గతంలో మాదిరిగా అటెండర్, డ్రైవర్ పోస్టులకే ప్రాధాన్యం ఇవ్వకుండా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో అగ్రికల్చర్, ఇరిగేషన్, హెల్త్ సెక్టార్లలో ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపడుతున్నదని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం 34 వేల ఉద్యోగాల భర్తీకి జీవోలు జారీ చేసిందని వెల్లడించారు. ఇప్పటి వరకు 29,644 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని, 26 వేల ఉద్యోగాలకు పరీక్షలు పూర్తయ్యాయని వివరించారు. …
Read More »సీఎం కేసీఆర్ ఎఫెక్ట్: ఒక్కరోజే 13303 డీడీలు తీసిన డీలర్లు.!!
సమ్మె పేరుతో రాష్ట్రంలో కొంత మంది డిడిలు కట్టకపోవడం వల్ల డిసెంబర్ నెలలో పేదలకు నిత్యవసర సరుకులు అందని పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ..పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజెందర్, కమిషనర్ సివి ఆనంద్ లతో సమీక్ష నిర్వహించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పంపిణీకి విముఖంగా ఉన్న డీలర్లను వెంటనే తొలగించి, కొత్త డీలర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం …
Read More »సీఎం కేసీఆర్పై నమ్మకంతో సెర్ప్ ఉద్యోగుల సమ్మెవిరమణ
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన చర్చలు ఫలించాయి. సెర్ప్ ఉద్యోగులు సమ్మె విరమించారు. ఎలాంటి షరతులు లేకుండానే సమ్మెను విరమిస్తున్నట్లు సెర్ప్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. తమ డిమాండ్ల సాధనకు 34 రోజులుగా సెర్ప్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె ముగిసింది.రేపటినుంచి విధులకు హాజరుతామని నేతలు ప్రకటించారు. శనివారం రాత్రి పొద్దుపోయేంత వరకు మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసంలో సెర్ప్ ఉద్యోగుల జెఎసి ఎంపి కవిత …
Read More »నిరుద్యోగులకు కోదండరాం క్షమాపణ చెప్పాలి
నిరుద్యోగులకు కోదండరాం క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేసారు . ఇవాళ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కోదండరాం రాజకీయ దళారిగా వ్యవహరిస్తున్నారని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలకు కొమ్ము కాస్తూ, వారి ఎజెండాను అమలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలతో చేసుకున్న ఒప్పందం ఏంటో కోదండరాం బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.సీఎం కేసీఆర్పై ఉద్దేశపూర్వకంగానే …
Read More »మహిళల ట్రిపుల్ రైడింగ్ వీడియో..మీరు చూసారా
యమహా ఆర్15 బైక్పై సాధారణంగా బైక్ నడిపేవారితో పాటూ మరో వ్యక్తి కూర్చుంటే మూడో వ్యక్తి కూర్చోవడం చాలా కష్టం. అలాంటిది ఓ మహిళ చీర కట్టుకుని మరీ, మరో ఇద్దరు మహిళలను వెనకాల కూర్చోపెట్టుకొని,హెల్మెట్ , నెంబర్ ప్లేట్ లేకుండా నడిపింది..ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More »ఆర్.కృష్ణయ్య రాజీనామా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంజునాథ కమిషన్ నివేదిక ఆధారంగా కాపులను బీసీల్లో చేరుస్తూ, బీసీ-ఎఫ్ కేటగిరీలో 5శాతం రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో ఇవాళ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కాపులను బీసీల్లో కలుపుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఖండిస్తున్నట్లు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాపులను బీసీల్లో చేర్చితే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని …
Read More »త్వరలోనే మూడు మెట్రో కారిడార్లు పూర్తి..మంత్రి మహేందర్రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో చేపట్టిన మూడు మెట్రో కారిడార్లు త్వరలోనే పూర్తై ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు. నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన “హైదరాబాద్ ఇంటర్నేనేషల్ ఆటో షో” ఐదవ ఎడిషన్ను మంత్రి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో సేవలను ప్రారంభం నుంచి ప్రతీరోజు లక్ష మంది వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. మిగతా …
Read More »అదిరిపోయే ఫోటోలతో హైదరాబాద్ మెట్రో పై మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్విట్
హైదరాబాద్ మెట్రో ప్రారంబానికి ముందే కొంతమంది ప్రతిపక్ష నాయకులు కావాలనే మెట్రో రైలు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండదు , మెట్రో రైలు ఛార్జీలు భారీగా ఉంటాయి అని పలు రకాలుగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే .కాని తొలి రోజు ప్రారంభం నుంచే హైదరాబాద్ మెట్రో దేశంలోని అన్ని మెట్రో రైలు రికార్డులను తిరగరాస్తు దూసుకెళ్తు౦ది.ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణానికి అన్ని వర్గాల ప్రజల నుంచి …
Read More »మంత్రి కేటీఆర్పై నోబెల్ గ్రహీత ప్రశంసలు కూడా కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదా..?ఎంపీ బాల్క
గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్పై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారం ద్వారా వారి అజ్ఞానాన్ని వారే బయటపెట్టుకుంటున్నారని ఎంపీ బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. జీఈఎస్ 2017 తెలంగాణ, హైదరాబాద్ ప్రతిష్టను మరింత పెంచిందని..అయితే కాంగ్రెస్ నేతలు ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుపై అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు కళ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని ఎంపీ సుమన్ అన్నారు.మంత్రి కేటీఆర్ ప్రతిభా పాటవాలకు అంతర్జాతీయంగా పెరిగిన ఆదరణను చూసి …
Read More »కోదండరాంది దివాళాకోరు ఆరోపణ..ఎమ్మెల్సీ పల్లా
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కొలువుల భర్తీ విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళుతోందని తెలిపారు. లక్షా 12 వేల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని గుర్తుచేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే 27 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 63 వేలకు పైగా ఉద్యోగాల …
Read More »