Home / TELANGANA (page 601)

TELANGANA

ప్రియాంక హత్యకేసు నిందితుడి తల్లి తన కొడుకును ఏం చేయాలని పోలీసులను కోరిందో తెలుసా.?

ప్రియాంక  హత్యకేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు తల్లి జయమ్మ మీడియా తో మాట్లాడుతూ తన కొడుకు ఇలాంటి పని చేశాడని తెలిసి పరువు పోయిందన్న బాధతో  తన భర్త ఆత్మహత్యకు యత్నించాడని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్‌ ప్రియాంకారెడ్డి హత్య కేసును పోలీసులు కేవలం 24 గంటల్లో చేధించిన  విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులు.. ఏ-1 మహమ్మద్‌ ఆరిఫ్‌ (26), ఏ-2 …

Read More »

పాపం.. ఎన్నో పశువులకు వైద్యం చేసింది కానీ.. మనుషుల్లోని పశువులను గుర్తించలేకపోయింది !

తాజాగా జరిగిన ప్రియాంక రెడ్డి ఘటన దేశవ్యాప్తంగా అందరినీ కలిచి వేస్తోంది. ఎంతోమంది దీనిపై మానవీయంగా స్పందిస్తూ తమ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో పశువులకు వైద్యంచేసిన ప్రియాంక రెడ్డి మనుషుల్లోని పశువులను గుర్తించలేకపోయింది. నాకు భయం అవుతుంది పాప కొద్దిసేపు మాట్లాడు అంటూ చెల్లి తో మాట్లాడిన చివరి ఆడియోలను వింటున్న వారికి మనసు కలిచివేస్తోంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో నేడు ప్రస్తుత సమాజంలో …

Read More »

పర్యావరణ రక్షణలో కార్పోరేట్ కంపెనీలు, ఐ.టీ సంస్థలు భాగస్వామ్యం కావాలి

పర్యావరణ రక్షణలో కార్పోరేట్ సంస్థలు, ఐ.టీ కంపెనీలు భాగస్వామ్యం కావాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఐ.టీ కారిడార్ లో ఉన్న కొత్తగూడ బొటానికల్ గార్డెన్ లో ప్రముఖ ఐటీ కంపెనీ డెలాయిట్ నిర్వహించిన ఇంపాక్ట్ డే కార్యక్రమంలో మంత్రితో పాటు అటవీ అభివృద్ది కార్పోరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరి జీవన విధానంలో నీటి సంరక్షణ, మొక్కల పెంపకం …

Read More »

నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం..మంత్రి తలసాని

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణమైన హాత్యకు గురైన సంగతి విదితమే. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ”షాద్ నగర్లో జరిగిన ఘటన చాలా బాధాకరమైనదన్నారు. బాధితురాలి కుటుంబానికి చెందిన ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఆయన అన్నారు.ఈ …

Read More »

డాక్టర్‌ ప్రియాంకరెడ్డి దారుణ ఘటనపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్..!!

తెలంగాణ రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ సమీపంలో జరిగిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డి దారుణమైన హత్య సంఘటనపై రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ తన అధికారక సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా స్పందించారు.వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డిమృతిపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఇలాంటి దారుణమైన ఘటనకు పాల్పడిన మానవ రూపంలో …

Read More »

కొత్త గ్రామపంచాయతీలకు దశల వారీగా సొంత భవనాలు..!!

కొత్త గ్రామపంచాయతీలకు దశల వారీగా సొంత భవనాలు నిర్మించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్(ఆర్ జీఎస్ఏ) పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రూ.100 కోట్లతో గ్రామపంచాయతీలకు కొత్తగా భవనాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణాల ప్రతిపాదనల తయారీలో కొత్తగా ఏర్పాటైన గ్రామపంచాయతీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భూమి లభ్యత ఉండి, సొంత భవనాలు లేని గ్రామాలకు …

Read More »

తెలంగాణ ఆర్టీసీపై సీఎం కేసీఆర్ మరో ముందడుగు

ఆర్టీసీ సమ్మె విరమించిన తెలంగాణ ఆర్టీసీ సిబ్బందిని ఈ రోజు శుక్రవారం నుంచి విధుల్లోకి రావాలని ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి విదితమే. అంతేకాకుండా సమ్మె కాలంలో మరణించిన కార్మిక కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగమిస్తానని కూడా ప్రకటించారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై మరో ముందడుగు వేశారు. ఇందులో భాగంగా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో ఉన్న మొత్తం 97 డిపోల నుంచి ఐదుగురు …

Read More »

తెలంగాణ ఆర్టీసీ చార్జీలు పెంపు

తెలంగాణ రాష్ట్రఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ మరోసారి అవకాశం కల్పించారు. ఆర్టీసీ కార్మికులు రేపు ఉదయం విధుల్లోకి చేరండని సూచించారు. అందరూ ఉద్యోగాల్లో చేరండని, హాయిగా ఉండడని చెప్పారు. ఎటువంటి షరతులు పెట్టమని, ఉద్యోగాల్లో కార్మికుల చేరండన్నారు. వచ్చే సోమవారం నుంచి ఆర్టీసీలో ఛార్జీల పెంపు ఉంటుందని తెలిపారు. కిలోమీటరుకు 20 పైసలు పెంచేందుకు ఆర్టీసీకి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు.సమ్మెలో చనిపోయిన కార్మికుల కుటుంబాల్లోని ఒకరికి ఆర్టీసీ లేదా ప్రభుత్వంలో ఉద్యోగం …

Read More »

హైటెక్‌సిటీ-రాయదుర్గం మెట్రో మార్గం ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వాసులుఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైటెక్‌సిటీ -రాయదుర్గం మెట్రో మార్గాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 1.5 కి.మీ. మార్గాన్ని హైటెక్‌సిటీలో ప్రారంభించి.. అక్కడినుంచి రాయదుర్గం వరకు మెట్రోలో అధికారులతో కలిసి మంత్రులు ప్రయాణించారు. మెట్రోరైలు కొత్తమార్గం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ మార్గంతో మెట్రోకు అదనంగా 40 వేలమంది ప్రయాణికులు …

Read More »

నేనున్నానంటున్న ఎమ్మెల్యే అరూరి

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ సపరెట్ రూట్. ఎవరు ఏ సమస్యలో ఉన్న కార్యకర్తనా.. నేతనా.. ఎవరా అని చూడరు. సమాచారమందితే చాలు అక్కడ వాలిపోతారు. గతంలో కాకితో కబురు పంపితే చాలు సమస్య అంటే నేనున్నానని వస్తారు అని వింటుంటాం. కానీ ఇప్పుడు అరూరి రమేష్ అదే నిజం చేస్తున్నారు. కాకితో కబురు పంపిన మీదగ్గరకు వస్తా.. మీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat