Home / TELANGANA (page 690)

TELANGANA

బతుకమ్మ చీరెతో నేతన్నకు భరోసా

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేతన్న జీవితాల్లో వెలుగులు నింపడానికి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు. ఈ నేపథ్యంలో ముడిసరుకుపై రాయితీలు ఇవ్వడమే కాకుండా .. ఆసరాను కల్పించడం.. చేనేత రుణాలను మాఫీ చేయడం లాంటి పలు పథకాలను అమలు చేస్తూ నేతన్నలకు సర్కారు అండగా నిలబడుతుంది. అంతేకాకుండా ప్రతి బతుకమ్మ పండుగకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఆడబిడ్డలకు చీరెలను …

Read More »

బండి బయటకు తీస్తోన్నారా.. అయితే ఇది మీకోసమే..!

దేశ వ్యాప్తంగా ఉన్న పలు వాహనదారులూ తస్మాత్ జాగ్రత్త. ఈ రోజు నుండి ట్రాఫిక్ చలాన్లు మారనున్నాయి. ట్రాఫిక్ రూల్స్ అధిగమించినవారికి ఈ మారిన చలాన్లు జేబులను గుళ్ల చేయనున్నాయి. మోటర్ వాహానాల చట్టం 1988కి కేంద్ర సర్కారు చేసిన సవరణలు ఈ రోజు ఆదివారం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి అమల్లోకి రానున్నాయి. మరి ముఖ్యంగా కోర్టుకెళ్ళే కేసుల్లో ఈ కొత్త సవరణల్లో తీసుకున్న జరిమానాలనే న్యాయస్థానాలు విధించే …

Read More »

గల్లీలు గలీజు చేస్తే మీ జేబులు గుల్లే..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా..?. ఇప్పటికే తొలి ప్రభుత్వంలో పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేసి బంగారు తెలంగాణ నిర్మాణ దిశగా అడుగులు వేసిన ముఖ్యమంత్రి తాజాగా ఈ ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యం నిర్మించడానికి బాటలు వేస్తోన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఇప్పటికే గ్రామాల్లో.. పల్లెల్లో ఆరవై రోజుల ప్రణాళికలు సిద్ధం చేస్తోన్నారు. తాజాగా పల్లెల్లో గ్రామాల్లో మారుమూల …

Read More »

వినాయక చవితి.. తొలిపూజకు సిద్ధమైన ఖైరతాబాద్ గణపయ్య..!!

గత ఏడాది శ్రీసప్తముఖ కాలసర్ప మహాగణపతిగా వెలిసిన హైదరాబాద్ ఖైరతాబాద్ గణనాథుడు ఈసారి ‘ద్వాదశ ఆదిత్య మహాగణపతి’ అలంకారంలో దర్శనం ఇవ్వనున్నాడు. 61 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు, 50 టన్నుల బరువుతో ఖైరతాబాద్ గణనాథుడు పూజలకు సిద్ధమయ్యాడు. మహా గణపతి విగ్రహ పనులన్నీ ఇప్పటికే పూర్తి అయ్యాయని గణేష్ ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. సోమవారం ఉదయం తొలి పూజ జరగనుందని అన్నారు. ఇంకా పండగకు రెండు రోజులు …

Read More »

సీఎం కేసీఆర్‌ కార్మిక పక్షపాతి..మంత్రి ఎర్రబెల్లి

సీఎం కేసీఆర్‌ కార్మిక పక్షపాతి, పేదల పక్షపాతి అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గ్రామాల్లో పని చేసే సఫాయి కర్మచారుల వేతనాన్ని రూ.8500లకు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు ప్రకటించడంతో కార్మిక వర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం నిర్వహించాయి.తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం అధ్యక్షుడు జి.రాంబాబుయాదవ్, తెలంగాణ రాష్ట్ర గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల నర్సింహ, ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.శ్రీనివాసచార్యులు, …

Read More »

జీడీపీ వృద్ధి రేటు.. పరిష్కారం చూపితే అద్భుతమే.. కేటీఆర్

జీడీపీ వృద్ధి రేటు భారీగా పడిపోవడం పట్ల టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇదే పరిస్థతి కొనసాగితే ఆర్థిక మాంద్యం తప్పదని.. మోడీ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపితే అద్భుతమే అని అన్నారు. జీడీపీ 2019-20 మొదటి త్రైమాసికంలో 5 శాతానికి పడిపోవడం కచ్చితంగా దుష్ఫలితాలను చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలోనే ఇది అత్యంత వరెస్ట్ వృద్ధి రేటని తెలిపారు. తాను పెద్ద ఎకనామిస్ట్‌ను కాకపోవచ్చు కానీ, …

Read More »

సంతన్న ప్రకృతి ప్రేమికుడు.. ఎమ్మెల్సీ పల్లా

కీసర గుట్టలో ఎకో ఫ్రెండ్లీ గ్రీనరి పార్క్‌కు రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ శంకుస్ధాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..ఎంపీ సంతోష్ కుమార్ ప్రకృతి ప్రేమికుడని అన్నారు. ఎంపీ నిధులతో కీసర అడవిని అభివృద్ధి చేయడం గొప్ప విషయం అన్నారు. తెలంగాణ …

Read More »

ప్రకృతిని కాపాడుకునే బాధ్యత అందరిది

తెలంగాణ రాష్ట్ర  అటవీశాఖ ఆధ్వర్యంలో కీసరలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత అందరిది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. వర్షాలు కురవాలన్నా, ఆక్సిజన్ లభించాలన్నా చెట్లే ఆధారం. కీసర గురించి మాట్లాడుకుంటే పవిత్రతకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరు కీసర. ఇక్కడ పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంలో మన కృషి …

Read More »

రాజకీయాలకు పనికిరానోడు “రేవంత్‌రెడ్డి “

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు,మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి రాజకీయాలకు పనికి రాడని, సెటిల్మెంట్లు, కబ్జాలకు పనికొస్తాడని ప్రభుత్వ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గతపోరు ఎక్కువైంది. పీసీసీ పదవి కోసం రేవంత్ చిల్లరగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభాకర్‌రావు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాకుండా కాంగ్రెస్ హయాంలోనూ విద్యుత్ శాఖలో పనిచేశారన్న విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని వెంకటేశ్వర్లు సూచించారు. ‘ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్‌రెడ్డి. జెన్‌కో …

Read More »

పాలమూరులో హరిత వినాయకుడు

వచ్చే నెల రెండో తారీఖు వినాయక చవితి అని మనకు విదితమే. అయితే ఈ క్రమంలో వినాయక చతుర్థి వచ్చిందంటే భక్తులందరిలోనూ ఎక్కడలేని ఆనందం. శిల్పులు అనేక రూపాల్లో ఆయన విగ్రహాలు మలుస్తుంటారు. విభిన్న రూపాల్లో, ఆకర్షణీయ రంగుల్లో ఆ విఘ్ననాథుడిని రూపొందిస్తారు. కానీ, పట్టణంలోని ఓ పాఠశాలలో మాత్రం వినాయక చతుర్థి రాకముందే గణేశుడు వెలిశాడు. అది కూడా ప్రకృతికి అనుగుణంగా, ఆకట్టుకునే విధంగా. బచ్‌పన్ స్కూల్‌లోని ఆవరణలో కొబ్బరి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat