హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ ఇచ్చిన స్టేను రద్దు చేస్తూ ఉమ్మడి హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో ఎన్జీటీ తిరిగి ఉత్తర్వులు వెలువరించేదాకా, లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతులు పొందేదాకా రిజర్వు అటవీ ప్రాంతంలోకి వెళ్లరాదనీ, ఒక్క చెట్టునూ కూల్చడానికి వీల్లేదని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రస్తుతం కచ్చితంగా తాగునీటి అవసరాల నిమిత్తం చేపట్టే పనులకే పరిమితం …
Read More »మంత్రి పదవి ఇస్తే టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ..
తెలంగాణ రాష్ట్రంలో గత మూడున్నర ఏండ్లుగా జరుగుతున్న ప్రచారం నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి,ప్రస్తుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,ఆయన సోదరుడు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరతారు అని .ఇదే విషయం గురించి నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా గతంలో కోమటిరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని ..ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »ఉత్తమ్ పోస్టుకు ఎసరు పెట్టిన కోమటిరెడ్డి ..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ,ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్య వర్గ విబేధాలు ఉన్నాయి గత కొంత కాలంగా వార్తలు వస్తున్నా సంగతి తెల్సిందే . అందులో భాగంగా ఉత్తమ్ నాయకత్వంలో పార్టీ అధికారంలోకి రాదు అని .అందుకే ఆ బాధ్యతలు తనకు అప్పజెప్పాలని ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,అటు తన సోదరుడు ఎమ్మెల్సీ …
Read More »పోలీస్ శిక్షణలో స్నేహం, వివాహం..
చిన్నప్పటి నుంచే పోలీస్ కావాలనే బలమైన కాంక్ష ఉండేది. మా కుటుంబంలో ఎవరూ పోలీసు అధికారులు లేరు. తల్లిదండ్రుల సూచనతో బీటెక్ పూర్తి చేశా. 2012 లో గ్రూప్–1కు ఎంపికై పోలీస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించా. కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం చేస్తూ.. ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేస్తున్నానని నర్సంపేట ఏసీపీ సునీతామోహన్ అన్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. నాన్న కోరిక మేరకు.. మాది హైదరాబాద్. తల్లిదండ్రులు వరలక్ష్మి–సోమశేఖర్. మేము …
Read More »జనసేన అధినేత పై దాసోజ్ శ్రావణ్ ప్రశంసలు -అందుకేనా ..?
ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని తెలంగాణ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి దాసోజ్ శ్రావణ్ అన్నారు .ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ‘తెలుగు పాపులర్ డాట్ కామ్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నాడు ప్రజారాజ్యం పార్టీ లాంచింగ్ కార్యక్రమం తిరుపతిలో జరిగింది. అప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని కళారూపాల ప్రదర్శన ఎలా …
Read More »కోదండరాంకు తెలంగాణ ద్రోహులు ముద్దయ్యారు..మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర అభివృద్దే ఎజెండాగా టీఆర్ఎస్ పని చేస్తోందని మంత్రి హరీశ్ తెలిపారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఇవాళ టిఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. …
Read More »రేవంత్ ఉత్తర ప్రగల్భాలు..
ముఖ్యమంత్రి కేసీఆర్కు దమ్ముంటే, నీవు తెలంగాణ బిడ్డవే అయితే కొడంగల్కు వచ్చి మీటింగ్ పెట్టు మా కార్యకర్తల దమ్మేంటో తెలుస్తుందని.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కోస్గిలో బుధవారం కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ చెంచా గుర్నాథ్ రెడ్డి గడీ మీద రెండు సార్లు జెండా ఎగరవేశామని అన్నారు. …
Read More »హైదరాబాద్ కోసం దక్షిణాదిలోనే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న మంత్రి కేటీఆర్
నగరంలో దశాబ్దాల క్రితం వేసిన మురికి నీళ్ల పైపులైన్లను మరమత్తు చేసేందుకు ఎలాంటి తవ్వకాలు అవసరంలేని ట్రెంచ్ లెస్ టెక్నాలజీ(సిఐపిపి)ని వినియోగిస్తున్నట్లు పురపాలన మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి కే. తారక రామారావు తెలిపారు. దక్షిణ భారతంలోనే మొదటిసారిగా సీఐపీపీ అనే ట్రెంచ్లెస్ టెక్నాలజీని వినియోగించి సెవరెజీ పైపుల పునరుద్దరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. బుధవారం రోజున ఎన్టీఆర్ గార్డెన్ వద్ద ఈ టెక్నాలజీ ద్వారా చేపడుతున్న పనులను …
Read More »తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది . 1261 పారామెడికల్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. స్టాఫ్ నర్సు -1115 పోస్టులు, వైద్య విధాన పరిషత్లో స్టాఫ్ నర్స్ -81, ఫిజియోథెరపిస్టు -6, రేడియో గ్రాఫర్ – 35, పారా మెడికల్ ఆఫీసర్స్ -2, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ ఆఫీసర్ – 1, ఉమెన్స్ డిగ్రీ కాలేజీల్లో హెల్త్ సూపర్ వైజర్లు -21 పోస్టుల భర్తీకి …
Read More »ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతాం -పిడమర్తి రవి ..
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఉంది అని ..మందకృష్ణ మాదిగకు చిత్తశుద్ధి ఉంటె కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలి ..దానికి మేము సహకరిస్తాము అని రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు .ఆయన హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు తమ టీఆర్ఎస్ సర్కారు కట్టుబడి ఉంది. అందుకే ఇప్పటికే అసెంబ్లీ లో తీర్మానం చేసి …
Read More »