Home / TELANGANA (page 1127)

TELANGANA

రైఫిల్‌రెడ్డి ఇప్పుడు పిట్టల దొరలా మారిండు..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ర్టంలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి 13 వందల మంది కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు బుధవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, జూపల్లి కృష్ణారావు సమక్షంలో వీరంతా గులాబీ కండువాలు కప్పుకుని టీఆర్‌ఎస్‌లో చేరారు.చేరిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నోటుకు ఓటు కేసులో రేవంత్‌రెడ్డి తెలంగాణ పరువు తీసిండన్నారు. రైఫిల్‌రెడ్డి ఇప్పుడు పిట్టల దొరలా మారిండని …

Read More »

మధిర న‌గ‌ర‌ పంచాయతీకి రూ15కోట్లు..మంత్రి కేటీఆర్

మధిర నగర పంచాయితీకి కొత్త కళను అందించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్న‌ట్లు మంత్రులు కేటీఆర్ , తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావులు తెలిపారు. ఈ రోజు హైదరాబాదులోని బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి , ఎమ్మెల్సీ, నగర పంచాయతీ చైర్మ‌న్లు, వార్డు స‌భ్యుల‌తో సమావేశమయ్యారు. మధిరకు కొత్త కళను అందించేందుకు రూ.15 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మున్సిపల్ శాఖ తరపున ఇవ్వనున్నట్లు ఈ స‌మావేశంలో మంత్రి …

Read More »

ప్రయాణికుల సౌకర్యార్థం స్పెషల్ ట్రైన్స్ ..

రైళ్ళలో జర్నీలు చేసే ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ-విశాఖపట్నం, విశాఖపట్నం-తిరుపతి, తిరుపతి-కాచిగూడ మార్గాల్లో 12 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు. కాచిగూడ-విశాఖపట్నం స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07016) కాచిగూడ నుంచి నవంబరు 7, 14, 21, 28వ తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. విశాఖపట్నం-తిరుపతి స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07488) విశాఖపట్నం నుంచి …

Read More »

రేవంత్ కు షాక్-టీఆర్ఎస్ లో చేరడానికి 30 వాహనాల్లో బయలుదేరిన టీడీపీ కార్యకర్తలు

తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్న రేవంత్ రెడ్డికి సొంత అనుచరులు షాక్ ఇచ్చారు. కోడంగల్ నియోజకవర్గం  కోస్గి మండల పరిషత్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షుడు దోమ రాజేశ్వర్ లు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వీరు తమ అనుచరులతో కలసి 30 వాహనాల్లో హైదరాబాదుకు బయల్దేరారు. వీరు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ …

Read More »

టీఆర్ఎస్ లోకి రేవంత్ ముఖ్య అనుచరుడు

తెలంగాణ  ముఖ్య‌మంత్రి, అధికార  టీఆర్ఎస్ పార్టీ  అధినేత   కేసీఆర్‌ను ప‌లువురు టీటీడీపీ నేత‌లు ఇవాళ  క‌లిశారు. కొద్ది సేప‌టి క్రితం మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డిని క‌లిసిన టీడీపీ నాయకుడు  కంచర్ల భూపాల్‌రెడ్డి, అత‌డి సోద‌రులు, ప‌లువురు టీడీపీ కార్య‌క‌ర్త‌లు కాసేపు చ‌ర్చించారు. అనంత‌రం మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఉన్న కేసీఆర్ వ‌ద్ద‌కు వారిని తీసుకొచ్చారు.కంచర్ల భూపాల్‌రెడ్డి టీడీపీ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఇటీవ‌లే ఈయన పార్టీ నాయకులపై …

Read More »

​జహంగీర్ పీర్ దర్గాలొ సీసీ కెమెరాల ఏర్పాటు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా కోత్తూరు మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రం హజరత్ జహంగీర్ పీర్ దర్గా గర్భ గుడిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.దర్గా షరీఫ్ లోపల ఈ కెమెరాలు ఏర్పాటు కావడం శుభ పరిణామం.రోజువారిగా అక్కడ జరిగే ప్రక్రియ రికార్డ్ అవుతుంది. భద్రతతొ పాటు,దొంగల బెడద,దోపిడీ ఉదంతాలు సీసీ కెమెరాల ద్వారా వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి.సుమారు లక్ష రూపాయలతో కాంట్రాక్టరే దర్గా లోపల …

Read More »

కోడంగల్ టీడీపీ అభ్యర్ధి ఖరారైనట్లేనా ..?

టీటీడీపీ మాజీ నేత ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తాను టీడీపీ పార్టీకి ,ఆ పార్టీ వలన వచ్చిన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో చేసి తెలంగాణ శాసనసభ స్పీకర్ కు ఒక ప్రతి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా …

Read More »

వేల కోట్ల రుణ మాఫీ చేసిన మేము..400 కోట్ల వడ్డీ ఇవ్వడానికి భయపడతామా..

శాసనసభలో పంటలకు మద్దతు ధరపై చర్చ జరుగుతున్నది. ప్రతిపక్షనాయకులు జానారెడ్డి ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. జానారెడ్డి తనకు ఉదార వైఖరి ఉందన్నారని.. అందుకు ధన్యవాదాలన్నారు. జానారెడ్డి కూడా రైతు బిడ్డే, వ్యవసాయం చేస్తడు… అయనకు రైతుల పట్ల ఉన్న చింత నిజంగా హర్షించదగ్గదని సీఎం అన్నారు.మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతుల గురించి మాట్లాడిన మాటలపై ఆయన స్పందించారు. రూ. 8000 కోట్లు పెట్టి ధాన్యం కొన్నామని మంత్రి …

Read More »

జానారెడ్డికి దీటుగా సీఎం కేసీఆర్ సమాధానం

ప్రస్తుతం  అసెంబ్లీలో రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా అసెంబ్లీలో చర్చ జరగనివ్వకుండా అడ్డుకుంటున్న ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డికి సీఎం కేసీఆర్ దీటుగా సమాధానమిచ్చారు. రుణ మాఫీ, మద్దతు ధరపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం అడ్డుతలగడం సరికాదన్నారు. మంత్రి పోచారం మద్దతు ధర పై మాట్లాడుతంటే కాంగ్రెస్ నాయకులు ఓపిక, సంయమనం లేకుండా ప్రవర్తించడం సరికాదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎందుకు అంత తొందర …

Read More »

అసెంబ్లీలో కాంగ్రెస్ నేతల లెక్క సరిచేసిన మంత్రి హరీష్ ..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా సభలో పంటలకు మద్దతు ధరపై మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డిని మాట్లాడకుండా.. చర్చ జరగనివ్వకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రైతులపై కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat