Home / TELANGANA (page 615)

TELANGANA

కర్ణాటక అమ్మాయికి మంత్రి కేటీఆర్ సాయం..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనకు తెల్సిందే. ఎవరన్నా కష్టాల్లో ఉన్నారంటే చాలు నేనున్నాను అని వెంటనే స్పందిస్తాడు. స్పందించడమే కాదు ఆ సమస్య పరిష్కారం కోసం తనవంతు పాత్ర పోషిస్తాడు మంత్రి కేటీ రామారావు. తాజాగా ఇప్పుడు ఇది పక్క రాష్ట్రాలకు కూడా చేరింది.ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన శిల్పారెడ్డి …

Read More »

ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని చేనేత రంగాన్ని ఆదుకోవడం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ వారంలో ఒకరోజు అదే సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. అయితే మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని గడ్డి అన్నారం మార్కెట్ లో అధికారులు,సిబ్బంది ,మార్కెట్ కమిటీ పాలకవర్గం వారంలో సోమవారం రోజు …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సింగూర్ నింపుతాం

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పుల్కల్ మండలం సింగూర్ లో 150 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, 141 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను,మరియు గ్రామా పంచాయతీ అభివృద్ధి కోసం కొత్తగా ట్రాక్టర్లను సర్పంచ్ లకు మంత్రి హరీష్ రావు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి …

Read More »

రైతుల ఖాతాలో జమ చేయండి

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” మార్కెట్ యార్డులలో.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పని చేసే హమాలీ ఛార్జీలు రైతుల ఖాతాలోనే నేరుగా జమచేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. జిల్లాలోని గోంగులూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హారీష్ రావు ఆకస్మికంగా తనిఖీ …

Read More »

పుస్తకం ఒక మంచి నేస్తం..మంత్రి హరీష్

పుస్తకం ఒక మంచి నేస్తమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట  జిల్లా కేంద్రంలోని 52 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పురస్కరించుకుని జిల్లా కేంద్ర గ్రంథాలయం లో ఏర్పాటుచేసిన గ్రంధాలయ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట గ్రంథాలయానికి గొప్ప చరిత్ర ఉందన్నారు.ఎంతోమంది ఈ గ్రంథాలయంలో తమ సందేహాలను నివృత్తి చేసుకొని గొప్ప వ్యక్తిగా ఎదిగారు అని అన్నారు. …

Read More »

తెలంగాణ బీజేపీ నేతలపై కర్నె ప్రభాకర్ ఫైర్

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నేతలు పద్ధతి పాడు లేకుండా చిల్లరగా మాట్లాడుతున్నారని శాసనమండలిలో విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను దేశవ్యాప్తంగా ఎలా అమలు చేయాలన్నదానిపై బీజేపీ కేంద్ర మంత్రులే తమతో టచ్‌లో ఉంటూ మాట్లాడుతున్నని అన్నారు. అలాంటిది ఇక్కడ బీజేపీకి చెందిన నేతలు దుర్మార్గంగా మాట్లాడుతున్నరని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో …

Read More »

కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం..!!

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న ప్రోటోకాల్ చట్టం అంతా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో రాసుకున్నవి. తెలంగాణలో సరికొత్త ప్రోటోకాల్ చట్టాన్ని తయారు చేయవాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.శాసన మండలి సమావేశం మందిరంలో విశేష అధికారుల కమిటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అధ్యక్షతన విశేష అధికార ల కమిటీ మొదటి సమావేశం జరిగింది. ముఖ్య అతిధి …

Read More »

దక్షిణ అమెరికాకు తెలంగాణ ఫార్మా ఉత్పత్తులు

దక్షిణ అమెరికా ప్రాంతాలకు తెలంగాణ నుంచి ఫార్మా ఉత్పత్తులు సరఫరా చేయాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ డల్లాస్, ఫోర్ట్ వర్త్ శాఖ ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ను కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న వినోద్ కుమార్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతూ బుధవారం డల్లాస్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా చాంబర్ ఆఫ్ …

Read More »

లబ్దిదారులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు అందజేత

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లి నియోజకవర్గంలో బాలానగర్,చిత్తారమ్మ బస్తీలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన మొత్తం 108డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రులు కేటీ రామారావు,సీహెచ్ మల్లారెడ్డి లు ప్రారంభించారు. ఈ ఇండ్లను అర్హులకు అందజేశారు. ప్రభుత్వం వీటిని మొత్తం రూ. 9.34 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ బొంతు రామ్మోహన్,స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More »

కనీస మద్దతు ధర ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..!!

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతి ధాన్యం గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న రాష్ట్రం భారతదేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ రోజు మీడియాతో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఆర్థిక భారం అయినా కూడా రైతును రాజుగా చూడాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు దూరదృష్టితో చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, 24 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat