Home / TELANGANA (page 569)

TELANGANA

ఎల్వీప్రసాద్‌ కంటి ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హారీష్

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు సిద్దిపేట జిల్లాలో అర్భన్ మండలం నాగులబండ లో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేటలో ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇందుకు జీఎన్‌ రావు, పార్థసారథికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఇంత మంచి కంటి ఆస్పత్రిని అందరూ వినియోగించుకోవాలని …

Read More »

టీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం కట్టండి..!!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బోడుప్పల్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ..”తెలంగాణ తెచ్చిన పార్టీ టీఆర్ఎస్. ఆరేళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన … నడిపిస్తున్న పార్టీ టీఆర్ఎస్. అందుకే అభివృద్ధి చేసే పార్టీకి పట్టం కట్టండి. ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త. కానీ ఇప్పుడు కరెంటు పోతే వార్త. పవర్ హాల్ …

Read More »

కాంగ్రెస్ నేతలపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్..!!

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్ర్తెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ” ఆరవై ఏళ్లలో ఏనాడు కూడా పట్టణాల అభివృద్ధికై ఆలోచించలేదు. ఎలాంటి పథకాలను అమలు చేయలేదు. కాంగ్రెస్ హాయాంలో తెలంగాణ అభివృద్ధికై చేసింది శూన్యం అని …

Read More »

ఉన్నతాధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్

ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 8 వరకు మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్ హర్ మహేష్ దత్ …

Read More »

మేడారంలో భక్తుల జాతర

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం జాతర వచ్చే నెల ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి మొదలు కానున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం ఇప్పటికే పలు ఏర్పాట్లను పూర్తి చేసింది.ఈ క్రమంలో మేడారంలో వనదేవతలు సమ్మక్క,సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు ఈ మహా మేడారం జాతర జరగనున్నది. అయితే ఆదివారం ఒక్కరోజే మొత్తం …

Read More »

దావస్ కు మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ లోని దావస్ నగరంలో ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనడానికి వెళ్లనున్నారు. ఆదివారం ఉదయం మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగరం నుండి బయలు దేరి వెళ్లారు.నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం …

Read More »

అభివృద్ధి కోట మానుకోట

మహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ గారు తెరాస ఎన్నికల ఇంచార్జి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారితో కలిసి 06, 26, 25 వార్డులలో పర్యటించి తెరాస మున్సిపల్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు..   ఈ సందర్భంగా ఆయా వార్డుల నుండి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ గారికి స్వాగతం పలికారుఈ సందర్భంగా *ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ గారు …

Read More »

వృక్ష రక్షకుడు – హరిత ప్రేమికుడు

దేశంలో అపార్ట్‌మెంట్‌ సంస్కృతి వెర్రితలలు వేసింది. ఈ అపార్ట్‌ మెంట్లలో చెట్లకు స్థానం లేదు.ఇరుకుగా ఉండే అపార్ట్‌మెంట్లలో కుండీల్లో చిన్న చిన్న పూలమొక్కలు వేసుకోవడం తప్ప చెట్టు, దాని హాయి అన్న ఊసే లేకుండా పోయింది. ఇక జాతీయ రహదారులు వచ్చాక రోడ్ల పక్కన చెట్టు అన్నది కనిపించకుండా పోయింది. ఫలితంగా గ్రీష్మతాపం పెరిగి, యాభై డిగ్రీల ఎండను చూస్తున్నాం. పాతిక ముప్ఫయి ఏండ్లక్రితం హైదరాబాద్‌ లాంటి నగరాల్లో వాతావరణం …

Read More »

ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మంత్రి హారీష్ ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డిలో మంత్రి హారీష్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”35 కోట్లు సంగారెడ్డి‌ మున్సిపాలిటీ ‌అభివృద్దికి మంజూరయ్యాయి.పోతిరెడ్జి పల్లిలోని ఐదు సంగారెడ్డిలో కలిసాయి. ఈ ఐదు వార్డులు బాగా అభివృద్ధి చెందాలి.మున్సిపాలిటీ లో ఉంటే నిధులు ఎక్కువ వస్తాయి.ఇక్కడ ఎమ్మెల్యేకు మాటలకు ఎక్కువ. చేతలకు తక్కువ. ఆయనచేతల్లో‌ఏమీ లేదు. …

Read More »

హైదరాబాద్‌ కు అరుదైన గౌరవం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ క్రియాశీల (డైనమిక్‌) నగరాల జాబితాలో భాగ్యనగరం ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాలపై అధ్యయనం చేసిన ప్రముఖ స్థిరాస్తి అధ్యయన సంస్థ 2020కి గాను మోస్ట్‌ డైనమిక్‌ సిటీగా హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఈ మేరకు సిటీ మూమెంటం ఇండెక్స్‌-2020 జాబితాను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat