Home / TELANGANA (page 1095)

TELANGANA

వారి కుటుంబాలకు రూ. 20 లక్షల పరిహారం..

నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలం ఎల్లూరు ప్రమాద ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలను పరిహారంగా అందించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సొరంగం పనుల కోసం కూలీలతో వెళ్తుండగా ఉదయం టిప్పర్ బోల్తాపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు గాయపడ్డారు. గాయాలైన వారిని చికిత్స కోసం హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. …

Read More »

ఇవాంక టూర్.. ఫలక్‌నుమాలో పోలీసులు ఏం చేస్తున్నారంటే..?

ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్  పర్యటన కోసం హైదరాబాద్ నగరం ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే.  ఈ నెల  27న  జరిగే గ్లోబర్ ఎంట్రీప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌కు వీళ్లు హాజరు కానున్నారు. దీంతో హైదరాబాద్ నగరం అంతా అలర్డ్ అయింది.తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మోదీ, ఇవాంక డిన్నర్ ఉన్నందున.. ఆ ప్రాంతంలో సెక్యూరిటీని టైట్ చేశారు. ఫలక్‌నుమా ఏరియా మొత్తాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇవాంక చార్మినార్, …

Read More »

ఎస్టీల విద్యుత్ బకాయిలన్నీ రద్దు.. సీఎం కేసీఆర్

ఎస్టీల విద్యుత్ బకాయిలు, విద్యుత్ కేసులన్నీ రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో ఎస్టీ ప్రజా ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించారు. రూ. 70 కోట్లకుపైగా ఉన్న విద్యుత్ బకాయిలను రద్దు చేయాలని నిర్ణయించామని… 40 కోట్ల రూపాయలను విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించాలని సీఎం ఆదేశించారు. మిగితా రూ. 30 కోట్లను ట్రాన్స్‌కో మాఫీ చేస్తుందని జెన్‌కో – ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు హామీ ఇచ్చారు. …

Read More »

ఆ పార్టీని పాతాళంలోకి తొక్కితేనే బంగారు తెలంగాణ సాధ్యం..కేటీఆర్

ఇవాళ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ , డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరితో కలిసి వరంగల్ నగరంలో ఉదయం నుంచి రూ.వంద కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసారు . ఈ క్రమంలో హన్మకొండ కాకతీయ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలోమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ …ప్రభుత్వం చేయాల‌నుకుంటోన్న అభివృద్ధి ప‌నుల‌న్నింటికీ కాంగ్రెస్ పార్టీ అడ్డుప‌డుతోంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. …

Read More »

వ‌రంగ‌ల్‌కు మ‌రిన్ని కంపెనీలు..మంత్రి కేటీఆర్‌

కాక‌తీయుల ఏలుబ‌డిలో రాజ‌ధానిగా ఉన్న వ‌రంగ‌ల్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం అంతే ప్రాధాన్యంగా తీసుకొని గుర్తిస్తున్న‌దని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అందుకే రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ త‌ర్వాత వ‌రంగ‌ల్‌ను అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు ముందుకు సాగుతున్నార‌ని వివరించారు.  హ‌న్మ‌కొండ‌ కాకతీయ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న అనంత‌రం మంత్రి కేటీఆర్ ప్ర‌సంగించారు. అన్ని రంగాల్లో వరంగల్ దూసుకుపోతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వరంగల్‌కు …

Read More »

మనసున్న మహారాజు సీఎం కేసీఆర్.. కడియం శ్రీహరి

ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మహారాజు అని రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి కొనియాడారు.ఇవాళ మంత్రి కేటీఆర్ తో కలిసి వరంగల్ నగరంలో ఉదయం నుంచి రూ.వంద కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసారు . ఈ క్రమంలో హన్మకొండ కాకతీయ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు… సీఎం కేసీఆర్‌కు వరంగల్ అంటే అమితమైన ప్రేమ అని ఉద్ఘాటించారు.కష్టపడి …

Read More »

రేవంత్ తప్పు చేశాడు.. మంత్రి తలసాని

కోడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కాంగ్రెస్ లో చేరి రేవంత్ రెడ్డి చాలా పెద్ద తప్పు చేశారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహా సముద్రమని… రేవంత్ ను ఆ పార్టీ నేతలు ఎదగనిస్తారా అనే అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీలో రేవంత్ కు ఒక పదవి …

Read More »

విద్యుత్ శాఖ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ అభినందనలు

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్  విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2018, జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల విద్యుత్ అందించే అంశంపై విద్యుత్ అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ పనితీరు వల్ల తెలంగాణ రాష్ర్టానికి ఎంతో మంచిపేరు వచ్చిందని కితాబిచ్చారు. ఇదే స్ఫూర్తి కొనసాగించి రాబోయే కాలంలో నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు. అన్ని …

Read More »

నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కృషి.. కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ నగరంలో పర్యటిస్తున్నారు . ఈ క్రమంలో మంత్రి కేటీఆర్,డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేనేత మిత్ర పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో నేతన్నల తలమారలేదన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నేతన్నల సంక్షేమానికి కృషి చేస్తుందని ఉద్ఘాటించారు. నేతన్నల్లో మనోైస్థెర్యాన్ని నింపడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వ్యవసాయం తర్వాత …

Read More »

మంత్రి హరీష్ రావు స్కెచ్..ఆ గ్రామం మొత్తం టీఆర్‌ఎస్ వైపే..!

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కోహీర్, జహీరాబాద్, ఝరాసంగం మండలంలో పర్యటించి అభివృద్ధి పనులు ప్రారంభించారు. జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గంలో 255 మంది లబ్ధిదారులకు షాదీముబారక్ చెక్కులు, కల్యాణలక్ష్మి పథకంలో 326 చెక్కులు మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి హరీష్ రావు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat