ఉమా మాధవ రెడ్డి తన కుమారుడితో కలిసి గురవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ…ఉమా మాధవరెడ్డి తనకు తోబుట్టువు లాంటివారని, తమ పార్టీలో చేరేందుకు ఆమె ఎలాంటి పదవుల కోసం డిమాండ్ చేయలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎంతో దార్శనికత కలిగిన ఎలిమినేటి కుటుంబానికి.. ఇంతకాలం దూరంగా ఉన్నారని బాధపడినట్టు చెప్పారు. ఉమామాధవరెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి రావడం.. సొంత చెల్లి …
Read More »సీఎం కేసీఆర్ ఏమి హామీ ఇచ్చారో చెప్పిన ఉమా మాధవరెడ్డి..
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ సీనియర్ మంత్రి ఉమా మాధవరెడ్డి ,ఆమె తనయుడు సందీప్ రెడ్డి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి ..నేడు గురువారం ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ భవన్ లో గూలాబీ కండువా కప్పుకున్నారు . ఈ సందర్భంగా మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ “టీఆర్ఎస్ పార్టీలోకి రావడం నా పుట్టింటికి వచ్చినట్లు ఉంది …
Read More »నాడు కేసీఆర్.. నేడు కేటీఆర్.. సెల్యూట్ చేస్తున్న ఏపీ ప్రజలు..!
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పై ఏపీ ప్రజలు మరోసారి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా హైటెక్స్లో జరిగిన టెక్ మహీంద్రా ఎంఐ-18 వార్షిక ఆవిష్కరణ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఇచ్చిన సమాధానం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. కేటీఆర్ సమాధానం …
Read More »నల్గొండ జిల్లా మొత్తాన్ని పట్టించుకున్న నేత మాధవరెడ్డి..కేసీఆర్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు, యాదాద్రి భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దివంగత మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. 1985లో ఇద్దరం ఒకేసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యామని, …
Read More »ఉమామాధవరెడ్డి, సందీప్రెడ్డికి మంచి భవిష్యత్…సీఎం కేసీఆర్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు, యాదాద్రి భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ఉమా మాధవరెడ్డి టిఆర్ఎస్ లో చేరడం ఆడబిడ్డ పుట్టింటికి వచ్చినట్టుగా ఉందని సీఎం కేసీఆర్ …
Read More »ఏపీలో జగన్ దెబ్బ.. తెలంగాణలో కేసీఆర్ దెబ్బలకు.. అబ్బా అంటున్న చంద్రబాబు..!
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావ్ రాష్ట్రంలో ఉన్న హోంగార్డుల కోసం తీసుకున్న సంచలన నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం నెలకు 12,000 జీతంగా మాత్రమే తీసుకుంటున్న హోంగార్డులకు ఒకేసారి 20,000కు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించచిన విషయం తెలిసిందే. బుధవారం హోంగార్డులతో ప్రగతి భవన్లో సమావేశమైన కేసీఆర్ వారి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ వంటి మహానగరంలో నెలకు 12,000 చాలీచాలని జీతంతో …
Read More »60ఏళ్ళ చరిత్రను తిరగరాసిన సీఎం కేసీఆర్ ..
కేసీఆర్ అంటే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై యేండ్ల చిరకాల కోరిక అయిన స్వరాష్ట్రాన్ని ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కొట్లాడి మరి నెరవేర్చిన ఉద్యమ నేత ..సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గతనాలుగుఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ తెలంగాణ వాళ్ళకు పాలన చేతనైతదా అని విమర్శించిన వాళ్ళ నోళ్ళు మూతపడే విధంగా యావత్తు దేశమే …
Read More »బ్రేకింగ్ : టీఆర్ఎస్లో చేరిన ఉమామాధవరెడ్డి..
టీఆర్ఎస్ పార్టీ లోకి వలసలజోరు కొనసాగుతున్నది. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, ఆమె కుమారుడు, యాదాద్రి భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్రెడ్డి మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో వారు భేటీ అయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఇవాళ ఇవాళ మంత్రి జగదీష్రెడ్డి సమక్షంలో ఉమామాధవరెడ్డి, ఆమె కుమారుడు టీఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు ఉమామాధవరెడ్డి, …
Read More »ఐటీ కంపెనీలకు కేరాఫ్ హైదరాబాద్..కేటీఆర్
ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు . హైరాబాద్ టెక్మహీంద్రా క్యాంపస్లో మిషన్ ఇన్నోవేషన్ సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. టీహబ్-2 నిర్మాణ దశలో ఉందని చెప్పారు. ఐటీలో మేటి కంపెనీలు కూడా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నయి. ఐటీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. కాలేజీలు, పరిశ్రమల …
Read More »టీ కాంగ్రెస్ కి బిగ్ షాక్ -టీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి ..
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీడీపీ పార్టీ సీనియర్ మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి ఈ రోజు గురువారం తన తనయుడితో సహా ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు . తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,హైదరాబాద్ బ్రదర్స్ గా పేరుగాంచిన వారిలో ఒకరైన ముఖేష్ గౌడ్ …
Read More »