Home / TELANGANA (page 664)

TELANGANA

తగిన జాగ్రత్తలు పాటించాలి

తాజాగా భారి వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులకు రాష్ట్ర ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదేశించారు. సితఫల్మందు డివిజన్ పరిధిలోని మేడి బావి, అన్నానగర్ ప్రాంతాల్లో రూ.40 లక్షల ఖర్చుతో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణం పనులను అయన బుధవారం ప్రారంభించారు. అనంతరం పలు ప్రాంతాల్లో పర్యటించి వర్షాల వల్ల కలిగిన ఇబ్బందుల పై ఆరా తీశారు. అధికారులతో సమీక్షించారు.   ఈ …

Read More »

ప్రముఖ కమేడియన్ వేణుమాధవ్ మృతి…ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంతాపం…!

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ ఇవాళ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన వేణుమాధవ్ మరణంపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్‌రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. తాజాగా వేణుమాధవ్ మృతిపట్ల పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వేణుమాధవ్ తెలంగాణ గర్వించదగ్గ హాస్యనటుడని..మంచి గుర్తింపు పొందిన నటుడిగా ఆయన …

Read More »

నాందేడ్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున మహారాష్ట్రలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగడానికి తమకు అనుమతినివ్వాలని నాందేడ్ జిల్లాకు చెందిన పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, పలువురు రైతులు ఇటీవల ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సమావేశమై తమ అభిప్రాయాన్ని తెలిపిన సంగతి విదితమే. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని వారికి హామీచ్చారు. ఈ క్రమంలో …

Read More »

పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు..!!

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగే అభ్యర్థిగా గతెన్నికల్లో బరిలోకి దిగి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గా ఆ పార్టీ ఎమ్మెల్సీ ,విప్ …

Read More »

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..!!

తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు మహిళాలోకం ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుక్కి చీరల పేరిట పేదింటి ఆడబిడ్డలకు అందజేస్తుంది. తాజాగా మాజీ ఎంపీ ,తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలైన కవిత తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ బతుకమ్మ సంబురాలకు సంబంధించిన ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ”సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున …

Read More »

దసరాకు 4,933 ప్రత్యేక బస్సులు ..ధరలు ఎంతో తెలుసా

ఎంజీబీఎస్ బస్టాండ్ ఆర్‌ఎం కార్యాలయంలో రంగారెడ్డి ఆర్‌ఎం మీడియా సమావేశం నిర్వహించారు. ఈనెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు ఆర్‌ఎం వరప్రసాద్ తెలిపారు. సాధారణ బస్సులకు సాధారణ టికెట్ ధరనే వసూలు చేస్తామని పేర్కొన్నారు. గత ఏడాది దసరాకు 4900 బస్సులు నడిపాం. ఈ దసరాకు 4,933 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని వెల్లడించారు. ఈ నెల 27వ తేదీ నుంచి …

Read More »

అమృతకు ఆగని వేధింపులు

తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హాత్య వార్తను మరవకముందే ప్రణయ్ వైఫ్ అమృతకు వేధింపులు ఆగడంలేదు. ఈ నెల పదకొండో తారీఖున ప్రణయ్ వర్థంతి. అదే రోజున అమృత ఉంటున్న ఇంటి తలుపుకు ఒక అగంతకుడు ప్రణయ్ ను మరిచిపోయి మరల పెళ్ళి చేసుకోవాలని ఉన్న ఒక లేఖను అంటించి వెళ్లాడు. ఈ విషయంపై అమృత తల్లిదండ్రులు స్పందిస్తూ అమృతను ఇంకా మానసికంగా వేధించడానికి ఇలాంటి …

Read More »

హుజూర్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీకళారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్న హుజూర్ నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రానే వచ్చింది. నిన్నటి నుండి ఈ ఎన్నికల బరిలోకి దిగేవారి నుండి నామినేషన్లను స్వీకరిస్తుంది ఎన్నికల సంఘం. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో బరిలోకి దిగి కేవలం ఆరు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డిని ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ఖరారు చేసి బీఫారం అందించారు. కాంగ్రెస్ …

Read More »

కాళేశ్వరంతో బంగారు తెలంగాణ ఖాయం

తెలంగాణలో కోటీ ఎకరాలకు సాగునీళ్ళివ్వడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించతలపెట్టిన మహోత్తర కార్యం కాళేశ్వరం నిర్మాణం.. అప్పటి నీళ్ల మంత్రి ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో కేవలం మూడేళ్లలోనే నిర్మించిన అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరం. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తొంబై తొమ్మిది శాతం పనులు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన ప్రాజెక్టులు,పంపుహౌస్ లు నీళ్లతో కళకళలాడుతున్నాయి. ఇంతటి గొప్ప ప్రాజెక్టు …

Read More »

తెలంగాణ హరితహారం భేష్-ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ పాయెంగ్

తెలంగాణలో అటవీ శాతాన్ని.. పచ్చదనాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన గొప్ప కార్యక్రమం హరితహారం. ఇప్పటికే కొన్ని కోట్ల మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా నాటారు. నాటడమే కాకుండా వాటిని పరిరక్షించే చర్యలను కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో విజయవంతమైన హరితహారం కార్యక్రమంపై ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ పాయెంగ్ ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ మహానగరంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ” తెలంగాణ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat