Home / TELANGANA (page 698)

TELANGANA

థాంక్స్ సంతన్న.. మొక్క నాటిన అక్కినేని అఖిల్

రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన ఛాలెంజ్ కు అపూర్వమైన స్పందన వస్తోంది. ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి మరో ఇద్దరికి ఛాలెంజ్ విసురుతున్నారు. ఈసందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ సవాల్ విసిరారు. అందులో వైసిపి ఎంపీ మిధున్ రెడ్డి, జీఎంఆర్ గ్రూప్స్ అధినేత, అఖిల్ అక్కినేని. తాజాగా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించారు హీరో అఖిల్ అక్కినేని. తన ఇంట్లో …

Read More »

నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు..!!

కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్‌, శంభీపూర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ”దేశంలో ఎక్కడైనా వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఇస్తున్నారా? బీజేపీ నేతలు నోటికి వచ్చినట్లు …

Read More »

ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఏకగ్రీవం

ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులు నుంచి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు గుత్తా సుఖేందర్‌ రెడ్డి. కార్యక్రమానికి మంత్రులు జగదీష్ రెడ్డి ,ప్రశాంత్ రెడ్డి , ఎంపీ లింగయ్య యాదవ్ పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడారు. మూడు సార్లు ఎంపీ గా ఎన్నికయిన తనకు ఎమ్మెల్సీ గా అవకాశమిచ్చిన సీఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు …

Read More »

తన సోదరుడు హత్య కేసులో కేఏ పాల్ ..అరెస్టు వారెంట్ జారీ

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మహబూబ్ నగర్ కోర్టులో హాజరుకానందున వారెంట్ జారీ అయింది. తన సోదరుడు డేవిడ్ రాజ్ హత్య కేసులో కేఏ పాల్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణకు సంబంధించి మిగతా నిందితులు హాజరైనప్పటికి పాల్ మాత్రం హాజరు కాలేదు. దీంతో, పాల్ కు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు సమాచారం. కాగా, 2010 ఫిబ్రవరిలో …

Read More »

బీజేపీ నడ్డా నాటకాలు నడవవు

”తెలంగాణ అడ్డాలో బీజేపీ నడ్డా నాటకాలు నడవవు. ఇతర రాష్ర్టాల్లో వేసిన ఎత్తుగడలు తెలంగాణలో వేస్తే ఊరుకోం. బీజేపీ నేతలు అధికార మత్తులో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. కర్ణాటకలో బీజేపీ చేసిన నాటకాలు ఇక్కడ సాగవు. ఇది కర్ణాటక కాదు.. తెలంగాణ అని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలి”. అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ విస్తృతస్థాయి …

Read More »

సీఎం కేసీఆర్ చిరకాల స్వప్నం… అద్భుత దివ్యక్షేత్రంగా యాదాద్రి…!

గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణం..అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. త్రిదండి చినజీయర్ స్వామి సలహాలు, సూచనలతో, పాంచరాత్ర ఆగమ శాస్త్ర పద్దతిలో, భగవత్ రామానుజ సంప్రదాయంలో యాదాద్రి నిర్మితమవుతుంది. దాదాపు 1000 ఎకరాల్లో అద్భుతమైన ఆలయ నగరాన్ని నిర్మిస్తున్నారు. ఇక 2.33 ఎకరాల్లో చేపట్టిన సువిశాలమైన ఆలయ నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఆలయ ప్రాంగణాలన్నీ వాస్తు, శిల్ప కళా వైభవంతో …

Read More »

తెలంగాణలో 2వ గ్రామంగా కొండాయిలుపల్లి

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం,నల్లబెల్లి మండలంలోని నూతనంగా ఏర్పాటైన గ్రామపంచాయితీ అయిన కొండాయిలుపల్లి గ్రామం ఆదర్శంగా నిలిచింది.ఈ గ్రామమంతా ఐక్యతగా రానున్న వినాయకచవితి నేపద్యంలో ఒకేచోట పండుగ జరుపుకుంటామని ఒకే విగ్రహం ఏర్పాటు చేసుకుంటామని,అది కూడా పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని గ్రామపంచాయితి తీర్మాణం చేసింది.   ఇటివల సిద్దిపేట లోని మిట్టపల్లి గ్రామంలో తొలిసారి ఈ తీర్మాణం చేసారు. రాష్ట్రంలోనే ఈ తీర్మాణం …

Read More »

రెండు కోట్లకు చేరిన గ్రీన్ ఛాలెంజ్

హరా హై తో భరా హై(పచ్చగా ఉంటే ఇంపుగా ఉంటుంది) అంటూ గత ఏడాది మొదలైన గ్రీన్ ఛాలెంజ్ రెండు కోట్ల మొక్కలు నాటే దాకా చేరుకుంది. ఒకరు మొక్కనాటి మరో ముగ్గురు మొక్కలు నాటి, సంరక్షించేలా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తాను స్వయంగా మొక్క నాటి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్, నటుడు నాగార్జున ను …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టు మరో ఘనత

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మరో ఘనతను సొంతం చేసుకున్నది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా జగద్విఖ్యాతి పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు..   తాజాగా అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్‌స్కేర్‌లోని భారీ తెరపై కాంతులీనింది. తెలంగాణ ఇంజినీరింగ్ ఘనతను ప్రపంచానికి చాటిచెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ నిర్మించిన గాయత్రి పంప్‌హౌస్ విజువల్స్‌ను టైమ్స్‌స్కేర్ కూడలిలోని …

Read More »

నేడు సర్వాయి పాపన్న 369 వ జయంతి సందర్భంగా డాక్యుమెంటరీ టీజర్ విడుదల…!

17వ శతాబ్ధంలో దక్షిణాదిన సామాజిక, రాజకీయ ప్రస్థానానికి నాంది పలికిన నాయకుడు… మన సర్వాయి పాపన్న… ఆయన చరిత్ర.. పుస్తకాలకన్నా.. జానపదుల కథల్లోనే తరాలు మారుతూ వచ్చింది. వారే ఆ వీరుడి కథను వారసత్వంగా కాపాడుకున్నారు. ఇప్పటికీ శారద కథలవాళ్లు, బుడగ జంగాలు, జానపదులు పాపన్న కథను పాడుతున్నారు.  అడుగో పాపడు వస్తాంటె కుందేళ్లు కూర్చుండపడెను లేడి పిల్లలు లేవలేవు పసిబిడ్డలు పాలు తాగవు..నక్కలు సింహాలు తొక్కబడును…ఇలాంటి జానపదుల కథల ఆధారంగానే 18వ శతాబ్ధంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat