తెలంగాణ రాష్ట్రంలో షీటీమ్స్ ఏర్పాటు ద్వారా ఈవ్ టీజింగ్, ఈవ్ టీజర్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభ్యులు గొంగిడి సునిత, శోభ అడిగిన ప్రశ్నలకు హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి సభలో సమాధానమిచ్చారు. మహిళల భద్రతే ప్రభుత్వ బాధ్యత అని మంత్రి నాయిని స్పష్టం చేశారు.ప్రస్తుతం 210 షీటీమ్స్ పని చేస్తున్నాయని.. ఒక షీ టీమ్లో ఐదుగురు సభ్యులు ఉంటారని మంత్రి తెలియజేశారు. ఇప్పటి వరకు 4260 మందిని ఈవ్ …
Read More »దేశానికి ఆదర్శంగా నిలవనున్న సీఎం కేసీఆర్ …
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత మూడున్నర ఏండ్లుగా ప్రజాసంక్షేమం కోసం ,విభిన్న వర్గాల అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలను ,పథకాలను అమలుచేస్తూ కొట్లాడి మరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపిస్తున్నారు .ఈ నేపథ్యంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాలు పాటు పాలకులు పరిష్కరించలేని సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన మూడున్నర యేండ్లలో పరిష్కరించి ఒక ముఖ్యమంత్రి …
Read More »ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలకు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మంత్రి హరీష్
ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులపై ఎమ్మెల్యే వేముల వీరేశం అడిగిన ప్రశ్నలపై మంత్రి హరీష్ సమాధానమిచ్చారు.ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ఉదయం సముద్రం ఎత్తిపోతల పథకం కింద మునుగోడులో 10,270.. నల్లగొండలో 24,468… నకిరెకల్లో 62476.. తుంగతుర్తిలో 2784 ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు మంత్రి వివరించారు. కాంగ్రెస్ హయంలో పథకం పనులు నిర్లక్ష్యంగా జరిగాయన్నారు. దిండి, పాలమూరు రంగారెడ్డి …
Read More »కాంగ్రెస్లో అందరూ పీసీసీ, సీఎం పదవికోసం ప్రయత్నిస్తున్న వారే..
కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టుగా, కొత్త పార్టీ పెడుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ పటిష్టతకు పనిచేస్తానన్నారు.కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నానని, పీసీసీ అధ్యక్ష పదవి అడిగితే తప్పేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్లో అందరూ పీసీసీ, సీఎం పదవికోసం ప్రయత్నిస్తున్న వారేనని అన్నారు.40 నుంచి 50 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత …
Read More »టీఆర్ఎస్ నేత దారుణ హత్య..
అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, ప్రముఖ విద్యావేత్త వల్లభనేని శ్రీనివాసరావు దారుణహత్యకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ బస్టాప్ సమీపంలో ఆయనను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలో టీఆర్ఎస్ పేరుతో శ్రీకాకుళం జిల్లా బొబ్బిలిలో కేసీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వల్లభనేని శ్రీనివాసరావు అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.
Read More »గ్రేటర్లో మరో 20 రిజర్వాయర్లు..
తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రతి ఇంటికి నల్లాద్వారా సమృద్ధిగా తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన పట్టణ భగీరథ పథకం ఫలాలు విరివిరిగా అందుతున్నాయి. ఇప్పటికే ఏడుచోట్ల భారీ స్టోరేజీ రిజర్వాయర్లను ప్రారంభించి ప్రజల గొంతును తడిపిన జలమండలి.. ఈ నెల 26వ తేదీన గడ్డిఅన్నారం, ఎల్బీనగర్ తదితర సర్కిళ్ల పరిధిలోని మరో 20 రిజర్వాయర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కే …
Read More »సీఎం కేసీఆర్ను కలిసిన లగడపాటి.. కారణం ఇదే
సమైక్యాంధ్ర ఉద్యమంలో తెలంగాణవాదుల చేతుల్లో దెబ్బలు తిని, విజయవాడలో ఆమరణ నిరాహారదీక్ష చేసి, అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చి, నిమ్స్లో ఉరుకులు పరుగులతో బెడ్మీద చేరి, చివరకు….రాజకీయాలకు దూరం అంటూనే జోస్యాలు చెప్తూ టైం గడిపేస్తున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్…టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. ప్రగతి భవన్కు బుధవారం వచ్చిన లగడపాటి రాజగోపాల్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన …
Read More »స్టెప్పులేసిన పద్మక్క..
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కార్యకర్తలతో పాటు స్టెప్పులేసి వారిలో జోష్ నింపారు . మెదక్ జిల్లా రామాయంపేట్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో ఆటపాటలతో అదరగొట్టారు.ప్రస్తుత ఈ వీడియో వైరల్ గా మారింది..
Read More »తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా మహాసభలు..సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో వెలుగొందిన తెలుగు వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై అధికారులతో ప్రగతి భవన్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ …
Read More »మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన ఆ ముగ్గురు నేతలు ఏం చెప్పారంటే..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన రీతిని చూసి, బంగారు తెలంగాణలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు నేతలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ రావు, మంథని నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ కర్రు నాగయ్య, రాజన్న సిరిసిల్లా జిల్లా టీడీపీ అధ్యక్షుడు అన్నమనేని నరసింగరావు గులాబీ కండువా కప్పుకొన్నారు. …
Read More »