తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రాజెక్టులబాట పట్టారు.నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరిన సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలోని తెలంగాణ భవన్ కు చేరుకొని రాత్రి బస చేసారు ..అక్కడినుంచి ఇవాళ ఉదయం బయలుదేరి తుపాకులపల్లి బరాజ్ వద్దకు చేరుకొని అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు . బ్యారేజీ పనుల పురోగతిపై కేసీఆర్కు అధికారులు వివరించారు. దీంతో పాటుగా మేడిగడ్డ, కన్నెపల్లి ప్రాజెక్టులను కేసీఆర్ సందర్శించనున్నారు. సీఎం …
Read More »కరీంనగర్ చేరుకున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రాజెక్టులబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా పరిశీలించనున్నారు.ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఉత్తర తెలంగాణ భవన్ కు సీ ఎం కేసీఆర్ చేరుకున్నారు .ఈ సందర్బంగా జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ , జిల్లా జెడ్పీ చైర్ …
Read More »వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఇంటింటికి ఇంటర్నెట్..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్ణీత గడువు పూర్తి అవుతున్న నేపథ్యంలో ఇంటింటికి ఇంటర్నెట్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు . ఐటీ, పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఇవాళ సమీక్ష సమావేశం జరిపారు . Minister @KTRTRS conducted a review meeting with Sr Officials from IT, Industries …
Read More »హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం…
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మహానగర వాసుల చిరకాల కోరిక హైదరాబాద్ మెట్రో .ఇటివల సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ మహానగరానికి వచ్చి మెట్రోను ప్రారంభించి జాతికి అంకితం చేశారు .ఆ తర్వాత రోజు నుండి నేటి వరకు మెట్రో లో ప్రయాణించే వారి సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతుంది . ఇలాంటి తరుణంలో మెట్రో సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది .అదే నగరంలో ఉబర్ …
Read More »ఓర్వలేకనే మెట్రో పై దుష్ప్రచారం
హైదరాబాద్ నగర వాసుల కలల మెట్రో నవంబర్ 28న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. నాగోల్–అమీర్పేట్, మియాపూర్–అమీర్పేట్ మధ్య 30 కిలో మీటర్లు నడుస్తున్న మెట్రోకు నగర వాసుల నుంచి విశేష ఆదరణ వస్తోంది. ఈ క్రమంలో గత కొంత కాలం నుండి ఐఎస్బీ – గచ్చిబౌలి మార్గంలో మెట్రో పిల్లర్లో పగుళ్లంటూ సామాజిక మాధ్యమాల్లోఒక ఫోటో చక్కర్లు కొడుతుంది … ఈ నేపధ్యంలో మెట్రో పిల్లర్కు …
Read More »కోదండరాం క్షమాపణ చెప్పాలి..ఎమ్మెల్సీ కర్నె
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల అభివృద్ధికి ప్రభుత్వం మంచి ప్రణాళికలు తయారు చేస్తుందని అధికార పార్టీ ఎమ్మెల్సి కర్నెప్రభాకర్ అన్నారు.బుధవారం అయన మీడియాతో మాట్లాడుతూ… అసెంబ్లీ కమిటీ హాల్ లో మూడురోజుల పటు బీసీ అభివృద్ధి పై చర్చ జరిగిందని తెలిపారు.తమ ప్రభుత్వం వచ్చాక ఎం బీ సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ 1000 కోట్లు కేటాయించామని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేసారు . గత ప్రభుత్వాలు …
Read More »మిషన్ కాకతీయకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ ప్రశంసలు..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ గురూజీ మిషన్ కాకతీయ పథకాన్ని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 45వేల చెరువుల పునరుద్ధరణ పథకం చాలా మంచి కార్యక్రమం అని కితాబిచ్చారు. మంగళవారం బెంగళూరులో నదుల పునరుజ్జీవనంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. సమాజంలోని అన్ని రంగాలవారు భాగస్వాములైనప్పుడే నదుల …
Read More »ప్రాజెక్టుల బాట పట్టిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రాజెక్టులబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా పరిశీలించనున్నారు. వచ్చే ఏడాది వానకాలం సీజన్లోగానే గోదావరి జలాలను ఎత్తిపోయాలనే దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉన్నందున పనులుకూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టుకు కావాల్సిన పలురకాల అనుమతులు కూడా కొన్నిరోజులుగా వరుసగా వస్తున్నాయి. ప్రాజెక్టు పనులను మొదటినుంచి సీసీ కెమెరాల ద్వారా ప్రగతిభవన్నుంచి …
Read More »సైకిల్ విడిచి కారెక్కిన తెలుగు తమ్ముళ్ళు ..
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకి చెందిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే .టీడీపీ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కారేక్కేశారు .తాజాగా ఆ పార్టీకి చెందిన కింది స్థాయి క్యాడర్ అంతా టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు .అందులో భాగంగా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ప్రస్తుత మంత్రి తుమ్మల …
Read More »కేంద్రం తీరుపై ఎంపీ కవిత అసహనం
కేంద్ర ప్రభుత్వం పలు పథకాల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అసహనం వ్యక్తం చేశారు. పంటల బీమాపై కేంద్రం వైఖరి సరిగా లేదన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ ప్రగతి భవన్ లో జరిగింది. కేంద్రం ఇస్తున్న నిధులతో అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ఆమె సమీక్షించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ పంటల బీమాకుగ్రామాన్ని యూనిట్ గా …
Read More »