Home / TELANGANA (page 1145)

TELANGANA

రేవంత్‌ రెడ్డికి మరో భారీ షాక్..!

తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన అనుముల రేవంత్ రెడ్డికి మరో  భారీ షాక్ తగిలింది . కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్ మండలాల టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 700 మంది కార్యకర్తలు ఈ రోజు  తెలంగాణ భవన్‌లో అధికార  టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా వీరంతా గులాబీ కండువాలు …

Read More »

బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ క్షేమం..!

 తెలంగాణ రాష్ట్ర  బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు  తృటిలో ప్రమాదం తప్పింది. బీబీనగర్‌లో బీజేపీ పార్టీ  నిర్వహించిన ప్రజా పంచాయతీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. అ సమయంలో బీబీనగర్‌ ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల కారణంగా బీజేపీ కార్యక్రమం కోసం ఏర్పాటుచేసిన టెంట్ ఒక్కసారిగా  కూలింది. ఆ సమయంలో లక్ష్మణ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఊహించని పరిణామంతో భయాందోళనకు గురైన …

Read More »

నీటిని పొలాలకు మళ్ళించి.. పొదుపుగా వాడుకోవాలి.. సీఎం కేసీఆర్

నీటి పారుదల రంగానికి కావాల్సినన్ని నిధులు సమకూర్చడంతో పాటు తెలంగాణకున్న నీటి వాటా మొత్తం వాడుకునేలా భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున ఎంత వీలైతే అంత వరకు పంటలకు సాగునీరు అందించే వ్యవస్థను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఎక్కడా వివాదాలకు తావు లేకుండా ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి.. నీటిని పొలాలకు మళ్లించాలని, నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని సీఎం సూచించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ)లోని నీటి విడుదల, వినియోగానికి సంబంధించి …

Read More »

సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటాం..!

మన  దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రాములునాయక్ మీడియాతో మాట్లాడుతూ..గిరిజన గూడెంలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం, జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్ పెంచాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ …

Read More »

ప్రగతి భవన్‌లో మీడియా సెల్

 ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాల‌యం  ప్రగతి భవన్‌లో మీడియా సెల్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ సెల్ ఏర్పాటు నిర్మాణానికి రూ. 42 లక్షలను మంజూరు చేస్తూ రోడ్లు, భవనాల శాఖ మంజూరు చేసింది. ఇటీవలి కాలంలో ప్రగతి భవన్‌లో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు పలు అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు.. మీడియా …

Read More »

కేసీఆర్ కు వరుణ దేవుడి ఆశీస్సులు..!

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక పర్యటనల సందర్భంగా జరుగుతున్న వాతావరణ మార్పులు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తున్నయి . ప్రకృతిని అమితంగా ప్రేమించే ముఖ్యమంత్రి కేసీఆర్ కు వరుణదేవుడి ఆశీస్సులు అందుతున్నయనే భావన కలుగుతున్నది. ఆయన సభలకు ముందు స్వాగతం చెబుతున్నట్లుగా వర్షం రావడం … సభ జరిగే సమయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా వాన ఆగిపోవడం … సభ పూర్తయిన తర్వాత మళ్ళీ వర్షం రావడం జరుగుతున్నది …

Read More »

కేసీఆర్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు..!

ఎన్నో ఉద్యమాలు ,పోరాటాలనడుమ సాధించి  తెచ్చుకున్న స్వరాష్ట్రన్ని బంగారు  తెలంగాణ దిశగా నడిపిస్తున్నటీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందనే విషయం మనందరికీ  తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్, ‘పెళ్లిచూపులు’ మూవీ నిర్మాత రాజ్ కందుకూరితో కలిసి నిర్మించనున్నారు. అయితే  ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ కావటంతో ప్రస్తుతం చిత్రబృందం నటీనటుల ఎంపిక మీద దృష్టిసారించినట్లు తెలుస్తోంది. దాంతో అందరీ …

Read More »

గడువులోగా మిషన్ భగీరథ పనులు పూర్తి చేస్తాం.. మహేందర్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం లో 52 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పైలాన్ పనులను, మహేశ్వరం మండలం కొత్తూరులో 3 కోట్లతో నిర్మించిన వ్యవసాయ మార్కెటింగ్ గోదాంను ఈరోజు  రవాణా మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఎల్ఏ తీగల కృష్ణారెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రం లో మహిళల కన్నీటి కష్టాలు లొలగించేందుకు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి …

Read More »

నక్క తోక తొక్కిన మోత్కుపల్లి నరసింహులు…

తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు నక్క తొక్కారు అని అర్ధమవుతుంది .గత మూడున్నర ఏండ్లుగా ఆయన ఎదురుచూస్తున్న ఆశయం గవర్నర్ గిరి .మూడున్నర ఏండ్లుగా అదిగో పిల్లి ..ఇదిగో పులి అన్న తరహాలో గవర్నర్ గిరి రేపో మాపో అంటూ మోత్కుపల్లికి మాటలు చెప్తూ ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాలం గడుపుతూ …

Read More »

కోమటిరెడ్డిపై ఎంపీ గుత్తా ఫైర్..!

నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  పై ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఫైర్ అయ్యారు .ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని ఎంపీ గుత్తా స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్  రైతు పక్షపాతి అని తేల్చిచెప్పారు.ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనవసరంగా రైతులను రెచ్చగొడుతున్నారని  ఎంపీ గుత్తా ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం కోమటిరెడ్డి ఛలో అసెంబ్లీ డ్రామా ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. వ్యవసాయం అంటే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat