Home / TELANGANA (page 1123)

TELANGANA

గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు నిధులు..కేసీఆర్

 వచ్చే బడ్జెట్లో నేరుగా గ్రామ పంచాయతీలకు జనాభా ఆధారంగా నిధులు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు నిధులు అందించనున్నట్లు వెల్లడించారు. నూతన పంచాయితీ రాజ్ చట్టం రూపకల్పనపై పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, నిపుణులతో సీఎం కేసీఆర్ నేడు సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. నూతన గ్రామపంచాయతీల ఏర్పాటుతో తెలంగాణలో గ్రామ పంచాయతీల …

Read More »

నిర్ణీత కాల పరిమితి ప్రకారమే పంచాయతీ ఎన్నికలు..కేసీఆర్

 వచ్చే ఏడాది నిర్ణీత కాల పరిమితి ప్రకారమే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. నూతన పంచాయతీరాజ్ చట్టం రూపకల్పనపై సమీక్ష చేపట్టిన సీఎం ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవగానే సర్పంచ్‌లకు పూర్తిస్థాయిలో శిక్షణను చేపట్టి విధులు, అధికారాలు, బాధ్యతలు, నిధులపై స్పష్టత ఇవ్వాలన్నారు. గ్రామస్తుల్లో శ్రమదానం ద్వారా పనులు చేసుకునే ధోరణిని అలవాటు చేయాలని సీఎం చెప్పారు. గ్రామ పంచాయతీకి విధులు, …

Read More »

హైదరాబాద్‌ చుట్టూ 12 లాజిస్టిక్‌ హబ్‌లు..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని  హైదరాబాద్‌ మహానగరం చుట్టూ 12 లాజిస్టిక్‌ హబ్‌లు నిర్మిస్తామని  రాష్ట్ర ఐటీ , పరిశ్రమలు శాఖ  మంత్రి కేటీఆర్ అన్నారు . ఇవాళ  న్యూ ఢిల్లీలో జరిగిన వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా కార్యక్రమానికి మంత్రి కేటీఆర్  హాజరయ్యారు. తర్వాత కేటీఆర్‌, రెసిడెంట్‌ కమిషనర్‌ అరవింద్‌కుమార్‌ తెలంగాణ స్టాల్స్‌ను సందర్శించారు. జహీరాబాద్‌లో రూ.6 వేలకోట్లతో సమగ్ర వ్యవసాయం ఆహార పరిశ్రమ నెలకొల్పేందుకు దక్షిణ అగ్రో పోలీస్‌ సంస్థతో తెలంగాణ …

Read More »

టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలు

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత మూడున్నర ఏండ్లుగా చేస్తోన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ ,ఇతర పార్టీలకు చెందిన నేతలు ,కార్యకర్తలు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు . జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని కాటారం జెడ్పీటీసీ చల్లా నారాయణ రెడ్డితో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వందల మంది సర్పంచ్ లు,  మహాముత్తారం సింగిల్ విండో చైర్మన్ నర్సింహ్మారెడ్డి, …

Read More »

పార్టీ మార్పుపై కొండా సురేఖ క్లారీటీ ..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో చేరతారని గత కొంతకాలంగా వార్తలు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఎట్టకేలకు ఎమ్మెల్యే సురేఖ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఆమె ఈ రోజు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని పేర్కొన్నారు. పార్టీ మారే ప్రసక్తే లేదని.. అదంతా అసత్య ప్రచారమని కొండా దంపతులు కొట్టిపారేశారు. …

Read More »

రేవంత్ పై కొండా సురేఖ సంచలన వాఖ్యలు..

వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని మీడియాలో వార్తలు తెలిసిందే. ఈ క్రమంలో ఈ వార్తలపై ఇవాళ కొండా సురేఖ దంపతులు మీడియాతో మాట్లాడి దీనిపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారే ప్రసక్తే లేదని.. కడదాకా టీఆర్ఎస్ పార్టీ,కేసీఆర్ తోనే ఉంటానని కొండా సురేఖ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. ఇటీవల టీడీపీకి టాటా చెప్పి కాంగ్రెస్ కండువా …

Read More »

24గంటల నిరంతర విద్యుత్ కోసం టీ సర్కారు మరో అడుగు ..!

24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కరెంట్ ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా దామరచర్లలో 4 వేల మెగావాట్లతో కూడిన యాదాద్రి ఆల్ట్రా మెగా పవర్ ప్లాంటుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్లాంటును బీహెచ్ఈఎల్ సంస్థ రూ. 20 వేల 370 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో ప్లాంటు నిర్మాణానికి మొదటి విడతగా రూ. 417 …

Read More »

నారాయణ కాలేజిలో గ్యాంగ్‌వార్‌… తలలు పగిలినాయి

వనస్థలిపురంలోని నారాయణ కాలేజిలో గ్యాంగ్‌వార్‌ జరగడం కలకలం రేపుతోంది. నిక్‌ నేమ్‌తో పిలిచినందుకు ఇంటర్ విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. తరగతి గదిలో నిక్ నేమ్‌లతో పిలుస్తున్నాడని మల్లికార్జున్ అనే విద్యార్థిని 20 మంది తోటి విద్యార్థులు చితకబాదారు. అంతేగాక తలపై రాళ్లతో కొట్టడంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. ఈ సంఘటన​కు కారణమైన ఐదుగురి విద్యార్థులపై బాధిత విద్యార్థి ఫిర్యాదు చేశాడు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు …

Read More »

మరింత అభివృద్ది చేశే దిశగా తార్నాక డివిజన్..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని తార్నాక డివిజన్ పరిధిలో నడుస్తున్న పలు అభివృద్ధి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తీ చేయాలని తార్నాక డివిజన్ కార్పొరేటర్ అలకుంట సరస్వతీ అన్నారు.ఈ రోజు  శుక్రవారం తార్నాకలో స్ర్టీట్ నంబర్ 11 లో రూ. 7 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన డ్రైనేజీ, వర్షం నీటి గుంతల మరమ్మతుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అలకుంట సరస్వతి …

Read More »

రేవంత్ కు ప్రధాన అనుచరుడు బిగ్ షాక్ ..!

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ నేత రేవంత్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరేసమయంలో ఆయనతో పాటుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు సీతక్క ,వేం నరేందర్ రెడ్డి తదితర దాదాపు ఇరవై ముప్పై మంది నేతలు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి విదితమే . ఈ క్రమంలో కోడంగల్ నియోజక వర్గ టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరినవారు మరల టీడీపీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat