Home / TELANGANA (page 643)

TELANGANA

బయో ఆసియా-2020 సదస్సును విజయవంతంగా నిర్వహిస్తాం.. కేటీఆర్

2020 ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు తెలంగాణలో ‘బయో ఆసియా-2020’ సదస్సు జరుగనున్నది. హైద్రాబద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపటి కోసం నేడు అనే థీమ్‌తో ఈ సదస్సు జరుగనుంది. ఈ రోజు దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌, లోగో, థీమ్‌ను ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. ఇది 17వ బయోఆసియా సదస్సు కావడం విశేషం. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. గతంలో చాలా …

Read More »

సీఎం కేసీఆర్ వెంటే ఆర్టీసీ సిబ్బంది

తెలంగాణ ఆర్టీసీకి చెందిన సిబ్బంది ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉన్నారు.. కానీ యూనియన్ల సంఘాల నాయకులు మాత్రమే వారిని రెచ్చకొడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఒక ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయి. తండ్రి పాత్రలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పిల్లలు అయిన ఆర్టీసీ సిబ్బందిని పిలిపించుకుని మాట్లాడాతారు అని చెప్పారు. పిల్లలు అన్నప్పుడు అలుగుతారు. వారిని తండ్రి సముదాయిస్తాడు. బుజ్జగిస్తారు. …

Read More »

ఆర్టీసీ సిబ్బందికి హైకోర్టులో ఊరట

తెలంగాణ రాష్ట్రంలో గత పన్నెండు రోజులుగా సమ్మె నిర్వహిస్తోన్న ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన జీతాలను వచ్చే సోమవారం లోపు చెల్లించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్‌ వేతనాలు సోమవారం లోపు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆర్టీసీ సిబ్బందికి సెప్టెంబర్ నెల జీతాలను చెల్లింపులపై ఈ రోజు బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్టీసీ యాజమాన్యం …

Read More »

సేజిస్ అనే సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక ,అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను రూపొందించేందుకు సేజిస్ అనే సంస్థతో ఈ రోజు బుధవారం ఒక అవగాహానా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు ,ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సమక్షంలో ఎంవోయూ పత్రాలను అధికారులు మార్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఈ ఒప్పందం ఎంతగానో …

Read More »

తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు

తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు ,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీపి కబురును అందించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గత కొన్ని నెలలుగా పలు శాఖాల్లోని ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడక తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ఇందులో ముఖ్యంగా వైద్యారోగ్య శాఖలోని కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెండు నుంచి మూడు నెలల జీతాలు రావాల్సి ఉంది. దీంతో ఈ సమస్యపై చర్చించిన ఆర్థిక శాఖ మంత్రి …

Read More »

ఫలించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కృషి

తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికలో బాగంగా నేరేడుచర్ల భూపోరాట కమిటి తమ మద్దతును టీఆర్ఎస్ అభ్యర్ది శానంపూడి సైది రెడ్డికి ప్రకటించించింది.. వెలుగు వనితక్క గారి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి తూర్పు ఎమ్మెల్యే నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా టీఆర్ఎస్ కు తమ మద్దతును ప్రకటించినందుకు దన్యవాదాలు తెలిపారు. …

Read More »

రోడ్డెక్కిన 62% ఆర్టీసీ బస్సులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 62 శాతం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్  తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. 11వ రోజైన మంగళవారం కూడా రాష్ట్రంలో ఎక్కడా సమ్మె ప్రభావం కనిపించలేదు. రెండ్రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో మంత్రి అజయ్ కుమార్ ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. రవాణా, రెవెన్యూ, ఆర్టీసీ, పోలీసు అధికారులు …

Read More »

టీఆర్ఎస్ విజయం ఖాయం

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో బాగంగా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 35,34 బూత్ రామపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి..ఘన స్వాగతం పలికిన మహిళలు,మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ..గడప గడపకు తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా వారు అభ్యర్దించారు..   -గడప గడపన వారికి ఘన స్వాగతం లబించింది..టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమాభివృద్ది కార్యక్రమాలు బాగున్నాయని,టీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తామని ప్రజలు …

Read More »

అద్భుతంగా కోమటి చెరువు

 ఆనందాన్ని, ఆహ్లాదాన్ని వినోదాన్ని పంచుతున్న కోమటి చెరువు- మినీ ట్యాంకు బండ్ సుందరీకరణలో భాగంగా మరో కొత్తదనం ఆవిష్కృతం కానున్నది. కోమటి చెరువు బండ్ పై ప్రత్యేకమైన ఎగిరే నెమలి, సరస్సు నుంచి తన అర చేతుల ద్వారా మంచినీటిని తాగే బాలుడి ప్రతిమలతో కూడిన రెండు శిల్పాలను త్వరలోనే ఆవిష్కరణ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మంగళవారం ఉదయం …

Read More »

ముఫ్పై రోజుల ప్రణాలిక.. ప్రతీ గ్రామానికి హరిత కార్యాచరణ ప్రణాళిక సిద్దం..!!

రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పచ్చదనం- పరిశుభ్రత పెంచటమే లక్ష్యంగా చేపట్టిన ముఫ్పై రోజుల కార్యాచరణలో అటవీ శాఖ మంచి పనితీరును కనపరిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతీ గ్రామానికి హరిత కార్యాచరణ ప్రణాళికను (విలేజ్ లెవల్ గ్రీన్ ప్లాన్) సిద్దం చేశారు. ఒక్కో గ్రామంలో ఏమేరకు ఖాళీ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్ని మొక్కలు నాటవచ్చు. ప్రస్తుత యేడాదిలో పాటు రానున్న సంవత్సరాల్లో ఎన్ని మొక్కలు నాటవచ్చు, వాటిని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat