హైదరాబాద్ నగరవాసులకు మంచినీటి సరఫరాలో జలమండలి పనితీరు అద్భుతమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. శనివారం ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి ఎండీ దానకిషోర్ తో కలిసి సనత్ నగర్ పైలెట్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. మరింత మెరుగైన మంచినీటి సరఫరా, మంచినీటి పొదుపు, వృథా నీటిని తగ్గించడం, లెక్కలోకి రాకుండా పోతున్న నీటిని తగ్గించడం కోసం మున్సిపల్ …
Read More »టీడీపీకి మరో ఎదురుదెబ్బ..పార్టీకి రాజీనాయా చేసిన మహిళ నేత
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ రాజీనామా చేశారు. ఆమెతో పాటుగా ఆమె తనయుడు డాక్టర్ మల్లిఖార్జున్ రెడ్డి సైతం టీడీపీకి గుడ్బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి , రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి అన్నపూర్ణమ్మ రాజీనామా చేయగా…ప్రాథమిక సభ్యత్వానికి, బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి పదవికి డాక్టర్ మల్లిఖార్జున్ రెడ్డి రాజీనామా చేశారు. తెలంగాణలో ప్రజలు తెలుగుదేశం పార్టీని …
Read More »నేడే తెలంగాణ మంత్రి వర్గం భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం ఈ రోజు శనివారం భేటీ కానున్నది. ఇందులో భాగంగా మధ్యాహ్నాం హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మూడు గంటలకు సమావేశం కానున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. ఇందులో ప్రధానంగా గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తోన్న ఆర్టీసీపై చర్చించనున్నారు. మొత్తం నలబై ఎనిమిది వేల మంది …
Read More »మనస్సున్న మా మంచి రామన్న
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో పేదరికంతో బాధపడుతున్న హమాలీ కూలీ గంగ నర్సయ్య వైద్యం కోసం మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. ఈ క్రమంలో నర్సయ్య కడుపులో పేగులకు ఇన్ ఫెక్షన్ సోకింది. ప్రాణాపాయం ఉంది. దీనికి ఆపరేషన్ …
Read More »కులాంతర వివాహాలకు మరింత సాయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులాంతర వివాహాలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని మరింత పెంచింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కులాంతర వివాహాం చేసుకున్నవారికి ప్రభుత్వం తరపున ఇప్పటి వరకు ఇచ్చే ప్రోత్సాహాకాన్ని రూ.50 వేల నుండి ఏకంగా మొత్తం రూ. 2.50 లక్షలకు పెంచింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా నిన్న శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో భాగంగా కులాంతర వివాహాలకు ఎంపికైన …
Read More »ప్రతిపక్షాలకు బుద్ధి రాలేదు
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నలబై మూడు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతున్నారు. అందుకే ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు భారీ తీర్పునిచ్చారు. అయిన కానీ ప్రతిపక్షాలకు బుద్ధి రాలేదు. ఉప ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టు అని …
Read More »మంత్రి హారీష్ రావుకి రూ.50 లక్షలు జరిమానా
వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నిన్న సిద్దిపేట జిల్లాలో దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించాలి.ఈ క్రమంలో దుబ్బాకలో మహిళలకు మెప్మా రుణాలు,చెత్త బుట్టలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరవ్వాలి. అయితే ఉదయం పదకొండు గంటలకు రావాల్సిన మంత్రి హారీష్ రావు నాలుగు గంటలు ఆలస్యంగా అక్కడికి వచ్చారు. వచ్చి రాగానే మంత్రి హారీష్ రావు …
Read More »హైకోర్టుకు ఆర్టీసీ నష్టాల అఫిడవిట్
తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా రాష్ట్ర ఆర్టీసీకి చెందిన సిబ్బంది సమ్మె చేస్తున్న సంగతి విదితమే. అయితే ప్రస్తుతం ఆర్టీసీ స్థితిగతులపై నివేదికను ఎండీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టుకు నివేదించారు. 2018-19లో రూ.644 కోట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించినట్లు ఆర్టీసీ అధికారులు హైకోర్టుకు తెలిపారు.హైదరాబాద్ మహానగరంలో బస్సులను నడిపినందుకు రూ.1,786 కోట్లను చెల్లించాల్సి ఉంది. కానీ రెండేళ్లల్లో కేవలం రూ.336 కోట్లను జీహెచ్ఎంసీ చెల్లించిందని చెప్పారు. …
Read More »గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన కళా తపస్వీ
టాలీవుడ్ సీనియర్ దర్శకుడు ,ప్రముఖ నిర్మాత,సీనియర్ నటుడు కళా తపస్వీ కె విశ్వనాథ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ప్రశంసించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకోసం అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను కళా తపస్వీ కె విశ్వనాథ్ స్వీకరించారు. ఇందులో భాగంగా ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో విశ్వనాథ్ ఒక మొక్కను నాటారు. …
Read More »వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన వివో తన వినియోగదారుల కోసం సరికొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రత్యేకతలు తెలుసుకుందాం. మోడల్ : వివో జెడ్1 ప్రో ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 9 పై ప్రాసెసర్ : స్నాప్ డ్రాగన్ 712 డిస్ ప్లే : 6.53 ఇంచులు రిజల్యూషన్ : 1080 x 2340పిక్సెల్స్ …
Read More »