ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ వేల ఎకరాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాజాగా, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఈ అంశంపై స్పందించారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అందరూ మాట్లాడడాన్ని నేను చూస్తున్నానని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మాట్లాడతానని ఈ సందర్భంగా కేటీఆర్ …
Read More »మంత్రి ఈటల రాజేందర్ సుడిగాలి పర్యటన.. మందుల కొరత లేదు..!!
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సుడిగాలి పర్యటన చేశారు. నాలుగు రోజుల్లో 10 జిల్లాలలో వైద్య ఆరోగ్య పరిస్థితులపై క్షుణ్ణంగా పరిశీలించారు. సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ప్రజలు ఎంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదని వస్తున్న జ్వరాల్లో 90 శాతం జ్వరాలు సాధారణ జ్వరాలని , కేవలం 10 శాతం మాత్రమే …
Read More »మహిళా, శిశు సంక్షేమంలో రాష్ట్రాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతాం..!!
మహిళా, శిశు సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ఈ రోజు మహిళా, శిశు- సంక్షేమ శాఖ కమిషనరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో నమ్మకంతో గిరిజన మహిళ అయిన నాకు మహిళా, శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖలు ఇచ్చి గురుతర బాధ్యతను అప్పగించారు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, …
Read More »ఉద్యోగాల కల్పనే లక్ష్యం..కేటీఆర్
పరిశ్రమలు, ఐటీ విభాగాధిపతులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ ఐఐసీ చేపట్టిన ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, సిరిసిల్ల అపారెల్ పార్క్లతో పాటు ఇండస్ట్రియల్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల పురోగతిపై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పారిశ్రామిక పార్కుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సాధ్యమైనన్ని పెట్టుబడులు తేవాలని అధికారులకు సూచించారు. రానున్న నాలుగేళ్ల …
Read More »పచ్చదనంతోనే మనుగడ
రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ యువ నాయకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ మూడు కోట్లకు చేరింది. ఈ సందర్భంగా హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో సంతోష్ కుమార్ మూడు కోట్లవ మొక్కను నాటారు. జీహెచ్ ఎంసీ కి చెందిన ఎన్ఫోర్స్ మెంట్ , విజిలెన్స్ డైరెక్టరేట్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. సంతోష్ కుమార్ తో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా …
Read More »ఎన్నికలను అలా నిర్వహించాలి
తెలంగాణ రాష్ట్ర ఉప ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఢిల్లీ పర్యటనలో భాగంగా డిఫెన్స్ ఎస్టేట్ డీజీ దీపా బజ్వాను కలిశారు. రానున్న జనవరి నెలలో జరగనున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలను పార్టీ గుర్తులతో నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాసిన లేఖను ఈ సందర్భంగా అందజేశారు. ఈ క్రమంలో మహరాష్ట్ర,ఉత్తరప్రదేశ్ లోని కంటోన్మెంట్ ఎన్నికలను పార్టీ …
Read More »సీఎం కేసీఆర్ లక్ష్యం అదే..?
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో ముప్పై రోజుల ప్రణాళిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామాలన్నీ స్వచ్చ అభివృద్ధి గ్రామాలుగా తీర్చిదిద్ది బంగారు తెలంగాణను నిర్మించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం అని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ …
Read More »వరుణ్ తేజ్ కు హైకోర్టు నోటీసులు
మెగా కాపౌండ్ హీరో,టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువహీరో వరుణ్ తేజ్ కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. హీరో వరుణ్ తేజ్ వాల్మీకి అనే సరికొత్త మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అందులో భాగంగా బోయ కులస్తులు ఈ చిత్రం తమను అవమానపరిచే విధంగా ఉందని ఆందోళనలు చేస్తున్నారు. ఇదే విషయం గురించి వాళ్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు …
Read More »పాఠశాల పిల్లలకు తప్పిన ప్రమాదం
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మంగాపురం గ్రామంలో ఒక స్కూల్ బస్సు ప్రమాదం నుండి బయటపడింది.లిటిల్ ప్లవర్ స్కూల్ బస్సు అదుపు తప్పి తృటిలో ప్రమాదం నుండి బయటపడిన వార్త ఇప్పుడు జిల్లాలో సంచలనం సృష్టించింది. లిటిల్ ప్లవర్ బస్సు అదుపు తప్పి ప్రక్కనే ఉన్న పోలాల్లోకి దూసుకెళ్ళింది. అయితే ఈ ప్రమాదం నుండి అందరూ క్షేమంగానే బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. పాఠశాల పిల్లలు …
Read More »తొలిరోజే తన మార్కును చూపించిన మంత్రి హారీష్ రావు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఈ నెల ఎనిమిదో తారీఖున సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఆ తర్వాత రోజు శాసనమండలిలో 2019-20ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ను సంక్షేమ పద్దు పేరుతో మంత్రి హారీష్ రావు ప్రవేశపెట్టారు. తాజాగా ఆయా శాఖలతో మంత్రి హారీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తొలిరోజే తనదైన మార్కును ప్రదర్శించారు మంత్రి …
Read More »