తెలంగాణరాష్ట్ర వ్యవసాయశాఖ సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఈ రోజు బుధవారం వనపర్తి జిల్లాలో పర్యటించారు. వనపర్తిలో స్థానికంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. 155 మంది లబ్దిదారులకు మంత్రి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం వారితో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం సీఎం సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. అదేవిధంగా వనపర్తి వ్యవసాయ మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
Read More »మంత్రి కేటీఆర్ ను కల్సిన వర్ధన్నపేట పుర నూతన పాలకవర్గం
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కల్వకుంట్ల తారకరామారావుని తెలంగాణ భవన్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ లతో పాటు మర్యాద పూర్వకంగా కలిసిన వర్ధన్నపేట మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సభ్యులు. టిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు. అనంతరం మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ ఘన విజయాలను సొంతం చేసుకోవడానికి నాయకత్వం …
Read More »సీఎం కేసీఆర్ ను కల్సిన మంత్రి మల్లారెడ్డి
వైద్య రంగంలో అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందించే మల్లారెడ్డి హెల్త్ సిటీలో ఇప్పుడు అంకాలజీ విభాగం మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ రి సార్చ్ ఇన్స్టిట్యూట్ జనవరి 30న జరగబోతున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి బంగారు తెలంగాణ నిర్మాత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆహ్వాన పత్రికను అందజేసిన తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మరియు మంత్రి కుమారుడు హెల్త్ సిటీ చైర్మన్ …
Read More »మోదీకి ప్రత్యామ్నాయం: కేసీఆర్ కొత్త భూమిక!
ప్రధాని మోదీకి దీటైన ప్రతిపక్షం జాతీయ స్థాయిలో సిద్ధం కాగలదా అన్నది ఇప్పుడు ప్రజలముందున్న ప్రశ్న. మోదీ, అమిత్ షాల గురించి ప్రజలకు తెలుసు. వారిద్దరూ భావోద్వేగాలు కల్పించే అంశాలు తప్ప మరేమీ మాట్లాడరనీ, వారి వల్ల దేశ ఆర్థిక ప్రగతిలో పెద్దగా మార్పు ఉండదనీ తెలుసు. అయినప్పటికీ, బలమైన ప్రత్యామ్నాయం లేకపోతే, మోదీ వైపే ప్రజలు మొగ్గు చూపించవచ్చు. ఈ నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ …
Read More »కమిషన్ చైర్మన్ పదవి అని కాకుండా బాధ్యతతో పని చేస్తున్నా
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ కు సంబంధించిన సావనీర్,2018-19ఏడాది కమిషన్ పనితీరు,ఈ ఏడాది డైరీ ఆవిష్కరణ పబ్లిక్ గార్డెన్లోని ప్రియదర్శిని ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొప్పుల ఈశ్వర్,మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు.తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకకు కమిషన్ సభ్యులు,కమిషన్ సెక్రటరీ కరుణాకర్,ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ సెక్రటరీ అజయ్ మిశ్రా,బుద్ధవనం ప్రాజెక్టు …
Read More »సాంకేతిక రంగంలో హైదరాబాద్ మరో ముందడుగు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ సాంకేతికరంగంలో మరో అడుగేసింది. హైదరాబాద్ వేదికగా గూగుల్ క్లౌడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ)ని ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా ఏర్పాటుచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలకు సాంకేతికరంగంలో అత్యాధునిక సేవల్ని అందించేందుకు ఈ కేంద్రం సాయపడుతుందని టెక్ మహీంద్రా ఓ ప్రకటనలో పేర్కొన్నది. క్లౌడ్ బదిలీ సేవలు, గూగుల్ క్లౌడ్లో పలు సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ కేంద్రం …
Read More »యూసఫ్ గూడలో బస్సు కింద పడి యువతి దుర్మరణం…!
యూసఫ్గూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ యవతి దుర్మరణం పాలైంది. వివరాలు… సాయిదీపికా రెడ్డి అనే యువతి ఓ రియల్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోంది. విధుల్లో భాగంగా మంగళవారం యాక్టివాపై పంజాగుట్ట నుంచి యూసఫ్గూడకు బయల్దేరింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొట్టడంతో… స్కూటీ చక్రాల కింద నలిగిపోయింది. ఈ ఘటనలో సాయిదీపిక అక్కడిక్కడే మృతి చెందింది. కాగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు …
Read More »వార్ వన్ సైడ్..మేయర్ పదవులన్నీ టీఆర్ఎస్కే
తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 9 కార్పోరేషన్ల సొంతం చేసుకుంది. మొత్తం తొమ్మిది కార్పొరేషన్లలో మేయర్ల ఎన్నిక ఈరోజు సోమవారం పూర్తి అయింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. టీఆర్ఎస్ సొంతం చేసుకున్న మేయర్ల జాబితా ఇలా ఉంది. 1. రామగుండం – బంగి అనిల్ కుమార్(మేయర్) 2. నిజాంపేట – కొలను నీలా రెడ్డి(మేయర్) 3. పీర్జాదిగూడ …
Read More »మున్సిపాలిటీకోసం జాతీయ పార్టీలు సిల్లీపనులు..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు జాతీయ పార్టీలైన కాంగ్రెస్,బీజేపీపై నిప్పులు చెరిగారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయి. పేరుకు ఢిల్లీ పార్టీలు చేసేవన్ని పనికిమాలిన పనులు అని ధ్వజమెత్తారు. మేడ్చల్, నేరేడుచర్లలోనూ టీఆర్ఎస్సే గెలుస్తుందన్నారు. 10 కార్పొరేషన్లలోనూ తామే గెలుస్తున్నాం. కాంగ్రెస్కు 4, బీజేపీ 2, ఎంఐఎంకు 2 మున్సిపాలిటీలు మాత్రమే …
Read More »తెలంగాణ ప్రభుత్వానికి శుభవార్త ..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు శుభవార్తను తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటి నుండో కొత్త సచివాలయం నిర్మించాలని అనుకుంటున్న సంగతి విదితమే. ఈ క్రమంలో కొత్త సచివాలయం డిజైన్లు,ప్రణాళికల రూపకల్పనపై తుది నిర్ణయం తీసుకోవడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్ల ప్లాన్ ,బడ్జెట్ పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఫిబ్రవరి పన్నెండో తారీఖులోపు …
Read More »