Home / TELANGANA (page 1146)

TELANGANA

దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న కేసీఆర్ కిట్..!

తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్స్‌ను రాష్ట్రంలోని  మహిళలు దేవుడిచ్చిన వరంగా భావిస్తు న్నారు. తెలంగాణ  సర్కార్ చేపడుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి  పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఈక్రమంలోనే సర్కార్ దవాఖానలకు కోట్లాది రూపాయలు కేటాయించి ఆధునిక  సౌకర్యాలు కల్పిస్తుండడంతో కార్పొరేట్ ఆస్పత్రు లను తలపిస్తున్నాయి. దీంతోపాటుగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగితే ప్రోత్సాహకాలు, కేసీఆర్ కిట్లకు ఆకర్షితులై కాన్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక్కడ ప్రసవం అయితేనే తల్లీబి …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల భేటీ నేడు

తెలంగాణ కాంగ్రెస్ శాస‌న స‌భాప‌క్షం నేడు భేటీ కానుంది. ఈ నెల 27 నుంచి జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై ఈ స‌మావేశంలో చ‌ర్చిస్తారు. జానారెడ్డి, షబ్బీర్ అలీ అధ్య‌క్ష‌త‌న అసెంబ్లీ క‌మిటీ హాల్లో ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. తొలుత ఈ నెల 26న సీఎల్పీ స‌మావేశం పెట్టాలనుకుంటున్నారు. అదే రోజు బీఎస్సీ ఉండ‌టంతో ప్రీ పోన్ చేశారు. రుణ‌మాఫీ, భారీ వ‌ర్షాల‌కు పంట న‌ష్టం, గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో …

Read More »

ఇకపై ఉర్దూలోనూ పోటీ, ప్రవేశ పరీక్షలు..!

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షలు, వివిధ‌ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షలను ఉర్దూ భాషలోనూ నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పటికే విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన కసరత్తును తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే మొదలు పెట్టింది. కాగా.. దేశ వ్యాప్తంగా నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌)ను ఉర్దూలోనూ …

Read More »

మైనార్టీల‌పై సీఎం కేసీఆర్ వ‌రాల జ‌ల్లు

మైనార్టీల‌పై ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు వ‌రాల జ‌ల్లు కురిపించారు. కాగా, నిన్న మైనార్టీ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుపై రివ్యూ నిర్వ‌హించిన సీఎం కేసీఆర్‌ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్ర‌తి కార్య‌క్ర‌మంలో క‌చ్చితంగా మైనార్టీలు ల‌బ్ధిపొందే విధంగా కార్యాచ‌ర‌ణ ఉండాల‌న్నారు. పేద మైనార్టీ యువ‌కులు స్వ‌యం ఉపాధి కోసం బ్యాంకుల‌తో సంబంధం లేకుండా వంద‌శాతం సబ్సిడీపై ఆర్థిక స‌హాయం అందించాల‌న్నారు. ల‌క్షా, రెండు ల‌క్ష‌లు, రెండున్న‌ర ల‌క్ష‌ల విలువైన యూనిట్ల కోసం …

Read More »

మరోసారి వార్తల్లోకి రేవంత్ -తారా చౌదరి ..

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేతలు ,మంత్రులపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే .రేవంత్ రెడ్డి సొంత పార్టీకి చెందిన నేతలపై మీడియా సాక్షిగా ఆరోపణలు విమర్శలు చేసిన కానీ ఆ పార్టీకి చెందిన నేతలు నోరు మెదపలేదు . రేవంత్ రెడ్డి …

Read More »

విప్లవాత్మకంగా నూతన పంచాయతీరాజ్ చట్టం..!

పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని తండాలు, గూడేలు, చెంచు పల్లెలను పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించింది. కొత్తగా మరిన్ని పంచాయతీలను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటుచేసే క్రమంలో ప్రధాన గ్రామానికున్న దూరాన్ని, శివారు పల్లెల జనాభాను, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోనున్నారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటుచేసినప్పుడు వ్యవహరించినట్లుగానే …

Read More »

మంత్రి తుమ్మల సారథ్యంలో రోడ్డు ప్రమాదాలపై సబ్‌ కమిటీ

తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సోమవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపద్యంలో  రాష్ట్రంలో ప్రైవేట్‌ …

Read More »

నెరవేరిన సిద్దిపేట ప్రజల వాంఛ..!

సిద్దిపేట ప్రాంతానికి వరంగా ఇచ్చిన మెడికల్ కళశాల కు ఈరోజు కేబినెట్ మరో వరం ఇచ్చింది..వైద్య కలశాలకు అవసరమగు 930 వైద్యుల నియామకానికి ఈరోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం ఆమోదం ఇచ్చారని మంత్రి హరీష్ రావు గారు ఈ సందర్భంగా వెల్లడించారు…సిద్దిపేట జిల్లా కు వైద్య కళశాల ఒక వరం అని మంజూరు అయినప్పటికీ నుండి పనుల్లో ,ఇటు వైద్యులు నియామకం లో వేగవంతంగా …

Read More »

మంత్రి కేటీఆర్‌కు 183 గ్రామాలు ఫిదా..!

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ చొర‌వ ఫ‌లితం ఇస్తోంది. దాహార్తితో అలమటిస్తోన్న ఔటర్‌ రింగు రోడ్డు లోపలి గ్రామాల ప్రజలకు సమృద్ధిగా నీరిందించే అర్భన్‌ మిషన్‌ భగీరథ పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని 183 గ్రామ పంచాయతీలు, ఏడు నగర పాలక సంస్థ పరిధిలో జలసిరులు అందించేందుకుగానూ  అర్భన్‌ మిషన్‌ భగీరథలో భాగంగా జలమండలి రూ. 628కోట్లతో తాగునీటికి …

Read More »

మంత్రి కేటీఆర్ స్పంద‌న‌తో…ముస‌లవ్వ‌కు ఆశ్ర‌యం

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ త‌న దృష్టికి వ‌చ్చే ప్ర‌జా స‌మ‌స్య‌ల విష‌యంలో ఎంత చురుకుగా, ద‌యా హృద‌యంతో స్పందిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. సంద‌ర్భం ఏదైనా…స‌మ‌స్య ఇంకేదైనా మంత్రికి చేర‌వేయాల‌నుకుంటే ఎవ‌రినో ఆశ్ర‌యించి ద‌ర‌ఖాస్తులు రాసి…క్యూల‌ల్లో నిల్చొని వాటిని అందించాల్సిన అవ‌స‌రం లేదు. కేవ‌లం ఒక ట్వీట్ చేస్తే చాలు. అది కూడా బాధితులే కావాల్సిన అవ‌స‌రం లేదు. అలా ఓ ముస‌లవ్వ గోస‌ను చూసి ఓ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat