Home / TELANGANA (page 1109)

TELANGANA

బైక్‌పై వెళ్లి ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి తుమ్మల

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఉదయం మోటార్ సైకిల్ పై వెళ్లి అభివృద్ధి పనులను ఆకస్మికంగా పరిశీలించారు. ఖమ్మం నగరంలోని రహదారులు, వంతెనల నిర్మాణం, పారిశుధ్యం పనులను మంత్రి పరిశీలించారు. లకారం ట్యాంక్‌ బండ్‌ నుంచి ధంసలాపురం వరకు బైక్‌ను నడుపుకుంటూ వెళ్లి పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ చొరవతో ఖమ్మం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు.రైతు …

Read More »

జీఎస్టీలో తెలంగాణ గ‌ళం వినిపించి మాట నెగ్గించిన మంత్రి ఈటల

జీఎస్టీపై భయాలు క్రమంగా తొలిగిపోతున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అభిప్రాయపడ్డారు. అసోంలోని గువాహటిలో శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ 23వ సమావేశానికి హాజరైన ఈటల.. సమావేశ నిర్ణయాలు వినియోగదారులకు ఊరటనిచ్చేవిగా ఉన్నాయని చెప్పారు. పలు రకాల వస్తువులు, సేవలపై పన్నులను తగ్గించాలని తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు కేంద్రంపై తెచ్చిన వత్తిడి ఫలించిందన్నారు. ఈ క్రమంలోనే గ్రానైట్‌పై పన్నుభారం తగ్గిందని చెప్పారు. ప్రతి ఒక్కరు పన్నులను చెల్లించేలా ఆచరణాత్మక …

Read More »

ప్ర‌ధాని చేతుల‌మీదుగా..28నే మెట్రో ప్రారంభం..కేంద్రం నుంచి స‌మాచారం

హైదరాబాద్‌ మెట్రోరైలు పరుగులు పెట్టేందుకు సిద్దమైంది.ఈ నెల 28వ తేదీనే  ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన సంకేతాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అందాయి. ఈ విషయాన్ని హైదరాబాద్‌ మెట్రోరైలుకు చెందిన ముఖ్య అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. ప్రారంభోత్స‌వానికి సిద్ధ‌మైన నేప‌థ్యంలో నాగోల్‌ నుంచి మియాపూర్‌ వరకు పనులను యుద్ధప్రాతిపాదికన చేపట్టి,రాత్రింబవళ్లు పనిచేసి పూర్తిచేసినట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా ప్రాజెక్టు …

Read More »

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 60 నుంచి 70 సీట్లు..

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 50 సీట్లు వస్తాయని, కొంచెం బాగా కష్టపడితే 60 నుంచి 70 సీట్ల వచ్చే చాన్స్ ఉందని నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు . ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ … తమ పార్టీలో పాదయాత్రలకు అనుమతి ఇవ్వరని.. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేస్తానంటే గులాంనబి ఆజాద్‌ ఒప్పుకోలేదన్నారు. తాను, భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేస్తానన్నా …

Read More »

తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆఫీసర్‌గా సామ ఫణీంద్ర..

విజయవంతమైన పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన తెలంగాణ బిడ్డ, ప్రముఖ ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సంస్థ రెడ్‌ బస్‌ కో ఫౌండర్‌ సామ ఫణీంద్రకు తెలంగాణ ప్రభుత్వం విశేష గుర్తింపు కల్పించింది. రాష్ట్ర చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌గా సామ ఫణీంద్రను నియమించింది. ఈరోజు సచివాలయంలో మంత్రి కేటీఆర్‌ను ఆయనకు నియామక పత్రం అందించారు. క్షేత్రస్థాయిలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఇన్నోవేషన్‌ సెల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు, గ్రామీణ …

Read More »

కోడంగల్ ఉప ఎన్నికల్లో గెలుపు సీఎం కేసీఆర్ భారీ స్కెచ్ ..

తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .అయితే త్వరలో జరగనున్న కొడంగల్ నియోజక వర్గ ఉప ఎన్నికకు అధికార పార్టీ టీఆర్ఎస్ ఇంచార్జ్ గా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కే సి ఆర్ గురువారం నాడు …

Read More »

జేపీ దర్గాలో మొక్కు తీర్చుకున్న సీఎం కేసీఆర్

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్‌పీర్ దర్గాను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా జహంగీర్‌పీర్ దర్గాను దర్శించుకుని.. పూల ఛాదర్ సమర్పించి సీఎం మొక్కులు చెల్లించుకున్నారు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నపుడే జహంగీర్ పీర్ దర్గా వద్ద మొక్కుకున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.. అనంతరం సీఎం మాట్లాడుతూ జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధి కోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. దర్గా చుట్టుపక్కల ఉన్న ప్రతీ గ్రామ …

Read More »

14 తేదిన మేము సిద్ధం ..మీకు దమ్ముందా..మంత్రి హరీష్ సవాల్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గత కొద్దిరోజులుగా పలు విషయాలపై అర్ధవంతంగా చర్చ జరుగుతుంది తెల్సిందే .అందులో భాగంగా ఈ రోజు ప్రజా పంపిణీ వ్యవస్థ పై ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు అనవసర ఆరోపణలు చేశారు .దీనికి సమాధానంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రజాపంపిణి వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజా పంపిణీ వ్యవస్థపై చర్చించాలనుకుంటే.. మీ …

Read More »

మార్చి 31, 2018లోపు కాలేజీల అఫిలియేషన్ పూర్తి చేస్తా౦..కడియం

తెలంగాణ రాష్ట్రంలో నిబంధనలు పాటించని కార్పొరేట్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. శాసనమండలిలో విద్యార్థుల ఆత్మహత్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. చదువులు, ర్యాంకుల పేరిట విద్యార్థులను ఒత్తిళ్లకు గురి చేస్తున్న 194 కార్పొరేట్ కళాశాలలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యలపై సంబంధిత కాలేజీల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టి ఆయా …

Read More »

అసెంబ్లీ సోమవారానికి వాయిదా

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రైతు సమన్వయ సమితులు, ఎకరానికి రూ. 8 వేల పెట్టుబడిపై స్వల్ప కాలిక చర్చ నేపథ్యంలో.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం చర్చను ప్రారంభించారు. వీరేశం మాట్లాడిన అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రకటించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో.. ప్రశ్నోత్తరాల సమయంలో చనకా – కోరటా బ్యారేజీ, సిజేరియన్ శస్త్ర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat