తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు గుడి కట్టించనున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో తాను ఈ మేరకు చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలోని అవసరాల కోణంలో తాను మంత్రి హరీశ్రావుతో సఖ్యతగా ఉంటున్నట్లు తెలిపారు. త్వరలో ఓ సినిమా కూడా తీయబోతున్నట్లు …
Read More »మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని చూసిన వారికి ఊహించని షాక్ తగిలింది. మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ తెలిపింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని దాఖలైన అన్ని వ్యాజ్యాలను హైకోర్టు కోట్టేసింది. దీంతో త్వరలో రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు తదితర అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం …
Read More »సైదిరెడ్డి విజయం ఖాయం..మంత్రి జగదీశ్ రెడ్డి
ప్రశాంత వాతావరణంలో హుజూర్నగర్ ఉప ఎన్నికల పోలింగ్ జరిగిందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. పోలింగ్ అనంతరం మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయమని పేర్కొన్నారు. ఓటింగ్లో పాల్గొన్న ప్రజలకు ధన్యవాదాలు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచారు. హుజూర్నగర్ నియోజకవర్గం ప్రజలు అత్యధిక ఓటింగ్తో స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. …
Read More »రాష్ట్రంలో రూ.300 కోట్లతో టెక్నాలజీ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం..!!
తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.300 కోట్ల వ్యయంతో టెక్నాలజీ సెంటర్స్ (టీసీ)ను, ఎక్స్ టెన్షన్ సెంటర్స్ (ఈసీ)ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం తన నివాసంలో కేంద్ర, రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్, ఎమర్జింగ్ టెక్నాలజీతోపాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, వృత్తి నైపుణ్యాన్ని …
Read More »హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ దే విజయం..ఎగ్జిట్ పోల్స్
ఈ రోజు జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితాలపై యావత్ తెలంగాణ ప్రజానీకం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగి..ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటలవరకు 84.96 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా ఈ ఎన్నికల్లో మొత్తం 28 …
Read More »హుజుర్నగర్ ఉప ఎన్నిక.. మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్..!!
హుజుర్నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 85 శాతం పోలింగ్ నమోదైంది. ఈ క్రమంలోనే హుజూర్ నగర్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమన్నారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే ఆయన ట్వీట్ చేశారు. ఉపఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఎంతగానో కష్టపడ్డాయని.. కార్యకర్తలు, నేతల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని …
Read More »హైదరాబాద్ రోడ్ల నిర్వహణకు సమగ్ర రోడ్డ నిర్వహణ కార్యక్రమం
దీర్ఘకాలంగా నగర రోడ్ల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వినూత్నమైన కసరత్తు చేపట్టనున్నది. ఇందుకోసం జియచ్ యంసి సరికొత్త కార్యక్రమం చేపట్టనున్నది. కాంప్రెహెన్సీసివ్ రోడ్ మెయిటెనన్స్ (CRM) పేరుతో ప్రత్యేక కార్యక్రమం తీసుకుని, నగరంలోని ప్రధాన రోడ్ల నిర్వహాణ చేపట్టనున్నది. ప్రస్తుతం రోడ్ల నిర్వహాణతో పాటు పుట్ పాత్ నిర్మాణాలను వేర్వేరుగా నిర్వహిస్తున్నది. అయితే రోడ్లతోపాటు పుట్ పాత్ నిర్వహణ, రోడ్ల క్లీనింగ్, గ్రీనరీ నిర్వహాణ వంటి అన్ని …
Read More »చందానగర్ శ్రీ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి..!
హిందూ ధర్మ ప్రచారాయాత్రలో భాగంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని జలవిహార్ రామరాజు నివాసంలో రెండు రోజులుగా శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు చేస్తూ, వివిధ ఆలయాలను దర్శిస్తున్నారు. ఇవాళ స్వామివారు చందానగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో స్వామివారు పాల్గొన్నారు. స్వామివారి ఆగమనం సందర్భంగా అర్చకులు, ఆలయ అధికారులు పూలవర్షం కురిపిస్తూ, …
Read More »పొంగిపొర్లిన పొరెడ్డిపల్లి గ్రామ చెక్ డ్యామ్..మంత్రి హరీష్ హర్షం..!!
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పొరెడ్డిపల్లి గ్రామ చెక్ డ్యామ్ పొంగి పోర్లుతున్నది. ఆలస్యంగానైనా వర్షాలు కురవడంతో వాగులు, కుంటలకు పూర్తిస్థాయిలో నీరు చేరింది. చాలా రోజుల తర్వాత పొరెడ్డిపల్లి చెక్ డ్యాం పొంగిపొర్లుతుండటంతో ఆ ప్రాంత రైతులు సంబురంతో గ్రామంలో పండుగ జరుపుకున్నారు. ఈ పండుగ కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుని ఆహ్వానించగా ఆదివారం మధ్యాహ్నం పొరెడ్డిపల్లి గ్రామానికి మంత్రి చేరుకుని గంగమ్మ తల్లికి ప్రత్యేక …
Read More »మన పట్టణాన్ని మనమే బాగుచేసుకుందాం..మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి మున్సిపాలిటీలో స్వచ్చ వనపర్తి కార్యక్రమాన్ని రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని అన్నారు. మన పట్టణాన్ని మనమే బాగుచేసుకుందామన్నారు. 15 రోజులలో పట్టణ రూపురేఖలు మారాలన్నారు. పరిసరాల పరిశుభ్రత మెరుగుపడాలన్నారు. ప్రజలంతా భాగస్వాములై చేయాల్సిన ప్రజాహిత కార్యక్రమం ఇది అని పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత వనపర్తి కోసం కృషిచేద్దామని పిలుపునిచ్చారు. …
Read More »