Home / TELANGANA (page 1126)

TELANGANA

పర్యాటక రంగంలో రాష్ర్టాన్ని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతా౦

 అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పర్యాటకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈటల రాజేందర్  సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. పర్యాటక రంగంలో రాష్ర్టాన్ని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు. రూ. 140 కోట్లతో మహబూబ్‌నగర్ జిల్లాలో టూరిజం అభివృద్ధి చేపట్టినట్లు చెప్పారు. స్వదేశీ దర్శన్ కింద తెలంగాణ రాష్ట్రం మూడు ప్రాజెక్టులు దక్కించుకున్నట్లు తెలిపారు. విదేశీ …

Read More »

ప్రతి మండలంలో మూడు ఆధార్ కేంద్రాలు.. కేటీఆర్

తెలంగాణ  రాష్ట్రంలోని ప్రతి మండలంలో మూడు ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేస్తమని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇవాళ  మండలి సమావేశాల్లో భాగంగా ఇంటర్నెట్ బ్రాండ్ బ్యాండ్ సేవలు, నిజామాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీపై జరిగిన చర్చపై మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ సేవల్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు వినూత్న కార్యక్రమన్నారు. వైద్యం, ఆరోగ్యం, విద్యకు ఇంటర్నెట్ సేవలు చాలా …

Read More »

రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన తలసాని

కోడంగల్ నియోజకవర్గ   ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి వ్యవహారంపై రాష్ట సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసన సభ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ  అసెంబ్లీకి వచ్చిన తలసాని.. మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ గురించి స్పందించాల్సిన అవసరం లేదంటూనే రేవంత్ రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రాజీనామా లేఖ ఇప్పటివరకు స్పీకర్‌కు …

Read More »

అమ్మాయిలు చున్నీలను ముడివేసి కిందకి పంపించి… ఏం చేశారో తెలిస్తే షాక్

ఓ ప్రైవేటు మహిళా కళాశాల హాస్టల్‌ వద్ద ప్రమాదం జరిగింది.  స్నేహితురాలికి బిర్యాని ప్యాకెట్లు, బిస్కెట్లు తీసుకువచ్చి చున్నీల సహాయంతో భవనంలోని మూడో అంతస్తుకు పంపే క్రమంలో విద్యుత్‌ ప్రమాదం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కేయూ జంక్షన్‌ సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఈ సంఘటన చోటుచేసుకోగా స్థానికుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ప్రైవేటు కళాశాలలోని హాస్టల్‌లో ఉంటున్న స్నేహితురాలి కోసం బయటి …

Read More »

కేసీఆర్ శంకుస్థాపన చేస్తే ఆత్మహత్య చేసుకుంటా..వీహెచ్

కొత్త సచివాలయం కట్టాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం పై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ  మండిపడింది. కొత్త సచివాలయానికి శంకుస్థాపన చేస్తే నేను  ఆత్మహత్య చేసుకుంటానని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్రంగా  ప్రభుత్వాన్ని హెచ్చరించారు.కొత్త సచివాలయ నిర్మాణ అంశంపై బుధవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వీహెచ్ స్పందించారు.  కేసీఆర్ మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దిగమింగాలనుకుంటున్నాడని ఆరోపించారు. కేసీఆర్ దోపిడీని, ప్రజల డబ్బును దుర్వినియోగం చేయడాన్ని …

Read More »

నిండు సభలో నవ్వుల పాలైన సీఎల్పీ నేత జానారెడ్డి..

జానారెడ్డి అంటే టక్కున గుర్తుకు వచ్చేది తెలంగాణ రాష్ట్రం నుండి అత్యంత సీనియర్ నాయకులు .ఈ ప్రాంతం నుండి అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన సీనియర్ మాజీ మంత్రి .అంతటి రాజకీయ అనుభవం ఉన్న ప్రస్తుత సీఎల్పీ నేత జానారెడ్డి నిన్న బుధవారం శాససభలో జరుగుతున్న వ్యవసాయం పై చర్చలో నవ్వులు పాలైయ్యారు .గత కొద్ది రోజులుగా జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో భాగంగా నిన్న బుధవారం వ్యవసాయం మీద చర్చ …

Read More »

మిడ్‌మానేరు ప్రాజెక్టు తెలంగాణకు గుండెకాయలాంటిది..హరీష్

ఇవాళ ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. సమావేశాల్లో భాగంగా శాసనసభలో మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌పై చర్చ జరిగింది. మిడ్ మానేరుకు నీటి తరలింపు, పునరావాసం, ఉపాధి కల్పన, పరిహారం వంటి అంశాలపై సభ్యులు జీవన్‌రెడ్డి, చెన్నమనేని రమేష్, రసమయి బాలకిషన్, శోభలు ప్రశ్నించారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి హరీష్‌రావు సమాధానం ఇచ్చారు. 1993-2006 మధ్య మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులు ఏమాత్రం ముందుకు సాగలేదనన్నారు. …

Read More »

డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిపై జానారెడ్డి అనుచిత వ్యాఖ్యలు ..

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా శాసనసభ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే .అందులో భాగంగా నిన్న బుధవారం శాసనసభలో రైతు రుణమాఫీ ,వ్యవసాయ రంగం గురించి చర్చ జరిగింది .ఈ క్రమంలో నిండు సభలో మైక్ కోసం డిమాండ్ చేసిన సీనియర్ మాజీ మంత్రి ,సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్ర అసహనానికి గురై డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు . నిన్న బుధవారం సభ …

Read More »

ఊపందుకున్న మెట్రో పనులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని  హైదరాబాద్ మహా నగరం  లో త్వరలో మెట్రో రైల్‌ కూత పెట్టనుంది. ప్రధాని మోడీ చేతులమీదుగా మెట్రో రైల్‌ను ప్రారంభించాలని భావించిన సీఎం కేసీఆర్‌.. అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగనున్న అంతర్జాతీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా రానున్న ప్రధాని మోడీ.. 28న మెట్రోరైలును ప్రారంభించనున్నట్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు, …

Read More »

మరో 200 అమ్మఒడి వాహనాలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక౦గా ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్‌ పథకం విజయవంతం కావడంతో మరో 200 అమ్మఒడి వాహనాలు సమకూర్చేందుకు ప్రభుత్వం  సిద్ధపడింది . వీటిని శీతకాల  అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిని ప్రసవాలు ఎక్కువ జరుగుతున్న ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతారు. కేసీఆర్‌ కిట్‌ పథకం కింద 4.5 లక్షల మంది గర్భిణీలు పేరు నమోదు చేసుకున్నారు. కేసీఆర్‌ కిట్‌ వెహికిల్స్‌ పేరుతో గిరిజన ప్రాంతాల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat