తెలంగాణ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి త్వోరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారనే వార్త అటు ఏపీ ,ఇటు తెలంగాణ రాష్ట్రలల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ను పార్టీలోకి ఆహ్వానించింది తానేనని ఆయన తెలిపారు. తెలంగాణలో టీడీపీ లేదని… అందుకే కాంగ్రెస్ లోకి రావాలని రేవంత్ ను తానే కోరానని వీహెచ్ …
Read More »అండర్వేర్లో 19లక్షల రూపాయల బంగార బిస్కెట్లు..
కస్టమ్స్ అధికారులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా…బంగారం అక్రమ రవాణా మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగారూ.19 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను లో దుస్తుల్లో పెట్టుకుని వచ్చిన ఓ వ్యక్తిని శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జెద్దా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఆ వ్యక్తిని తనిఖీ చేయగా అండర్ వేర్లో మూడు బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. అండర్వేర్కు ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబులో బంగారు బిస్కెట్లను దాచుకున్నాడు. 612.5 గ్రాముల …
Read More »అందరూ సమన్వయంతో పని చేయాలి… మంత్రి కడియం
వరంగల్ రూరల్ జిల్లాలో రేపు సీఎం కేసీఆర్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన చేయనున్న సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభ ఏర్పాట్లలో భాగంగా సభా వేదికను ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి పరిశీలించారు. వేదిక వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ …రేపు వరంగల్ కు సంబంధించి 4 ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో 11వేల కోట్ల పెట్టుబడులు …
Read More »పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి..!
పోలీసు అమర వీరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలోని అన్నెపర్తి వద్ద గల పన్నెండవ బెటాలియన్లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు.సమాజ క్షేమం కోసం పోలీసులు తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతరని కొనియాడారు. పోలీస్ అమరవీరుల కుటుంబసభ్యుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని …
Read More »వైద్య ఆరోగ్యశాఖలో 8003 పోస్టులు..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు నియామకాలు చేపట్టబోతోంది . మొదటగా డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, పరిపాలన విభాగం సిబ్బంది వంటి 8003 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలోనే భర్తీ చేయడానికి సిద్ధమైంది. వీటిని భర్తీ చేసే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇస్తారు. తర్వాత ఈ 8003 పోస్టులను TSPSC ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీ ప్రతిపాదనల ఫైలు సీఎం కేసీఆర్ దగ్గరకు చేరింది. భర్తీ …
Read More »రేవంత్ రెడ్డి చేరికను ఖాయం చేసిన కాంగ్రెస్ నేతలు ..
తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారైంది .అందుకు తగ్గట్లే ఇటు టీడీపీ పార్టీకి చెందిన నేతలు రేవంత్ రెడ్డి పై ఎదురుదాడికి దిగుతుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరపున నేతల మద్దతు రేవంత్ రెడ్డికి క్రమక్రమంగా పెరుగుతుంది . ఈ నేపథ్యంలో ఇటీవల దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో వరంగల్ అర్బన్ జిల్లాలో మడికొండలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ …
Read More »సిరిసిల్లలో పాస్పోర్ట్ మేళా..!
రాష్ట్ర౦లో పాస్ పోర్టు కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు పాస్ పోర్టు మేళాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా జిల్లాల్లోని ప్రజలకు అక్కడే సెంటర్లను ఏర్పాటు చేసి పాస్ పోర్టులను ఇస్తున్నారు. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, కామారెడ్డి జిల్లా ప్రజల కోసం బుధవారం (అక్టోబర్-25), గురువారాల్లో(అక్టోబర్-26) ప్రత్యేక పాస్పోర్టు సేవల శిబిరాన్ని నిర్వహించనున్నారు. సిరిసిల్లలోని పొదుపు భవన్లో ఈ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ప్రాంతీయ పాస్పోర్టు అధికారి …
Read More »ఓరుగల్లు లో అపూర్వ ఘట్టం రేపే..!
తెలంగాణ రాష్ట్ర౦లో వరంగల్ దశను, దిశను మార్చే అపురూప సందర్భం. మునుపెన్నడూలేని మధురఘట్టం. తెలంగాణ పునర్నిర్మాణంలో వరంగల్ తన పూర్వ చారిత్రక వైభవాన్ని దేదీప్యమానం చేసుకోబోయే దృశ్యం. పడావు పడ్డ పారిశ్రామిక రంగానికి కొత్త చిగుళ్లు తొడుక్కునే అజరామర కీర్తిపతాకం. తెలంగాణ సర్కార్ చిత్తశుద్ధికి, దార్శనికతకు నిలువెత్తు సాక్ష్యం. పారిశ్రామికంగా, మౌలికపరంగా వరంగల్ దేశ పటంపై సమున్నతంగా నిలబెట్టే సువర్ణావకాశం. తెలంగాణకే తలమానికంగా వరంగల్ భవిష్యత్ దర్శినికి ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »రేవంత్ రెడ్డికి అసెంబ్లీ స్థానం ఖరారు చేసిన కాంగ్రెస్ ..
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి .ఈ క్రమంలో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వచ్చే నెల తొమ్మిదో తారీఖున కానీ లేదా డిసెంబర్ తొమ్మిదో తారీఖున కానీ టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి . అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ పోటి చేసే అసెంబ్లీ …
Read More »23న రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్..!
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరుగనున్నది. మంత్రివర్గ సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలతో కూడిన ఎజెండాను అధికారులు రూపొందిస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు పెండింగ్ అంశాలన్నింటినీ ఈ క్యాబినెట్ సమావేశం ముందుకు తీసుకొస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దాదాపు 30 అంశాలకు పైగా ఎజెండాలో ఉండే అవకాశం ఉన్నది. నీటిపారుదలశాఖలో పోస్టుల సృష్టిపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. …
Read More »