Home / TELANGANA (page 1134)

TELANGANA

లక్షా 12 వేల ఉద్యోగాలు తప్పకుండ భర్తీ చేస్తాం..కేసీఆర్

లక్షా 12 వేల ఉద్యోగాలు 100 శాతం తప్పకుండా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ శాసన సభలో అంబేద్కర్ ఓవర్సీస్ పథకం, గ్రూప్-2 ప్రశ్నలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి పరిమితి లేదన్నారు. అర్హులందరికీ ఈ పథకం వర్తింపచేస్తామని సీఎం హామీ ఇచ్చారు. బలహీన వర్గాల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని సీఎం ఈ సందర్భంగా తెలియజేశారు. ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా భర్తీ ఉంటుందన్నారు. టీఎస్‌పీఎస్సీలో …

Read More »

ఉద్యోగాల భర్తీపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..మంత్రి తుమ్మల

తెలంగాణ రాష్ట్ర శీతాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి . అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. గ్రూప్ 2 పరీక్ష ప్రశ్నపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పందించారు .. ఉద్యోగాల భర్తీపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. టీఎస్‌పీఎస్సీ బాగా పని చేస్తున్నదన్నారు. గ్రూప్-2 లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. గ్రూప్ -2 పరీక్ష పూర్తి వివరాలు హైకోర్టుకు సమర్పించినట్లు మంత్రి వెల్లడించారు.

Read More »

మరోసారి తానేమిటో నిరూపించుకున్న మంత్రి హరీష్ ..

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అప్పటి ఉద్యమం సమయంలో ..నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషిస్తూ ఇటు ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మన్నలను పొందటమే కాకుండా మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల మన్నలను పొందుతున్నారు .ఈ నేపథ్యంలో గత మూడున్నర ఏండ్లుగా మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పలు సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టులను …

Read More »

అసెంబ్లీ నుండి కాంగ్రెస్ వాకౌట్

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు రెండోరోజు ఇవాళ  ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన , ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల రెగ్యులరైజేషన్‌పై బీజేపీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కాంగ్రెస్‌ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా హరితహారంపై నేడు సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. .ఈ క్రమంలో ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలైంది. అయితే ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ అంశం అత్యవసరం కాబట్టి చర్చ జరగాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ …

Read More »

రేవంత్ రెడ్డి వెంట వెళ్ళే నాయకులు వీరే..

తెలుగుదేశం పార్టీని వీడిన కోడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి…కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెలాఖరులో ఆయన కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 31న మధ్యా హ్నం 12.30లకు ఢిల్లీలో రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ కండు వా కప్పుకోనున్నారు.రేవంత్‌ రెడ్డితో పాటు మరో 30మంది నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా రేవంత్‌ వెంట ఢిల్లీకి వెళ్లే వారిలో వీరి పేర్లు …

Read More »

టిఆర్ఎస్ లో చేరిన కొడంగల్ నేతలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేకమంది గులాబీ దళంలో చేరుతున్నారు. తాజాగా, వికారాబాద్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో పెద్రిపాడు ఎంపీటీసీ కె.శ్రీనివాస్, …

Read More »

బిగ్ బ్రేకింగ్.. రేవంత్ రెడ్డి కి భారీ షాక్

ఈ రోజు  కొడంగల్‌లో .రేవంత్‌రెడ్డి కార్యకర్తలతో సమావేశమైన సంగతి తెలిసిందే . ఈ క్రమంలో రేపు  జలవిహార్‌లో  రేవంత్‌రెడ్డి తలపెట్టిన ఆత్మీయ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో రేవంత్ ఈ  సమావేశ స్థలాన్ని మార్చుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి వద్దే సమావేశానికి ఏర్పాట్లు చేయాలని అనుచరులకు సూచించారు. అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు తన ఇంటి వద్దకే రావాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Read More »

గ్రూప్‌-1 ఫలితాల్లో సత్తా చాటిన నల్లగొండ విద్యార్థి

నిన్న వెలువడిన గ్రూప్‌-1 ఫలితాల్లో నల్లగొండ  జిల్లావాసి నూకల ఉదయ్‌రెడ్డి(హాల్‌ టికెట్‌ నెం. 2011211495) సత్తా చాటారు. రాష్ట్రస్థాయి రెండోర్యాంక్‌ సాధించారు. మిర్యాలగూడ పట్టణానికి చెందిన నూకల వెంకటరెడ్డి, పద్మల కుమారుడైన ఉదయ్‌ ప్రాథమిక విద్యాభ్యాసంతోపాటు ఇంటర్‌ను హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. అక్కడే శ్రీహిందూ కళాశాలలో ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన ఉదయ్‌ డీఎస్పీ కావాలన్న పట్టుదలతో గ్రూప్‌-1కు స్వతహాగా ప్రిపేరయ్యాడు. గతంలో 2011 నోటిఫికేషన్‌ ద్వారా నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షలో ఉదయ్‌ …

Read More »

కేంద్రమంత్రికి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ లేఖ

రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య రవాణా సౌకర్యాలను మరింత మెరుగు పరిచేందుకు హైదరాబాద్ నుంచి అమరావతికి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించాలని ఎంపీ బూరనర్సయ్య గౌడ్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ లేఖ రాశారు. అత్యధిక వేగంతో రైళ్లు నడిచేందుకు వీలుగా ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేయాలని లేఖలో కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఇపుడున్న 45వ నంబరు జాతీయ రహదారికి …

Read More »

తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే కేసీఆర్ లక్ష్యం

నల్లగొండలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ పూల రవీందర్, అటవీ సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డితో బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. సహకార బ్యాంకులు రైతులకు ఆర్థికంగా చేయూతనిస్తున్నాయని తెలిపారు. రైతులకు అండగా ఉంటూ నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వందేళ్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat