మెట్రో రైలులో ప్రయాణించేందుకు నగర ప్రజలు ఎంతో ఉత్సాహాం చూపుతున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఇవాళ ఉప్పల్ – నాగోల్ మద్య షీ టీమ్ పోలీసులు నిర్వహించిన డేకాయ్ అపరేషన్లో అంబర్పేట్లోని అబ్దుల్లాపూర్మెట్ నివాసి ఎన్. నరసింహ తన మోబైల్ ఫోన్ ద్వారా మెట్రో రైలులో తన ఎదురు సీట్లో కూర్చొని ప్రయాణిస్తున్న అమ్మాయిల ఫొటోలు తీస్తూ పట్టుబడ్డాడు. దీన్ని గుర్తించిన షీ టీమ్ బృందం అతడిని అదుపులోకి …
Read More »నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ నూతన సంవత్సరం కానుక..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నూతన సంవత్సరం కానుకగా శుభవార్త అందించనుంది..ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా లక్షా 12 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన నేపధ్యంలో దాదాపు మూడు వేల ఉద్యోగాలు భర్తీ కి ప్రకటనలు విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ సమాయత్తమవుతున్నది. దాదాపు 1,500 గ్రూప్ 4 పోస్టులు, 700 వీఆర్వో పోస్టులు, 210 డిప్యూటీ సర్వేయర్లు, 277 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 82 అసిస్టెంట్ ఇంజినీర్లతోపాటు …
Read More »ఈ నెల 22న హైదరాబాద్కు రానున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర పర్యటన ఖరారైంది. శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 22న హైదరాబాద్కు రానున్నారు. ఐదు రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన బస చేయనున్నారు ప్రతి ఏటా శీతాకాల విడిదిలో భాగంగా డిసెంబర్లో రాష్ట్రపతి రాష్ట్ర పర్యటనకు రావడం ఆనవాయితీ. ఇందులో భాగంగా దేశ ప్రథమ పౌరుడిగా కోవింద్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారి బొల్లారం వస్తున్నారు. …
Read More »నాడు కాకతీయ రాజులు..నేడు టీఆర్ఎస్ సర్కార్
నాడు కాకతీయులు చెరువులు తవ్వించారు అని ఇప్పటి వరకు చదువుకున్నాం. ఇక మీదట తెలంగాణ రాష్ట్ర సారధి, రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు కూడా చెరువులు తవ్వించారని ఇక మీదట చదువుకోవాల్సి ఉంటుంది. అప్పుడెప్పుడో కాకతీయుల కాలం తరువాత ఇప్పుడు తిరిగి కొత్త చెరువుల నిర్మాణానికి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. సమైక్య పాలకుల కుట్రలతో నిరాదరణకు గురైన కాకతీయుల కాలం నాటి చెరువులను మిషన్కాకతీయ ద్వారా పునరుద్ధరణ చేపట్టిన సర్కారు …
Read More »హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్.. ప్రజలతో మొదటి ముఖాముఖి ఎక్కడంటే..!
తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) ఆలోచనల నుంచి పుట్టుకువచ్చిన అప్నా షహర్.ఈ వేదిక ద్వారా మంత్రి కేటీఆర్ ప్రజలను నేరుగా కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు సాధ్యాసాధ్యాలను బట్టి అక్కడికక్కడే పరిష్కారం చూపనున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు నగరాభివృద్ధిపై సామన్యపౌరులతో పాటు ప్రజాప్రతినిధులు, సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. అదే సమయంలో ప్రభుత్వం …
Read More »మంత్రి కేటీఆర్ మార్గదర్శకం…పుణేకంటే ముందు వరుసలో హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ మార్గదర్శకం విశేష ఫలితాలను ఇస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకతను సంతరించుకుంటోంది. రికార్డులు సాధిస్తోంది. తాజాగా జీహెచ్ఎంసీ ఆన్లైన్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు అందించేందుకు డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్) పారదర్శకతను, అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు బల్దియా ప్రారంభించిన ఆన్లైన్లో ఇంటి అనుమతుల ప్రక్రియ విజయవంతమైంది. మొత్తం 22,246 దరఖాస్తులు రాగా 18,616 భవనాలకు అనుమతులు …
Read More »కేసీఆర్ సారును కలవాలనుంది…మాకు 1500పించన్ ఇస్తున్న దేవుడు
ఓ దివ్యాంగురాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవాలని ప్రయత్నిస్తోంది. తమకు సాయం చేస్తోన్న మహానుభావుడితో ముచ్చటించాలని ఆరాటపడుతోంది. ఇంతకీ ఆమె ఎందుకు ఇంతగా ప్రయత్నిస్తోంది..ఆమె ఎవరు అంటే..మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన దివ్యాంగురాలు స్వాతి `నాలాంటి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను ఒకసారి కలువాలని ఉంది` అని వేడుకుంటోంది. నెలకు రూ.1500 పింఛన్ అందించి ఎంతోమంది దివ్యాంగులను ఆదుకుంటున్న కేసీఆర్ సార్ రుణం తీర్చుకోలేమని …
Read More »రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష
రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపేందుకు కృషి చేయాలని సిరిసిల్ల అధికార యంత్రాంగానికి మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ రోజు హైదరాబాద్ బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో పలు అంశాలపైన అధికారులకు మార్గనిర్ధేశనం చేశారు. భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేసిన జిల్లా కలెక్టర్ కు అయన బృందానికి మంత్రి అభినందనలు తెలిపారు. ఇప్పటికే ఓడియప్ కార్యక్రమంలో మెదటి స్థానంలో ఉన్న జిల్లా, …
Read More »ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులే..కడియం శ్రీహరి
తెలంగాణ యాస, భాష, జీవనసౌందర్యాన్ని ప్రపంచమంతా పరివ్యాప్తి చేసే విధంగా ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులేనని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, మహాసభల క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ కడియం శ్రీహరి తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు, నిర్వహణపై సచివాలయంలోని సి.బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన సమీక్షా సమావేశంపై …
Read More »మంత్రి కేటీఆర్ చొరవతో ఐటీ హబ్ గా మహబూబ్ నగర్..
తెలంగాణ రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమ విస్తరించేందకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఐటీ యూనిట్లనను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సుమారు 18 కంపెనీల అంగీకార పత్రాలను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఈరోజు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు బేగంపేట క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ …
Read More »