తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించిన భూములు నిరుపయోగంగా ఉంటే వెనక్కు తీసుకోవాలని, ఈ విషయంలో ఉదాసీనత వైఖరి పనికిరాదని రాష్ట్రప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక ఆర్థిక మండళ్లకు కేటాయించే భూముల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 70కు పైగా సెజ్లు ఉన్నాయి. ఇందులో ఐటి, ఐటిఇఎస్ రంగాలకు చెందిన సెజ్లు హైదరాబాద్ శివార్లలో ఉన్నాయి. 2004-2014 మధ్య …
Read More »మన మెట్రో ఖాతాలో మరో ప్రపంచ రికార్డ్
హైదరాబాద్ మెట్రో ఖాతాలో మరో రికార్డు చేరింది. ప్రపంచంలోనే ఆధునాత సిగ్నలింగ్ టెక్నాలజీ హైదరాబాద్ మెట్రో రైలుకు సమకూరింది. ప్రముఖ థాలెస్ సిగ్నలింగ్ వ్యవస్థను హైదరాబాద్ మెట్రోకు ఏర్పాటు చేయడంతో ఆధునాతన సాంకేతిక ప్రమాణాలతో రైలు నడిపేందుకు అవకాశం కలిగింది. మొదటి కారిడార్లో మియాపూర్ నుంచి అమీర్పేట వరకు 13 కి.మీ, మూడవ కారిడార్లో అమీర్పేట నుంచి నాగోల్ వరకు 17 కి.మీ దూరం కలిపి మొత్తం 30 కి.మీ …
Read More »ప్రపంచ తెలుగు మహాసభలు..ముస్తాబవుతున్న భాగ్యనగరం ..!
ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 15 నుండి 19 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే… ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని సుందరంగా ముస్తాబు చేస్తున్నారు .వేదికలకు వెళ్లే దారులు.. చారిత్రక కట్టడాలు, ప్రధాన కూడళ్లు.. భవంతుల సముదాయాలు.. ఇలా ఒకటేమిటి.. నగరం అంతా విద్యుత్ కాంతులతో శోభాయమానంగా మర్చుచున్నారు . తెలుగు మహాసభలకు విశిష్ట తను , గొప్పతనాన్నిప్రపంచానికి తెలియజేసే విధంగా …
Read More »విజయ్ సూసైడ్ వెనుక.. ఓ పెద్ద బడా బాబే ఉన్నాడా..?
తెలుగు హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో విజయ్ చెప్పిన విషయాలు ఇప్పడు కేసులో కీలకంగా మారాయి. భార్య వనిత రెడ్డితోపాటు శశిధర్, విడాకుల లాయర్ ఒత్తిళ్లు తనను వేధిస్తున్నాయని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని అందులో పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు విజయ్ చెప్పిన ఆ శశిధర్ ఎవరు.. అనేది హాట్ …
Read More »ప్రపంచ తెలుగు మహాసభలు..రాష్ట్రపతి పర్యటన ఖరారు..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను ఈనెల 15 నుండి 19 వరకు ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలో ప్రారంభ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరవనున్నారు …ఈ నేపధ్యంలో రాష్ట్రపతి పర్యటన అధికారికంగా ఖరారైంది . ఈ మేరకు రాష్ట్రపతిభవన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది.ఈ నెల 19న మధ్యాహ్నం 2.55 …
Read More »తెలంగాణ గౌరవానికి తగ్గట్లుగా ప్రపంచ తెలుగు మహాసభలు..సీఎం కేసీఆర్
తెలంగాణ బాష , సాహిత్యం , సంస్కృతిని ప్రతిబింబించడంతో పాటు మన గౌరవానికి తగినట్లుగా ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు అధికారులను ఆదేశించారు . ప్రధాన వేదిక అయిన లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం ప్రాంగణంలో సభలు జరిగిన అయిదు రోజులు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరగాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచ తెలుగు మహా …
Read More »ఉత్తమ్కుమార్ రెడ్డికి కళ్లు లేవు.. మంత్రి తలసాని
గొల్ల కురుమలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో నాలుగు నెలల్లో 31 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి పర్యటించారు .ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు గందమల్ల బస్వపురం రిజర్వాయర్ పనులు పూర్తయితే యాదాద్రి భువనగిరి జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ అభివృద్ధిని చూసేందుకు పీసీసీ అధ్యక్షుడు …
Read More »బ్రేకింగ్ : నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది . వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 3,943 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులకు కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1,191 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 685 డిప్యూటీ సివిల్ సర్జన్లు, 453 ఆర్ఎంవో, 562 స్టాఫ్ నర్సు ఉద్యోగాలతో పాటు ఇతర …
Read More »రహదార్ల భద్రత పైన కేబినెట్ సబ్ కమిటీ…నలుగురు మంత్రుల దిశానిర్దేశం
రహదారుల భద్రత, రోడ్డు ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన సంరక్షణ చర్యల గురించి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కీలక నిర్ణయాలు వెలువరించింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కే తారక రామారావు, మహేందర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సారథ్యంలో సాగిన ఈ భేటీకి పోలీసు శాఖ, రోడ్లు భవనాలు, జాతీయ రహదారులు, ట్రాఫిక్ తదితర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో …
Read More »కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఎమ్మెల్యే వేముల వీరేశం సవాలు
తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా రాజకీయాల్లో బ్రదర్స్ గా ముద్రపడిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,సోదరుడు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై విరుచుకుపడుతున్నారు .ఈ క్రమంలో ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ “నకిరేకల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరల గెలుస్తా నేను రాజకీయాల నుండి తప్పుకుంటా అని సవాలు …
Read More »