Home / TELANGANA (page 689)

TELANGANA

గవర్నర్ నరసింహన్‌కు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్

గవర్నర్‌ నరసింహన్‌ బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందరరాజన్‌ను నియమించారు. రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ కు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. అనేక సార్లు మిమ్మల్ని కలిసే మంచి అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలు రాష్ట్రానికి తండ్రి పాత్ర పోషించి, మార్గనిర్దేశం చేసింనందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎన్ని సమస్యలొచ్చినా పరిష్కరించగల సమర్థుడాయన అంటూ …

Read More »

దేశంలో పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. సుల్తాన్‌పూర్‌లో ఎస్‌ఎంటీ(సహజానంద మెడికల్ టెక్నాలజీస్) మెడికల్ డివైజ్ పార్క్‌కు మంత్రులు, ఎంపీ భూమి పూజ చేశారు. 20 ఎకరాల్లో 250 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మెడికల్ స్టంట్ల తయారీ చేస్తారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద స్టంట్ల కేంద్రంగా నిలవనుంది. ఈ విషయమై సంస్థ యాజమాన్యం టీఆర్‌ఎస్ …

Read More »

టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సర్కారు చేస్తోన్న పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై ఆ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. తాజాగా జనగాం జిల్లాలో అధికార టీఆర్ఎస్లోకి వలసలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రలో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ కౌన్సిలర్లు వెన్నెం శ్రీలత సత్య నిరంజన్ రెడ్డి, ఆలేటి లక్ష్మీ సిద్ధిరాములు, మంగం సత్యం, పన్నీరు రాధికా ప్రసాద్ తమ …

Read More »

మట్టిగణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదాం..మంత్రి అల్లోల

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి, గోమయ వినాయకులనే ప్రతిష్ఠించి, పూజించాలని రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఐకే ఆర్ పౌండేష‌న్ ట్ర‌స్ట్, క్లిమామ్ గోశాల ఆద్వ‌ర్యంలో శాస్త్రిన‌గ‌ర్ లోని మంత్రి క్యాంప్ కార్యాల‌యంలో గోమ‌య వినాయ‌క విగ్ర‌హాల పంపిణీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి గోమ‌య గ‌ణ‌ప‌తి విగ్ర‌హాల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్బంగా …

Read More »

మౌనం వీడిన మౌని..!!

ఎప్పుడా ఎప్పుడా అని తన అభిమానులు ఎదిరిచూస్తున్న రోజు రానే వచ్చింది. చిరునవ్వులు పూయించడంతోనే ఇన్నాల్లు సరిపెట్టుకున్నతాను తన వాగ్దాటితో జనంతోని కరతాళ ధ్వనులను మోయించిండు…సంతన్నగా తన అభిమానులు పిలుచుకునే రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్. భవనాన్ని నిలవెట్టే పునాది రాయి బైటికి కనిపించదు. కానీ కనిపించే సందర్భం వచ్చింది. అన్నస్పూర్తిని అందిపుచ్చుకోని తెరవెనకనుంచి మౌనంగా పనులు చక్కదిద్దే తండ్రిచాటు బిడ్డ పచ్చదనం కోసం పరితపించిండు. తెలంగాణకు హరితహారం …

Read More »

మట్టి వినాయక పూజలు పూజించే పట్టణంగా సిద్దిపేట..!

సిద్దిపేట మట్టి వినాయకుల పట్టణంగా మార్చుకుందాం అని..ప్లాస్టిక్ , పర్యావరణం పై యుద్ధం చేయాలని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు.. జిల్లా కేంద్రంలో అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి ,ఎమ్మెల్యే హరీష్ రావు గారి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పూజల్లో , అన్ని కార్యక్రమాల్లో మొదట పూజించేది విగ్నేశ్వరున్నే అని, …

Read More »

పరకాలలో ఎమ్మెల్యే చల్లా పర్యటన

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రోజు ఆదివారం పరకాల నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాoపు కార్యాలయంలో పరకాల మరియు నడికూడ మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్షి/షాదిముబారక్ లబ్ధిదారులకు చెక్కులను వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ,పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అందజేశారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఇంతవరకు కళ్యాణలక్ష్మి లాంటి పథకం లేదన్నారు.బడుగుబలహీన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి …

Read More »

తమిళిసై సౌందరరాజన్ గురించి మీకు తెలియని విషయాలు..!!

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహాన్ ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసి నూతన గవర్నర్ గా సౌందర్ రాజన్ ను నియమించిన సంగతి తెల్సిందే. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమించబడిన సౌందర్ రాజన్ గురించి తెలియని విషయాలపై ఒక లుక్ వేద్దామా.. సౌందర్ రాజన్ మాములుగా వృత్తిరిత్యా డాక్టర్. తమిళనాడులోని కన్యకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లో ఆమె జన్మనించారు. ప్రస్తుతం ఆమె బీజేపీ జాతీయ …

Read More »

గ‌వ‌ర్న‌ర్ బ‌దిలీ…తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌త్యేక రికార్డు

తెలుగునేలపై తనదైన ముద్ర వేసిన గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌రసింహ‌న్ బ‌దిలీ అయ్యారు. నరసింహన్ స్థానంలో తమిళనాడుకు చెందిన బీజేపీ మహిళా నాయకురాలు సాయి సౌందర రాజన్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో, ఆనాడు ఉద్యమనేతగా ఉన్న నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2009 డిసెంబర్‌లో దీక్ష చేయడం, అప్పటి కేంద్రప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును ప్రకటించడం, దీనికి వ్యతిరేకంగా కృత్రిమంగా సమైక్య ఆంధ్ర ఉద్యమం నడుస్తున్న సమయంలో.. …

Read More »

ఒకేసారి 250 కోట్ల పెట్టుబ‌డులు..!!

అంత‌ర్జాతీయ‌, దేశీయ ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు కేంద్రంగా మారిన తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లో మ‌రో ప్ర‌ముఖ ప‌రిశ్ర‌మ త‌న కార్యక‌లాపాలు ప్రారంభిస్తోంది. గుండెకు రక్తసరఫరా సాఫీగా సాగేందుకు అమర్చే స్టెంట్ల పరిశ్రమ హైదరాబాద్‌లో శివారులో ఏర్పాటవుతోంది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజ్‌పార్కులో సహజానంద్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఎస్‌ఎంటీ)యాజమాన్యం రూ.250 కోట్లతో నిర్మిస్తున్నది. ఆదివారం ఉదయం 9 గంటలకు పరిశ్రమ నిర్మాణానికి నిర్వహించే భూమిపూజకు మంత్రులు ఈటల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat