హుజూర్నగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత రాజకీయాలకు అద్దం పడుతోందని ప్రచారం జరుగుతోంది. పట్టుబట్టి తన సతీమణికి టికెట్ ఇప్పించుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. పార్టీ సీనియర్ లీడర్లు ప్రచారం వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎన్నికలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి వ్యవహారం అయినట్టు.. దూరంగా ఉండిపోతున్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి.. ప్రచారం చేసేది లేదంటూ.. తన వర్గీయులతో …
Read More »కొత్తకొండ వీరభద్రుడికి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి పూజలు…!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచార యాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో భక్తుల నీరాజనాల మధ్య దిగ్విజయవంతంగా సాగి పోతుంది. ఐదవ రోజైన గురువారం నాడు స్వామివారు సుప్రసిద్ధ కొత్తకొండ శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించిన శ్రీ స్వాత్మానందేంద్రకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో వీరభద్రుడికి స్వామివారు స్వయంగా పూజలు నిర్వహించారు. …
Read More »గిరిపోషన్ కార్యక్రమాన్ని ఏజెన్సీ ప్రాంతాలకూ విస్తరిస్తాం..మంత్రి సత్యవతి
గిరిజన ప్రాంతాల్లోని పిల్లల్లో, మహిళల్లో పోషకాహార లోపం అధిగమించే విధంగా అంగన్ వాడీ కేంద్రాలతో సమన్వయం చేసుకుని గిరిజన సంక్షేమ శాఖ పనిచేయాలని రాష్ట్ర గిరిజన, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోషన్ అభియాన్ పథకం కింద అమలు చేస్తున్న గిరిపోషన్ పథకం పనితీరుపై, అమలులోని ఇబ్బందులపై మహిళా-శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ అధికారులు, సిబ్బందితో నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో …
Read More »కొత్త మద్యం పాలసీ.. లైసెన్స్ ఫీజుల వివరాలు ఇవే..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కొత్త మద్యం విధానం ప్రకటించింది. ఈ సారి జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. గతంలో ఉన్న 4 స్లాబులను 6 స్లాబులుగా మార్చింది. 5 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాలకు 50 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజు, 5 వేల నుంచి 50 వేల లోపు జనాభా ప్రాంతాల్లో 55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న …
Read More »గ్రామంలో పచ్చదనం , పరిశుభ్రత పాటించాలి..మంత్రి హరీష్ రావు
గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత పాటించాలన్నారు ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు. గజ్వెల్ మండలం కొలుగూరు గ్రామ సభలో మంత్రి పాల్గోన్నారు. ఈసందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..కొలుగురు గ్రామం ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో ఉంది. ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకున్నా. గ్రామంలోని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం. నెలలోగా గ్రామంలో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేయాలి. గ్రామంలో స్మశాన వాటిక పెండింగ్ పనులకు మరో 10 లక్షలు మంజూరు చేస్తాం. …
Read More »హుజూర్నగర్ దశ తిరగాలంటే కారు గుర్తుకే ఓటేయాలి..!!
హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ జోరు మీదుంది. ప్రచారంలో గులాబీ పార్టీ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఎక్కడికెళ్లినా అపూర్వ స్పందన లభిస్తోంది. నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లో సైదిరెడ్డి క్యాంపెయిన్ నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ నెల 21న జరిగే ఎన్నికలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయకేతనం ఎగరవేయడం ఖాయమని సైదిరెడ్డి ధీమా …
Read More »వరంగల్ నగరంలో భక్తుల ఇండ్లలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి పాదపూజల కార్యక్రమం..!
వరంగల్ నగరంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. గత నాలుగు రోజులుగా హన్మ కొండలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో స్వామివారు పాల్గొని శ్రీ రాజశ్యామల దేవికి పీఠపూజలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా వరంగల్ నగరంలోని వేయి స్తంభాల గుడి, గోవిందరాజుల గుట్టపై అభయాంజనేయస్వామి, పైడిపల్లిలోని …
Read More »మడికొండలో శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు…!
హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా ఈ రోజు వరంగల్ నగరం, మడికొండలో కొలువై ఉన్న శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని విశాఖ శ్రీ శా రదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలోని శ్రీ మెట్టు రామలింగేశ్వరుడికి స్వామివారు పంచామృతాలతో అభిషేకం చేసి, పూజలు చేశారు. …
Read More »వరంగల్ దేవినవరాత్రుల ఉత్సవాలలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి ప్రత్యేక పూజలు..!
విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందు ధర్మ ప్రచార యాత్రకు వరంగల్ నగరంలో అపూర్వ ఆదరణ లభిస్తోంది. యాత్రలో భాగంగా వరంగల్ నగరంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న దేవి నవరాత్రుల ఉత్సవాలలో స్వామివారు స్వయంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులను ఆశీర్వదించి హిందూ ధర్మ విశిష్టతపై ఉపదేశం ఇస్తున్నారు. వరంగల్ నగరంలో స్థానిక రాధిక …
Read More »దేవినవరాత్రులలో శ్రీ రాజశ్యామలాదేవికి విశాఖ ఉత్తరాధికారి పీఠపూజ…!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచార యాత్ర వరంగల్ నగరంలో విజయవంతంగా సాగుతోంది. నాలుగురోజు బుధవారం రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న శరన్నవరాత్రులలో స్వామివారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపీజ, చండీ పారాయణం, చండీ హోమం, లలితా సహస్ర నామార్చన, రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజలను వేదపండితుల …
Read More »