తెలంగాణ ఉద్యమంలో నీళ్ళు , నిధులు ,నియామకాలే లక్ష్యంగా జరిగిన పోరాటాల ఫలితంగా ఏర్పడిన స్వరాష్ట్రం లో తొలిసారిగా అధికారం చేపట్టిన అదికార టీఆర్ఎస్ పార్టీ గత మూడున్నర సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే . అందులో భాగంగా లక్ష కొలువులు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ …
Read More »ఆ 25 మందితో కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ …
తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని వార్తలు వస్తోన్న సంగతి విదితమే .అందులో భాగంగా ఇప్పటికే కోడంగల్ నియోజక వర్గానికి చెందిన టీడీపీ నేతలు ,రేవంత్ రెడ్డి అనుచవర్గం అంతా రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళుతున్నారు అని తెల్సి అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీలోకి నిన్న మంత్రులు కేటీఆర్ ,ఈటల …
Read More »మనసున్న మారాజు ” మంత్రి కేటీఆర్”
తెలంగాణ రాష్టం లో గత మూడున్నర సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తనదైన శైలిలో ముందుకెళ్తున్న మంత్రి కేటీఆర్, తన నియోజకవర్గ ప్రజలకు ఏచిన్న కష్టమొచ్చినా అండగా నిలుస్తున్నారు. తన వద్దకు వచ్చే అభాగ్యులకు తానున్నాంటూ భరోసా ఇస్తున్న ఆయన, ఏడాది క్రితం పర్యటనలో తన గోడు వెల్లబోసుకున్న ఓ వృద్ధురాలికి ఇల్లు కట్టించి,” మనసున్న మారాజు ” అనిపించుకున్నారు. ఆ ఇల్లు పూర్తి కాగా, నేడు సందర్శించేందుకు …
Read More »హైదరాబాద్ హోటల్లో పేకాట.. వ్యభిచారంలో ..టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు…
హైదరాబాద్లోని మారియట్ హోటల్లో పేకాట దందా కొనసాగింది. ఈ నక్షత్ర హోటల్లో ఏకంగా 15 గదులను బుక్ చేసి పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున పక్కా సమాచారంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం హోటల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 38 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.23 లక్షల నగదు, …
Read More »టీడీపీ నుండి రేవంత్ సస్పెండ్ ..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ లో జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం చాలా రసవత్తరంగా జరిగింది .ఉదయం పదకొండున్నర గంటలకు జరిగిన ఈ భేటీ లో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ,మాజీ మంత్రి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహుల మద్య వార్ కొనసాగింది అని సమాచారం . ఈ భేటీ అనంతరం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ …
Read More »వ్యవసాయ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన TSPSC ..
తెలంగాణ రాష్ట్రంలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై టీఎస్పీఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇందుకు అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 13, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టు: అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఖాళీలు: 851 జాబ్ లొకేషన్: తెలంగాణ చివరి తేదీ: అక్టోబర్ 31, 2017 పే స్కేల్: రూ.22460-రూ.66330/ఒక నెలకు విద్యార్హత: అగ్రికల్చర్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (నాలుగున్నర సంవత్సరాల కోర్సు), డిప్లోమా ఇన్ ఇంజనీరింగ్/బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్) పూర్తి చేసి …
Read More »బీసీలకు సీఎం కేసీఆర్ కానుక
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని బీసీలకు కానుక ప్రకటించారు. బీసీలకు రాయితీ రుణాల కోసం రూ.102.8 కోట్లు మంజూరు చేశారు. దీనికి సంబంధించిన దస్త్రంపై శుక్రవారం సీఎం సంతకం చేశారు. ఈ రుణాల వల్ల 12,218 మంది బీసీలకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేల హర్షం వ్యక్తం చేశారు .రాయితీ రుణాల నిధుల మంజూరు పట్ల తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, రోడ్డు,రవాణ, భవనాలశాఖ …
Read More »గవర్నర్ నరసింహన్ ఇంట్లో విషాదం ..
అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా పనిచేస్తోన్న ఈఎస్ఎల్ నరసింహన్ ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది .ఈ క్రమంలో గవర్నర్ నరసింహన్ మాతృమూర్తి విజయలక్ష్మి (94)కన్నుమూశారు . గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్లు హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి .గవర్నర్ మాతృమూర్తి విజయలక్ష్మీ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు …
Read More »కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రితో రేవంత్ రెడ్డి భేటీ …
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి దాదాపు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖరారైంది .అందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ భవన్ లో జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఆయన తెలుగు తమ్ముళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేశారు . ఈ భేటీ ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ,ప్రస్తుత ఎమ్మెల్యే …
Read More »టీటీడీపీకు బిగ్ షాక్ -టీఆర్ఎస్ లోకి రేవంత్ అనుచరవర్గం ..
తెలంగాణ టీడీపీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ప్రకంపనలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి .అందులో భాగంగా దీనిపై ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ పోలిట్ బ్యూరో భేటీ జరిగింది.ఈ భేటీ ఇరు వర్గాల నేతల మధ్య వార్ జరిగినట్లు సమాచారం . ఉదయం పదకొండున్నర కి రాష్ట్ర రాజధాని మహానగరం …
Read More »