బీసీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఓ విజన్ తో ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రశంసించారు. నేటి సమావేశంలో బీసీ నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తెస్తామని తెలిపారు. రేపు శాసనసభ కమిటీ హాల్ లో బీసీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమవుతున్న నేపథ్యంలోబీసీ సంఘాలతో టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, వి.శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్ గౌడ్ సమావేశం అయ్యారు. …
Read More »బీసీల సంక్షేమం..జ్యోతిరావుపూలే బాటలో సీఎం కేసీఆర్
రేపు శాసనసభ కమిటీ హాల్ లో బీసీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమవుతున్న నేపథ్యంలోబీసీ సంఘాలతో టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, వి.శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్ గౌడ్ సమావేశం అయ్యారు. రేపటి భేటీ చర్చకు లేవనెత్తాల్సిన వివిధ అంశాలపై బీసీ సంఘాల నేతలతో సమాలోచనలు జరిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ సమస్యలపై రేపు సమావేశం నిర్వహిస్తున్న …
Read More »మనది మాటల ప్రభుత్వం కాదు..చేతల ప్రభుత్వం
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా… రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ఐమాక్స్ వరకు దివ్యాంగుల అవగాహన నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్, మహేందర్ రెడ్డి, సినీ నటులు రాజశేఖర్, జీవిత,వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ … ఈ కార్యక్రమంలో ముగ్గురు …
Read More »దివ్యాంగులకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే..
దివ్యాంగులకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు . ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా… రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ఐమాక్స్ వరకు దివ్యాంగుల అవగాహన నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మట్లాడుతూ … మీకు మేము ఉన్నాం.. మీరు ఒంటరి కాదు.. మనమంతా ఒక కుటుంబం.. …
Read More »మెట్రో రైలు..చార్జీల నియమాలు ఇవే
మెట్రోరైలు చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మెట్రోరైలు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టితో రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలోనే చార్జీలు కూడా ముందుగానే ఖరారు అయ్యాయి. దీంతో పాటు రైళ్ల రాకపోకల సమయాలను కూడా తెలిపింది.మెట్రోరైలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. చివరి రైలు నాగోలు, మియాపూర్, అమీర్ పేట స్టేషన్ల దగ్గర రాత్రి 10 గంటలకు …
Read More »ఢిల్లీలో మంత్రి కేటీఆర్ స్కెచ్…హైదరాబాద్ ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్
గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ పేరుతో హైదరాబాద్ వేదికగా సాగిన సదస్సును మంత్రి కేటీఆర్ పూర్తి విజయవంతంగా నిర్వహించారని పలువురు ప్రశంసిస్తున్నారు. జీఈఎస్ నిర్వహణ కోసం 8 ప్రధాన నగరాలు పోటీపడగా…హైదరాబాద్కు ఆ అవకాశం దక్కేలా చేయడంలో మంత్రి కేటీఆర్ చొరవ, కృషి అభినందనీయమని చెప్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం, ఏన్డీఏ భాగస్వామ్య పార్టీ కాకపోయినప్పటికీ…హైదరాబాద్కు అవకాశం దక్కేలా చేయడంలో మంత్రి కేటీఆర్ ముందు నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్తున్నారు. కేంద్రంలోని …
Read More »కేటీఆర్ 28 రాష్ర్టాలకు మంత్రిగా ఉండాలంటున్న కేంద్ర ఐఏఎస్ అధికారిణి
‘కేటీఆర్…మిమ్మల్ని క్లోన్ (ప్రతిసృష్టి) చేసి మిగతా 28 రాష్ట్రాలకు కూడా ఎలా ఉపయోగించుకోవాలో చెప్పండి’. ఇది కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి,కేంద్ర డీఓపీటీ కార్యదర్శి అరుణా సుందర్రాజన్ చేసిన కామెంట్. జీఈఎస్ ప్రారంభానికి ఒకరోజు ముందు రోజు మంత్రి కేటీఆర్తో సమావేశమైన సందర్భంగా చేసిన ప్రశంస. సహజంగా కేంద్ర అధికారులు ఎవరూ రాష్ట్ర మంత్రులను పొగడరని పేర్కొంటూ అలాంటి నేపథ్యంలో మంత్రి కేటీఆర్కు ఈ కితాబు దక్కడం …
Read More »సమర్థతకు సరైన నిర్వచనం మంత్రి కేటీఆర్
ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు…మరోవైపు సమీపిస్తున్న మెట్రో ప్రారంభ గడువు…ఇంకోవైపు గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ పేరుతో దక్షిణాసియాలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వేదికగా సాగుతున్న సదస్సు…ముఖ్య అతిథులు అగ్రరాజ్యధిపతి డొనాల్డ్ ట్రంప్ తనయ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…అతిథులుగా…150 దేశాలకు చెందిన 1500 మంది అతిథులు…ఇంతటి మహత్కార్యాలను తన భుజనవేసుకొని…గ్రాండ్ సక్సెస్ చేసిన వ్యక్తి రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్. ఇటు ప్రభుత్వ అధికారులతో…కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో మరోవైపు అమెరికాకు చెందిన బాధ్యులతో..ఇంకోవైపు …
Read More »సోషల్మీడియాలో దుమ్మురేపిన మంత్రి కేటీఆర్ ప్రసంగం..!
గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగం, మోడరేటర్గా ఆయన చేసిన సమన్వయం…సోషల్ మీడియాలో దుమ్మురేపింది. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్లలో పెద్ద ఎత్తున వీక్షించారు. యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్, అమెరికా రాయభార కార్యాలయం, నీతి అయోగ్, మంత్రి కేటీఆర్, ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్లలో ఎప్పటికప్పుడూ తమ అప్డేట్లను పోస్ట్ చేయడంతో భారీ స్థాయిలో వీక్షకులు వాటికి స్పందించారు. #GES2017,#GlobalEntrepreneurshipSummit అనే హ్యాష్ట్యాగ్లతో …
Read More »ప్రతిపక్ష నేతల్లో..తనకు నచ్చిన వ్యక్తి ఎవరో చెప్పిన మంత్రి కేటీఆర్
ఈశ్వరీబాయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈశ్వరీబాయిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కేటీఆర్ ఎమ్మెల్యే గీతారెడ్డితో కలిసి తిలకించారు. ఈశ్వరీబాయి మెమొరియల్ అవార్డ్-2017ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్కు మంత్రి కేటీఆర్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్కు గీతారెడ్డికి చాలా రోజులుగా మంచి పరిచయం ఉందన్నారు. తాను రాజకీయంగా చిన్నవాడిని అయినా ఏ రోజు కూడా సీనియర్ …
Read More »