తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్న వార్త టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు .రేవంత్ రెడ్డితో పాటుగా దాదాపు మొత్తం ఇరవై ఐదు మంది నేతలు కూడా టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారు అని కూడా ప్రచారం జరుగుతుంది . తాజాగా మరో వార్త …
Read More »రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్
రేషన్ షాపుల ద్వారా అందే నిత్యావసర సరుకుల పంపిణీలో అవకతవకలు, అక్రమాలు తొలగించడానికి, లబ్దిదారులకు సంపూర్ణ ప్రయోజనం అందించడానికి అనువైన విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. రేషన్ డీలర్లు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, …
Read More »టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీలతో పాటుగా పలు సరికొత్త సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజారంజక పాలనను కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే .ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు ఆకర్షితులై బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించడానికి ప్రతిపక్ష పార్టీలు అయిన బీజేపీ ,టీడీపీ ,కాంగ్రెస్ ,విపక్ష రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నేతలు ,మాజీ ఎమ్మెల్యేల దగ్గర …
Read More »నేడే కాకతీయ మెగాటెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన ..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ” కాకతీయ మెగాటెక్స్టైల్ పార్కు ” నకు సంగెం, గీసుగొండ మండలాల సరిహద్దులో సీఎం కేసీఆర్ ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ స్థాయిలోనే అతిపెద్ద వస్త్రఉత్పత్తుల కేంద్రంగా గుర్తింపు పొందనున్న ఈ టెక్స్టైల్ పార్కు వరంగల్రూరల్ జిల్లాలో సుమారు 2వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతోంది. సంగెం మండలం చింతలపల్లి సరిహద్దులో ఏర్పాటు చేస్తున్న టెక్స్టైల్ పార్కుతోపాటు వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట …
Read More »సంగారెడ్డిలో జర్నలిస్టుల కోసం వెల్నెస్ సెంటర్….
వచ్చే నెల సంగారెడ్డిలో జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం వెల్నెస్ సెంటర్ను ప్రారంభిచనున్నట్లు మంత్రి హరీశ్ రావు ఉద్ఘాటించారు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ను మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 10 పడకల డయాలసిస్ కేంద్రం ప్రారంభమవడం సంతోషంగా ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో 6 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవని మంత్రి …
Read More »సిరిసిల్లలో 20 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం..కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 20 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఇవాళ పర్యటించారు. ఫిజికల్ డైరెక్టర్ గొట్టె అంజయ్య పదవి విరమణ కార్యక్రమంలో, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహిళా ఆర్గనైజర్ రేణుక, జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ ఆకునూరి శంకరయ్య ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి… పిల్లలకు చదువుతో పాటు ఆటలపోటీలు కూడా …
Read More »రేపు వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్
రేపు వరంగల్ రూరల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. రేపు మ.2.20 గంటలకు ప్రగతి భవన్ నుంచి సీఎం బయలుదేరనున్నారు. మ.2.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. మ.2.30 గంటలకు హెలికాప్టర్లో వరంగల్ రూరల్ జిల్లాకు బయలుదేరుతారు. మ.3.30 గంటలకు గీసుకొండ మండలం శాయంపేట గ్రామానికి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. అనంతరం కాజిపేట్ ఆర్వోబీకి సీఎం శంకుస్థాపన చేస్తారు. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తారు. …
Read More »జర్నలిస్టుల కోసం వెల్నెస్ సెంటర్.. మంత్రి హరీశ్
వచ్చే నెల సంగారెడ్డిలో జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం వెల్నెస్ సెంటర్ను ప్రారంభిచనున్నట్లు మంత్రి హరీశ్ రావు ఉద్ఘాటించారు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ను మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 10 పడకల డయాలసిస్ కేంద్రం ప్రారంభమవడం సంతోషంగా ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో 6 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవని మంత్రి …
Read More »పోలీస్ అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళి
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు సీఎం కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వారి సేవలను స్మరించుకున్నారు. ప్రజల మన, ధన, ప్రాణ రక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడిన పోలీసు అమరుల సేవలను జాతి ఎన్నటికీ మరువదన్నారు. అమర పోలీసుల స్ఫూర్తితో పోలీసు ఉద్యోగులు తమ విధి నిర్వహణకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అమరులైన పోలీసు కుటుంబాలను ఆదుకోవడానికి, వారి …
Read More »ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ..
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపి కబురును అందించింది .అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగాఖాళీగా ఉన్న పలు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ ను ఈ రోజు సాయంత్రం విడుదల చేసింది .రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేసే టీఎస్పీఎస్సీ మొత్తం 8,792 టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.ఇందులో 5415 ఎస్జీటీలకు, 1941 స్కూల్ అసిస్టెంట్లకు, 1011 లాంగ్వేజ్ పండిట్లకు, 416 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, …
Read More »