సుందిళ్ల పంప్హౌస్ మొదటి మెషీన్ వెట్రన్ ఎంఇఐఎల్ విజయంతంగా ప్రారంభించింది. మొదటి మెషీన్ నుంచి ఈరోజు (31-07-2019) సాయంత్రం నీటిని పంపింగ్ చేశారు. ఎల్లంపల్లిలో నీటి మట్టాన్ని చూసి ఆ తర్వాత నీటి పంపింగ్ కొనసాగిస్తారు. ఈ రాత్రికి సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి నీటిని పంప్చేయాలి. అయితే ప్రస్తుతం ఎల్లంపల్లి జలాశయానికి కడెం ప్రాజెక్ట్ నుంచి వరద నీరు వచ్చేదాన్ని బట్టి మెషీన్లను పంప్ చేయాలా? లేదా అనేది నిర్ణయిస్తారు.ఎగువ …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టుతో 45లక్షల ఎకరాలకు సాగునీరు..!!
కాళేశ్వరం ప్రాజెక్టుతో 45లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నాం అని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు . లోక్ సభలో అంతరాష్ట్ర నది జలాల వివాదాల సవరణ బిల్లు -2019పై జరిగిన చర్చలో మాట్లాడిన నామా ఈ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతిస్తుందని చెప్పారు. 33ఏండ్లుగా ఉన్న అంతర్రాష్ట్ర నదీ జలాల సమస్యను సీఎం కేసీఆర్ మూడేళ్లలో పరిష్కరించారని చెప్పారు. తెలంగాణలో నీటి కష్టాలు తీర్చేందుకే సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని …
Read More »సిద్ధార్థ చాలా స్నేహిపూర్వకమైన వ్యక్తి..కేటీఆర్
కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ మృతి పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. ఆయన చనిపోయిన తీరు తనకు ఎంతో బాధతోపాటు షాక్కు గురిచేసిందంటూ ట్వీట్ చేశారు. కొన్ని ఏళ్ల క్రితం ఆయన్ను ఓ సందర్భంలో కలిసినట్లు కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. సిద్ధార్థ చాలా స్నేహిపూర్వకమైన వ్యక్తి అని, సౌమ్యుడు అంటూ చెప్పుకొచ్చిన కేటీఆర్.. ఇలాంటి విపత్కర సమయంలో ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, కాఫీ డే ఉద్యోగులకు …
Read More »అప్పుడే వారికి సమాధానం చెబుతాం..కేటీఆర్…!
మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీకి మేము సిద్ధమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూన్ 27 నుంచి నేటి వరకూ 50 లక్షల సభ్యత్వ నమోదు చేశామన్న ఆయన రేపటి నుంచి ప్రమాద బీమా అందే విధంగా చూస్తామని పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్… జూన్ 27న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇంకా కొన్ని జిల్లాల్లో సభ్యత్వాల నమోదు కొనసాగుతోందని …
Read More »కేంద్రానిది రహస్య ఎజెండా… మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
కేంద్రప్రభుత్వం రూపొందించిన జాతీయ విద్యావిధానం(ఎన్ఈపీ)-2019 ముసాయిదాలో స్పష్ట త లేదని, ఇందులో కుట్రలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. దీని వెనుక రహస్య ఎజెండా దాగి ఉన్నదని, విద్యావిధానం ప్రగతిశీలకంగా ఉండాలే తప్ప ప్రమాదకరంగా ఉండకూడదని సూచించారు. విద్యావిధానంపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలని, కానీ కేంద్రానికి ఆ ఉద్దేశం ఉన్నట్టుగా కనిపించడం లేదని చెప్పారు. విద్యను వికేంద్రీకరణ నుంచి కేంద్రీకరణ …
Read More »మేడిగడ్డ, అన్నారంలలో పంపింగ్ నిలిపివేత..సుందిళ్ల పంపింగ్ కు ఏర్పాట్లు సిద్ధం
గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ముఖ్యంగా శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి జలాశయ పరివాహాక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ వరద నీరు చేరుతుండడంతో తాత్కాలికంగా మేడిగడ్డ, అన్నారం పంప్హౌసు నుంచి ఎగువకు నీటిని పంప్చేయడం ఈ రోజు మధ్యాహ్నం నిలిపి వేశారు. అయితే సుందిళ్ల పంప్హౌస్లో పంపింగ్కు సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ రోజు సాయంత్రం పూర్తయ్యాయి. ఈ రాత్రికి గాని లేదా రేపు ఉదయం గాని సుందిళ్ల నుంచి నీటిని ఎల్లంపల్లికి …
Read More »నిండు కుండలా కడెం ప్రాజెక్ట్… తెరుచుకున్న గేట్లు..!!
తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులనుంచి వర్షాలు జోరుగా కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కడెం ప్రాజక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో మంగళవారం సాయంత్రం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రాజెక్టు వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఒక్కో గేటును 10 అడుగుల మేర ఎత్తారు. ప్రాజెక్టు …
Read More »చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ..శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామిని కలిశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్లో ఉన్న ఆయన ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చినజీయర్ని కలిసిన కేసీఆర్ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ది సీఎం వెంట ఎంపీ సంతోష్ కుమార్,మై హోం అధినేత రామేశ్వరరావు ఉన్నారు. కేసీఆర్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read More »“నేను అనుకుంటే కాదు మనము అనుకుంటేనే విజయవంతం అవుతుంది”.. హరీష్
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు సిద్ధిపేట నియోజకవర్గంలో హరిత హారం కార్యక్రమం పై అధికారులు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..”గ్రామంలో అన్ని కుల సంఘాలు, మహిళ,యువ,రైతు మరియు ఇతర సంఘాలు అన్ని ఒక నిర్ణయం తీసుకొని హరితహారం విజయ వంతం చెయ్యాలి. ప్రజలను బాగా స్వామ్యం చేస్తే హరితహారం విజయ వంతం అవుతుంది. ఏ కార్యక్రమంలో అయిన …
Read More »ఎంపీ సంతోష్ దత్తతతో మారనున్న రూపురేఖలు
కీసర రిజర్వ్ ఫారెస్ట్కు మహర్దశ పట్టనున్నది. ఈ నెల 24న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని కీసర రిజర్వ్ ఫారెస్ట్ను దత్తత తీసుకుంటున్నట్టు ఎంపీ సంతోష్కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ఓఎస్డీ, హరితహారం ప్రత్యేకాధికారి ప్రియాంక వర్గీస్ కీసర రిజర్వ్ ఫారెస్ట్ స్థలాలను పరిశీలించారు. 125 ఎకరాల్లో అర్బన్ లంగ్ స్పేస్ పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదధనలను సిద్ధంచేయాలని జిల్లా అటవీ …
Read More »