తెలంగాణ రాష్ట్రంలో గతేడాది నుండి జరిగిన పలు ఎన్నికల్లో అఖండ మెజారిటీ ఇచ్చి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి రాష్ట్రంలో గుణాత్మక పాలన తీసుకురావాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. రాష్ట్రంలో గుణాత్మక పాలన సాధించేందుకు త్రివిధానాలు అనుసరించాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రూరల్ పాలసీ, తెలంగాణ అర్బన్ పాలసీ, తెలంగాణ రెవెన్యూ పాలసీ అనే మూడు విధానాలను పటిష్ఠంగా అమలుపరచడంద్వారా రాష్ట్రంలో గుణాత్మక పాలన …
Read More »కోఠి ఉమెన్స్ కళాశాలలో ఘనంగా హరితహారం..!!
హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కళాశాలలో హరితహారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ రోజారాణి తో పాటు 500 మంది విద్యార్థినులు, అటవీశాఖ అధికారులు పాల్గొని కళాశాల ఆవరణలో భారీగా మొక్కలు నాటారు. అందరూ కలిసి సుమారు ఆరు వందల మొక్కలు నాటి, సంరక్షణ కోసం ఒక్కొక్కరు ఒక మొక్కను దత్తత తీసుకున్నారు. విద్యార్థినులు మొక్కలు నాటడమే కాదు వాటిని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతీ ఒక్కరిలో ఉండాలని ప్రిన్సిపాల్ రోజారాణి సూచించారు. …
Read More »టిన్ పిన్ బౌలింగ్ క్రీడ కు తగిన ప్రోత్సాహకం అందిస్తాం..!!
రాష్ట్రంలో టిన్ పిన్ బౌలింగ్ క్రీడ కు తగిన ప్రోత్సాహకం అందిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో తెలంగాణ టిన్ పిన్ బౌలింగ్ అసోసియేషన్ లోగో ను మంత్రి శ్రీనివాస్ గౌడ్,చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలో టిన్ పిన్ బౌలింగ్ క్రీడకు విశేష ప్రాచుర్యం …
Read More »చింతమడక గ్రామానికి రూ.10కోట్లు విడుదల..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ స్వగ్రామమైన చింతమడక గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రూ.10కోట్లు మంజూరు చేసింది. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చింతమడకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చింతమడక గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేసింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి నుంచి రూ.10కోట్లు నిధులు మంజూరు చేస్తూ ప్రణాళికా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ చింతమడకకు …
Read More »మాజీ ఎంపీ కవితకి పార్టీ సభ్యత్వం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ,నిజమాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గులాబీ పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. అందులో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని హైటెక్స్ లో మాజీ ఎంపీ కవిత నివాసంలో కలిసి పార్టీ సభ్యత్వం పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ”రాష్ట్ర వ్యాప్తంగా మరియు నిజామాబాద్ జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా …
Read More »సీఎం చింతమడక పర్యటనకు సర్వం సిద్ధం.. హరీష్ రావు
సిఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక పర్యటనకు సర్వం సిద్ధమైనట్లు రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డితో కలిసి చింతమడక గ్రామంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. చింతమడక గ్రామ కుటుంబాల వారీగా సమగ్ర సమాచార సేకరణ పూర్తయ్యిందని., గ్రామంలో 596 ఇళ్లు, …
Read More »నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా.. కోమటి రెడ్డికి శంభీపూర్ రాజు సవాల్..!!
తనపై కబ్జా ఆరోపణలు చేసిన కోమటి రెడ్డి వాటిని నిరూపించాలని.. లేదంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు డిమాండ్ చేశారు. కోమటి రెడ్డి వ్యాఖ్యలు నిజమని నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఓబీసీ నేత ఎదగడాన్ని ఓర్చుకోలేని కోమటిరెడ్డి.. తనపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడిన రాజు అన్ని అనుమతులు తీసుకునే నా గ్రామం లో ఇల్లు కట్టుకున్నానని …
Read More »వైభవంగా ఎల్లమ్మ కల్యాణం
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం వైభవంగా జరిగింది. కల్యాణాన్ని తిలకించేందుకు అశేషంగా వచ్చిన భక్తులతో బల్కంపేట జనసంద్రంగా మారింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, మేయర్ రామ్మోహన్ దంపతులు, తదితరులు కల్యాణాన్ని తిలకించారు.
Read More »ఉన్నత విద్యాప్రమాణాలు పెంచాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం..!!
ఉన్నత విద్యాప్రమాణాలు పెంచాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. సుమారు 15 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన సికింద్రాబాద్ పీజీ కళాశాల భవనాన్ని ఇవాళ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.త్వరలోనే ప్రత్యేకంగా విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడెక్కడ …
Read More »కర్ణాటక కుంపట్లు….కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో రాజకీయ సంక్షోభంతో 13 నెలల సంకీర్ణ ప్రభుత్వం మనుగడపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే రాజీనామా చేసిన 13 మందిని కలిపితే ఆయన దగ్గర మొత్తం 14 రాజీనామా లేఖలు పెండింగ్లో ఉన్నాయి. స్పీకర్ తీసుకునే నిర్ణయంపైనే సంకీర్ణ ప్రభుత్వం భవిష్యత్ ఆధారాపడి ఉంటుంది. స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామాలు ఆమోదిస్తారా? గవర్నర్ వజూభాయ్ వాలా …
Read More »