ఆమె ఎవరో తెలీదు చలిలో వణుకుతూ బిక్కు బిక్కుమంటూ కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో ఆవరణలో తలదాచుకుంది .అదే సమయంలో అక్కడికి వెళ్లిన రమేష్ చారి అక్కున చేర్చుకొని ఆమె దీన స్థితిని గమనించి అదే హాస్పిటల్లో చికిత్స అందించారు . అప్పుడు తనకి మతిస్థిమితం ఉందని అర్థమైపోయింది.తనకి ఎక్కడో ఒకచోట ఆశ్రయం కల్పించాలనే సంకల్పంతో ఈ విషయాన్ని జగిత్యాలకి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు డెక్క శ్రవణ్ దృష్టికి తీసుకెళ్ళారు …
Read More »జీహెచ్ఎంసీ అధికారిణిపై కార్పొరేటర్ భర్త దాడి …
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కాచిగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కార్పొరేటర్ చైతన్య భర్త కన్న యాదవ్ ఆ ప్రాంతంలో అక్రమంగా భవన నిర్మాణ పనులు చేపడుతున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారిణి వాణి అక్కడకు వెళ్లి భవన నిర్మాణ పనులను అడ్డుకున్నారు. ఆ భవన నిర్మాణానికి అనుమతులు లేవని ఆమె చెప్పారు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న కన్న యాదవ్ …
Read More »మెట్రో ట్రెయిన్లో ప్రయాణించిన మంత్రి కేటీఆర్, గవర్నర్
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ,రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ ఇవాళ మెట్రో ట్రెయిన్లో ప్రయాణించారు. ఎస్ఆర్ నగర్ నుంచి మియాపూర్కు మెట్రో రైలులో వచ్చారు. వీరి వెంట మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉన్నారు. అనంతరం మియాపూర్ మెట్రో రైలు డిపోను మంత్రి కేటీఆర్, గవర్నర్ నరసింహన్ సందర్శించారు.మెట్రో ప్రాజెక్టు పనులను కూడా గవర్నర్ సమీక్షించారు. నవంబర్ 28వ తేదీన ప్రధాని మోదీ చేతుల …
Read More »మెట్రో రైల్ ప్రారంభానికి రంగం సిద్దం..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు త్వరలో ప్రారంభంకానుంది. ఈ నెల 15వరకు మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రారంభానికి రంగం సిద్ధవుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నెల 28న మెట్రో ప్రాజెక్టును ప్రారంభించాలని ప్రధాని మోదీని కోరామని ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశామని మంత్రి తెలిపారు. ఈ నెల 28న జరిగే ప్రపంచ భాగస్వామ్య సదస్సులో …
Read More »వచ్చే ఎన్నికల్లో పోటిపై ఎమ్మెల్యే ఎర్రబెల్లి క్లారీటీ
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి .ఈ వార్తలపై ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఈ రోజు బుధవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ‘పాలకుర్తి అసెంబ్లీ నియోజక వర్గం నుంచే పోటీ చేస్తా.. జనగామకు నేనెందుకు …
Read More »2019లో కాంగ్రెస్కు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే పునరావృత్తం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశంసలు వర్షం కురిపించారు .ఇవాళ శాసనసభ లో మైనార్టీల సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఎమ్మెల్యే ఓవైసీ మాట్లాడారు. అనంతరం అయన మాట్లాడుతూ ..కేసీఆర్ దృష్టిలో ఏ కులమైనా.. ఏ మతమైనా సమానమే అని అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. కేసీఆర్ అందరినీ సమానంగా చూస్తున్నారని కొనియాడారు. కేసీఆర్ స్థాయికి ముఖ్యమంత్రి పదవి చాలా చిన్నదని పేర్కొన్నారు. …
Read More »మూసీ ప్రాజెక్టు ఆధునీకరణకు 65.56 కోట్లు..హరీష్రావు
మూసీ ప్రాజెక్టు ఆధునీకరణ కోసం రూ. 65.56 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ ప్రాజెక్టు ఆధునీకరణ పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1954లో చేపట్టి 1961లో పూర్తి చేశారని మంత్రి గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు ప్రాజెక్టు ఆధునీకరణ పనులను గత …
Read More »వైద్య రంగంపై విమర్శలు చేయడం సరికాదు..కేసీఆర్
ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న వైద్య రంగాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని.. విమర్శలు చేయడం సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు .శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సీఎం మాట్లాడుతూ… గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల భయంకరమైన స్థితిలో కూరుకుపోయిన వైద్యారోగ్య శాఖకు జీవం పోశామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇటీవలే ఓ పత్రికలో ఒక వార్త చూసినట్లు సీఎం చెప్పారు. ఓ ఆస్పత్రిలో బెడ్లు లేవు.. కిటికీకి స్లైన్ బాటిల్ కట్టి చికిత్స అందిస్తున్నట్లు ఆ …
Read More »24 గంటల విద్యుత్ సరఫరాపై సీఎం కేసీఆర్ ప్రకటన ..
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించిందనే సంతోషకరమైన విషయాన్ని, సగర్వరంగా ఈ సభ ద్వారా ప్రజలకు తెలియచేస్తున్నాను. దేశంలో మరెక్కడా లేని విధంగా, చరిత్రలో మొదటి సారిగా రాష్ట్రంలోని దాదాపు 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు గతరాత్రి నుంచి ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంటు సరఫరా జరుగుతున్నది. దశాబ్దాల పాటు కరెంటు కష్టాలు అనుభవించిన …
Read More »నోట్ల రద్దుపై కేంద్రం తీరుపై దుమ్మెత్తి పోసిన కాంగ్రెస్ ..
దేశంలో నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ఆర్ధిక వ్యవస్ధను దెబ్బ తీసిందని.. దీన్ని వల్ల దేశానికి పెద్దగా ఉపయోగం లేకపోగా సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిగిందనీ షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే సి.ప్రతాప్ రెడ్డీ,కాంగ్రేస్ నేతలు ఓబేదుల్లా కోత్వాల్,వెంకట్ రాంరెడ్డీ అన్నారు.నోట్ల రద్దు జరిగి ఏడాది గడుస్తున్న రోజును కాంగ్రేస్ బ్లాక్ డే గా పాటించింది.మహబూబ్ నగర్ లో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డీ …
Read More »