తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఓటింగ్ జరిగింది. ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలయింది. మొత్తం ఇరవై రెండు రౌండ్లల్లో లెక్కించనున్నారు. అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగారు. ఇప్పటి వరకు …
Read More »మొదలైన హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఎంతో ఉత్సాహాంగా ఎదురుచూస్తున్న హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం ఇరవై రెండు రౌండ్ల ఎన్నికల కౌంటింగ్ జరగనున్నది. ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తరపున టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలో …
Read More »ఆదర్శ టౌన్ షిప్ గా కొల్లూరు.. మంత్రి కేటీఆర్
కొల్లూరులో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాంతాన్ని ఆదర్శ టౌన్ షిప్ తయారు చేస్తామని పురపాలక శాఖ మంత్రి కె టి రామారావు అన్నారు. ఇక్కడ నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, పేదలకు పక్కా గృహాల నిర్మాణంలో ఆదర్శంగా నిలుస్తాయని ఆయన తెలిపారు. ఇంత భారీ ఎత్తున ఒకే చోట పేదలకోసం పక్కా ఇళ్ల నిర్మాణం దేశంలో ఎక్కడా చేపట్టలేదని, కొల్లూరులో …
Read More »సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్..!!
సింగరేణి కార్మికులకు ఆ సంస్థ యాజమాన్యం శుభవార్త తెలిపింది. సింగరేణి సంస్థ లాభాలలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం సింగరేణి కార్మికులకు దీపావళి సందర్భంగా బోనస్ అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా సింగరేణి కార్మికులకు యాజమాన్యం బోనస్ను ప్రకటించింది. గతేడాది రూ.60,500 బోనస్ ఇవ్వగా ఈసారి మరింత ఎక్కువగా బోనస్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది ఒక్కో కార్మికుడికి రూ.64,700 బోనస్ ఇస్తున్నట్టు …
Read More »వరంగల్ సమగ్ర అభివృద్దే లక్ష్యం.. మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ మహానగరం సమగ్ర అభివద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ నగరం కొత్త మాస్టర్ ప్లాన్ చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని చెప్పారు. భవిష్యత్తు తరాల అవసరాలను తీర్చడం లక్ష్యంగా, వరంగల్ మహానగరం సరికొత్త తరహాలో అభివద్ధి జరిగేలా ‘వరంగల్ మాస్టర్ ప్లాన్– 2041’ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా, నగరంలో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా మాస్టర్ …
Read More »నిరుపేదలకు నిలువెత్తు గౌరవం డబుల్ బెడ్ రూం ఇళ్లు.. మంత్రి హరీష్
నిరుపేదలకు నిలువెత్తు గౌరవం డబుల్ బెడ్ రూం ఇండ్లు అని రాష్ట్ర ఆర్ధికశాఖమంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్ధిపడగ తండాలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈసందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇండ్లు లేని నిరుపేదలకు ఆత్మ గౌరవంతో బతకాలని డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు. దేశంలో మరెక్కడా ఇలాంటి …
Read More »ఎమ్మెల్యే ధర్మారెడ్డికి సీఎం కేసీఆర్ అభినందనలు
చాణక్య ఫౌండేషన్ సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో జాతీయ స్థాయిలో ఉత్తమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రూరల్ జిల్లాకి చెందిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గత నెల 26 వ తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి, పద్మభూషణ్ మురళి మనోహర్ జోషి గారి చేతుల మీదగా అవార్డు అందుకున్నారు. సందర్భంగా మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసారు. …
Read More »ఎంపీ రేవంత్ కు షాక్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మల్కాజ్ గిరి ఎంపె అనుముల రేవంత్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సీనియర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. అందులో భాగంగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే బేగంపేటలోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ ను ముట్టడించాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో రేవంత్ పై ఆపార్టీకి చెందిన సీనియర్లంతా గుర్రుగా ఉన్నారు. ఎవరికి చెప్పి రేవంత్ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు అని సీఎల్పీ సమావేశంలో …
Read More »తెలంగాణ హోమ్ శాఖ కార్యదర్శి మార్పు
తెలంగాణ రాష్ట్ర హోం శాఖలో రెండు కీలక పదవుల్లో మార్పులు జరిగాయి. అందులో భాగంగా రాష్ట్ర హోం శాఖ కార్యదర్శిగా రవిగుప్తాను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత జైళ్ల శాఖ డీజీ సందీప్ శాండిల్య బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రాజీవ్ త్రివేది ను నియమించింది. అయితే ప్రస్తుతం రవి గుప్తా తెలంగాణ అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్(టెక్నాలజీ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Read More »ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత పంతొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విధితమే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కార్మికుల డిమాండ్ల పరిశీలనకు ఆర్టీసీ ఈడీలతో కూడిన ఆరుగురు అధికారులతో పాటుగా హైకోర్టు సూచించిన ఇరవై ఒక్క అంశాలను అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీ ఒకటి రెండ్రోజుల్లో అధ్యయనం …
Read More »