అమెరికా- భారత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హైదరాబాద్ వేదికగా నిలిచిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాల పట్టి ఇవాంక ఈ సదస్సు కోసం నగరానికి నవంబర్ 28న విచ్చేయనున్నారు.ఈ క్రమంలో ఇవాంకాకు సిరిసిల్ల నేతన్నలు నేసిన బతుకమ్మ చీరను బహుమతిగా ఇవ్వాలని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. బతుకమ్మ చీరను కానుకగా ఇవ్వకుంటే నేత కార్మికులను అవమాన …
Read More »పాలేరు నియోజకవర్గాన్ని ఓడీఎఫ్గా ప్రకటించేందుకు అందరూ కృషి చేయాలి
ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేటలో రైతులకు గేదెలు, రూపే కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్బాబుల చేతుల మీదుగా లబ్ధిదారులకు గేదెలు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఈ రోజు 160 మంది రైతులకు 9.60కోట్ల విలువ గల గేదెలను పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్రంలో రైతులు …
Read More »ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాజెక్టులు నిర్మించి తీరుతాం.. మంత్రి హరీష్
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని కొండపోచమ్మ దేవాలయం పాలకమండలి ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిధిగా ఆదివారం మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాజెక్టులు నిర్మించి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. సిద్దిపేట జిల్లాలో మూడు రిజర్వాయర్లను …
Read More »మమ్మల్ని పిలవకపోవడం దారుణం..ఉత్తమ్
మరో రెండు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా హైదరాబాద్ మెట్రోరైలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇందిరా భవన్లో పవర్ ప్రజంటేషన్ ఇచ్చింది .ఈ సందర్భంగా టీపీసీసీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ .. మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభానికి ప్రధాన ప్రతిపక్షం ఐనటువంటి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించకపోవడ0 దారుణమని అన్నారు . మెట్రో రైల్ కాంగ్రెస్ పార్టీ గొప్పతనమని అయన …
Read More »కేసీఆర్కు మద్దతుగా స్టాలిన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అభినందనలు తెలిపారు. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాల వారికి రిజర్వేషన్ అమలు పరిచే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని జంతర్ మంతర్లో తలపెట్టిన ధర్నాకు డీఎంకే మద్దతు ప్రకటించింది. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతు తెలుపుతూ ఆదివారం స్టాలిన్ ఒక లేఖ పంపారు.
Read More »పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన స్థలం..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హెచ్ఐసీసీ వేదికగా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సన్నాహక సదస్సు ఆదివారం జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, సైయంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బీవీ మోహన్రెడ్డి, నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి, యువపారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రదేశమని స్పష్టం చేశారు. పెట్టుబడులకు భారత్ స్వర్గధామం అని …
Read More »ఆస్ట్రేలియాలో “ప్రపంచ తెలుగు మహా సభల” సన్నాహక సదస్సు…
ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ మరియు సిడ్నీ నగరాలలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత మొట్టమొదటి సారిగా ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అట్టహాసంగా డిసెంబర్ 15 నుండి 19 వరకు నిర్వహించబోతున్న ఈ ఐదవ ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సును నిర్వహించారు.మురళి ధర్మపురి మరియు ప్రవీణ్ పిన్నమ సమన్వయ కర్తలుగా నిర్వహించిన ఈ సదస్సుకి మహాసభల కో-ఆర్డినేటర్ దేశపతి శ్రీనివాస్ …
Read More »కథం తొక్కుతున్న కేటీఆర్ -నోరెళ్ళబెడుతున్న లోకేష్..!
ఇద్దరు ముఖ్యమంత్రుల కుమారులు ..ఇద్దరు ఉన్నత విద్యావంతులు .. ఒకరికి ఏమో ఉద్యమం చేసి ..ప్రజా క్షేత్రంలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి మరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు .మరొకరేమో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధంగా ప్రజాక్షేత్రంలో గెలవలేక దొడ్డి దారిలో ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ,యంగ్ …
Read More »మెనూను దగ్గరుండి ఖరారు చేయించిన మంత్రి కేటీఆర్..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఈ నెల 28న ప్రారంభం కానున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవంకా ట్రంప్ కూడా హాజరవుతున్న విషయం తెల్సిందే .అయితే ఈ సదస్సుకు హాజరు కానున్న ఇవాంకా ట్రంప్ కు ప్రఖ్యాత ఫలక్ నుమా ప్యాలెస్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న విందు మెనూ సిద్ధమైంది. ఆమెకు మరపురాని ఆతిథ్యం ఇవ్వాలని భావించిన …
Read More »ఇవంకా కోసం “హాజ్మత్ “వాహనాల మోహరింపు ..
ప్రపంచాన్ని శాసించే పెద్దన్నగా అందరు భావించే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవంకా ట్రంప్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఈ నెల 28నుండి దాదాపు మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనున్న సంగతి విదితమే .ఆమె పర్యటన భాగంగా రాష్ట్ర రాజధాని నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు . అందులో భాగంగా రసాయనిక దాడులు జరిగినా కానీ …
Read More »