ఆధునిక సాంకేతక యుగంలో మానవత్వం ఎక్కడ అని వెతికే రోజులు వస్తున్నాయా ..?.నడి రోడ్డు మీద పడి ఉన్నవారిని అయ్యో పాపం అని కూడా తలవకుండా చూసి చూడనట్లు పోయే క్షణాలు త్వరలోనే వస్తున్నాయా ..?.అంటే అవును అనే అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో జనగామ జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనను చూస్తే అది అనిపిస్తుంది . విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో శనివారం రఘునాథపల్లి మండలానికి చెందిన కోడూరు గ్రామ …
Read More »ఉప్పల్ మెట్రో స్టేషన్, స్టేడియాన్ని కలుపుతూ స్కైవాక్..!
మెట్రో స్టేషన్ల నుంచి గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఏర్పాటు చేసే స్కైవాక్ల నిర్మాణంలో ముందడుగు పడింది.హైదరాబాద్ నగరంలోని ఉప్పల్లో తొలి స్కైవాక్ను ఏర్పాటు చేయబోతున్నారు. తొలి మెట్రో స్కైవాక్ను ఉప్పల్లో ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ ప్రకటించారు.ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకుల సౌలభ్యం కోసం మెట్రోస్టేషన్ నుంచి ఉప్పల్ స్టేడియాన్ని అనుసంధానం చేస్తూ స్కైవాక్ను నిర్మించనున్నామన్నారు. ఇది వరకే …
Read More »ప్రపంచస్థాయి సదస్సులకు వేదికగా హైదరాబాద్..!
తెలంగాణ రాష్ర్ట రాజధాని హైదరాబాద్ జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు కేరాఫ్గా మారుతున్నది. ఏడాది పొడవునా ప్రపంచస్థాయి సదస్సులకు ఆతిథ్యం ఇచ్చే భాగ్యాన్ని సొంతం చేసుకున్నది. వాతావరణం, ఆతిథ్యం, భద్రత, వసతి, పర్యాటకం, సంస్కృతి, సంప్రదాయాలు తదితర పరిస్థితులు అనువుగా ఉండడంతో ఇక్కడ సదస్సుల నిర్వహణకు నిర్వాహకులు మొగ్గుచూపుతున్నారు. ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు 150కి పైగా దేశాల నుంచి 1500 మంది …
Read More »మహార్జాతకుడు కేసీయార్
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మూడు అతిగొప్ప సంఘటనలు కేవలం నెలరోజుల వ్యవధిలో జరగబోతున్నాయి. ఈ మూడు సంఘటనలు కేసీయార్ పేరును, ప్రతిష్టను, యశస్సును చిరస్థాయిగా నిలపబోతున్నాయి. కేసీయార్ అధికారం చేపట్టిన మొదటి టర్మ్ లోనే ఈ సంఘటనలు జరగడం, మూడింటికి కేసీయారే కేంద్రబిందువు కావడం మరింత విశేషం. మొదటిది రేపు ఇరవై ఎనిమిదో తారీఖున మెట్రో రైల్ ప్రారంభోత్సవం. భాగ్యనగరానికి మకుటాయమానమైన, తెలుగురాష్ట్రాలలో మొదటిసారిగా ముప్ఫయి అడుగుల …
Read More »డిసెంబర్ 5న ‘కొలువులకై కొట్లాట’ సభ..!
వచ్చే నెల (డిసెంబర్) 5న కొలువులకై కొట్లాట సభ నిర్వహిం చే అవకాశముందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు . సభను విజయవంతం చేయాలని కోరుతూ శనివారం నల్లగొండలో నిర్వహించిన సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? ఎలా భర్తీ చేస్తారు? అన్నది ప్రభుత్వం క్యాలెండర్ ద్వారా ప్రకటించాలన్నారు.తమకు ఉద్యోగాలు వస్తాయని ఆశించిన యువతను మోసం చేస్తూ ఇవ్వకపోవడంతోనే కొలువులకై కొట్లాట సభ నిర్వహించాల్సి …
Read More »తెలంగాణ అటవీశాఖపై ప్రశంసల వర్షం..!
తెలంగాణ అటవీశాఖపై కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలోని మిగతా రాష్ట్రాలకు తెలంగాణ అధికారులు రోల్ మోడల్ అని పేర్కొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు అటవీ అనుమతుల సాధనలో తెలంగాణ అటవీ శాఖ రికార్డు సృష్టించింది. కేవలం 9 నెలల 8 రోజుల్లోనే భారీ ప్రాజెక్టుకు అనుమతులు లభించాయి. దేశంలోనే ఇంత వేగంగా అనుమతులు రావడం ఇదే తొలిసారి. టీమ్వర్క్, నిబద్ధతతో పని చేసి కేంద్రం, ఇతర రాష్ర్టాల అభినందనలను …
Read More »కేసీఆర్ రైతులకు ఆపద్భాంధవుడు..మంత్రి పోచారం
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలంగాణ రైతుల ఆపద్భాంధవుడని మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలోనే ప్రపథమంగా కోటగిరి మండలం దోమలెడ్గి గ్రామంలో నూతనంగా నిర్మించిన 40 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచీ లాంటివి అంటూ సీఎం కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు .ఇతర రాష్ర్టాల అధికారులు, నాయకులు …
Read More »అన్నివర్గాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం..!
రాష్ట్రంలోని అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని హైదర్సాయిపేట శివారు రావిచెట్టుతండ వద్ద ఆకేరుపై రూ.14.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న చెక్డ్యాం, బ్రిడ్జి నిర్మాణానికి ఇవాళ ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ … ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, …
Read More »రేవంత్రెడ్డికి లీగల్ నోటీసులు
కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డికి మంత్రి కే తారకరామారావు బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ (రాజ్ పాకాల) లీగల్ నోటీసులు జారీచేశారు.సన్బర్న్ ఈవెంట్కి రాజ్ పాకాలకు సంబంధం ఉందని రేవంత్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్లో తనకు ఎలాంటి పబ్లు లేవని, తనపై ఆరోపణలు చేసిన రేవంత్రెడ్డి క్షమాపణలు చెప్పాలని లీగల్ నోటీసులలో రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.
Read More »మెట్రో రైలు టికెట్ కనీస ధర ఎంతో తెలుసా?
ఈనెల 28న ప్రధాని మోదీ హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఇక.. 29 నుంచి సామాన్య జనాలకు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో మెట్రో రైల్ టికెట్ ధరలు ఖరారయ్యాయి. కనీస టికెట్ ధర రూ. 10, గరిష్ఠ టికెట్ ధరను రూ. 60 గా నిర్ణయించారు. మెట్రో రైలు ప్రారంభోత్సవ నేపథ్యంలో రేపటి నుంచి నాగోల్, తార్నాక, ప్రకాశ్ నగర్, ఎస్ఆర్నగర్ మెట్రో …
Read More »