తాలను సమర్పించారు. కల్యాణోత్సవంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు రాష్ట్ర ఉప శాసన సభాపతి పద్మాదేవేందర్ రెడ్డి, ప్రభుత్వ ఛీఫ్ విప్ వెంకటేశ్వర్లు, జెడ్పీ రాజమణి, జనగామ ఎమ్మెల్యే యాదిరెడ్డి, …

Read More »

బంగారు తెలంగాణ బాటలో 36 నెలలు 365 పథకాలు..!

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రతిహతంగా . దూసుకెళుతోంది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలే కాకుండా మరెన్నో కార్యక్రమాలను చేపట్టి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అగ్రగామిగా నిలిచారు. ప్రభుత్వం ఏర్పాటైన మూడేళ్ళ కాలంలోనే 365 పథకాలను అమలు చేసిన ఘనతను కేసీఆర్‌ సొంతం చేసుకున్నారు. 36 మాసాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి. …

Read More »

కేసీఆర్ నిర్ణ‌యానికి వెల్లువెత్తుతున్న మ‌ద్ద‌తు..!!

ప్ర‌జ‌ల అభివృద్ధి కోసం ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త‌దేశ చ‌రిత్ర‌లో ఏ ముఖ్య‌మంత్రి చేప‌ట్టిని ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతూ, తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో త‌న‌కు అండ‌గా నిలిచిన ప్ర‌జ‌ల‌కు.. మీకు అండ‌గా నేనున్నానంటూ భ‌రోసానిస్తూ త‌న పాల‌నాదక్ష‌త‌ను చాటుతున్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల‌ను మెప్పించేలా నిర్ణ‌యాలు తీసుకుంటూ, ఒక వైపు అధునాత‌న సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకుంటూ మ‌రో వైపు రైతుల సంక్షేమం, వారిని ధ‌న‌వంతులుగా చూడాల‌న్న‌ త‌న ల‌క్ష్యం వైపు …

Read More »

సీఎం కేసీఆర్ కృషితోనే ఆ ఘనత.. మంత్రి జగదీష్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన ఎనర్జీ కన్సర్వేషన్ వాక్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ప్రారంభించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో ఈ వాక్‌ను నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… నూతన సంవత్సర కానుకగా జనవరి 1 నుంచి రాష్ట్రంలోని అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించనున్నట్లు తెలిపారు. అలాగే సాధ్యమైనంత వరకు విద్యుత్‌ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat