ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ సవరణ బిల్లుకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు లోక్ సభలో ఎంపీ నామా నాగేశ్వర్ రావు ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంపుపై.. అసెంబ్లీలో గతంలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు. రిజర్వేషన్ల పెంపుపై ప్రధానికి సీఎం కేసీఆర్ పలుమార్లు లేఖ రాశారని నామా గుర్తు చేశారు.ఈ రెండు అంశాలపై కేంద్రం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. ఆర్టికల్ 334లో పేర్కొన్న ఆంగ్లో ఇండియన్లపై …
Read More »ఖనిజ సంక్షేమ నిధులను ప్రాధాన్యతా రంగాలకు ఖర్చు చేయాలి..మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
జిల్లా ఖనిజ అభివృద్ధి నిధిలో ఉన్నటువంటి నిధుల ద్వారా జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లో అత్యంత ప్రాధాన్యత అంశాలకు ఖర్చు చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ మరియు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఖనిజ ఫౌండేషన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా ఖనిజ సంక్షేమ నిధి లో నిలువ ఉన్న …
Read More »నాగార్జున సాగర్ కు నేటితో 64ఏళ్లు
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు సాగునీరందించే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నేటితో ఆరవై నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. నాగార్జున సాగర్ డ్యాం కు ఇదే రోజున శంకుస్థాపన చేశారు. అప్పటి ఉమ్మడి ఏపీ.. ఇప్పటి ఏపీ,తెలంగాణలను సస్యశ్యామల చేసేందుకు సరిగ్గా ఆరవై నాలుగేళ్ల కిందట అంటే 1955 డిసెంబర్ పదో తారీఖున అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ శంకు స్థాపన చేశారు. ఆ …
Read More »నెరవేరిన సీఎం కేసీఆర్ హామీ
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన కార్మికులు,ఉద్యోగులతో ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హైదరాబాద్ మహానగరంలో ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కార్యాలయంలో భేటీ అయిన సంగతి విదితమే. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. మధ్యాహ్నాం లంచ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు పలు హామీల వర్షం కురిపించారు. అందులో భాగంగా మహిళ ఉద్యోగులకు రాత్రి పూట ఎనిమిది గంటల వరకు విధులు …
Read More »ఆదర్శంగా నిలిచిన జగిత్యాల కలెక్టర్
తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. లంచం తీసుకున్నా తన పని చేయడం లేదని ఒక రైతు చేసిన ఫిర్యాదుపై జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ స్పందించారు. కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన నర్సయ్య అనే రైతు తన పేరు మీద ఉన్న భూమికి పట్టా ఇవ్వాలని వీఆర్ఏ మహేష్ కు రూ పదివేలు ఇచ్చాడు. అయిన కానీ పట్టా ఇవ్వడం లేదని కలెక్టర్ …
Read More »దిశ కేసులో మరో మలుపు..?
తెలంగాణతో పాటుగా యావత్తు దేశంలోనే సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం.. హత్య కేసుల్లో నిందితులైన ఆరీఫ్,శివ,చెన్నకేశవులు,నవీన్ లను పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా ఎన్కౌంటర్ చేసిన సంగతి విదితమే. అయితే దిశ కేసులో మరో మలుపు తిరిగింది. దిశ కేసులో మరో కీలకమైన అంశం తెరపైకి వచ్చింది. ఆరిఫ్ ఇరవై ఆరు ఏళ్లుండగా .. శివ,నవీన్,చెన్నకేశవులకు ఇరవై ఏళ్లు ఉంటాయని సీపీ సజ్జనార్ ప్రకటించారు. అయితే వారిలో ఇద్దరు మైనర్లున్నారని తల్లిదండ్రులు …
Read More »మహేష్ మెలోడీ సాంగ్ వచ్చేసింది..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా లేడీ అమితాబ్ విజయశాంతి ప్రత్యేక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా చిత్ర బృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. గత కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ కు అద్భుతమైన స్పందన రాగా.. తాజాగా ఇవాళ రెండో పాటకు …
Read More »మంత్రి కేటీఆర్ తో సౌదీ అరేబియా రాయబారి భేటీ
సౌదీ అరేబియా రాయబారి సౌద్ బిన్ మహ్మద్ అల్ సతీ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో సోమవారం భేటీ అయ్యారు. తెలంగాణ హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీతో పాటు మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎ.కె ఖాన్,పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా అద్భుతమైన ప్రగతి సాధించిందని, ఇక్కడ అనేక రంగాల్లో …
Read More »ఉల్లి సాగుకు ప్రోత్సాహం అందించండి..మంత్రి నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో కూరగాయల సాగును మరింత పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అలాగే ఉల్లిసాగును కూడా ప్రోత్సహించాలని మంత్రి నిరంజన్రెడ్డి అధికారులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ , సహకార, ఉద్యానశాఖలపై సమీక్ష నిర్వహించి అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. కూరగాయల సాగును పెంచాలని సూచించిన మంత్రి… పత్తి కొనుగోలు కేంద్రాలను తరచూ సందర్శించాలన్నారు. సీసీఐ కొనుగోలు …
Read More »హ్యాట్సాఫ్ టూ కేసీఆర్.. అసెంబ్లీలో సీఎం జగన్
మహిళలపై అత్యాచారాలకు చట్టాలు ఎన్ని వున్నా వాటి వల్ల ఎంత ఉపయోగం అన్న విషయం మాత్రం అనుమానమేనని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అసెంబ్లీలో తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మహిళా బిల్లుపై ఆయన మాట్లాడుతూ నిర్భయ అత్యాచారం కేసు జరిగి ఎంత కాలమైంది, ఇంతవరకు ఆ కేసులో తీసుకున్న చర్యలు నిరుత్సాహంగానే వున్నాయన్నారు. దిశ హత్యాచార సంఘటనలో తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్యకు హ్యాట్సాఫ్ అన్నారు. ఆడపిల్లల …
Read More »